S Janaki: 60 ఏళ్లలో 50వేలకు పైగా పాటలు.. గాయని జానకమ్మ ఆస్తులు ఎంతో తెలుసా.. ?
దక్షిణాదిలో వేలాది పాటలు పాడిన గాయని ఎస్ జానకి అంత్యక్రియలు ముగిశాయి. మైసూరులోని ఆమె ఫామ్ హౌస్ లో ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య జానకమ్మ అంత్యక్రియల కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోని రేపల్లెలోని పల్లెపట్ల గ్రామంలో జన్మించిన ఆమె.. తండ్రి ఉపాధ్యాయుడు కావడంతో ఉద్యోగరీత్యా కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో పెరిగారు. జానకమ్మ మృతితో సినీరంగంలో విషాద చాయలు అలుముకున్నాయి. సినీరంగంలోని తరాలు, సింగర్స్, అభిమానులు స్వయంగా హాజరై నివాళులర్పించారు. 3 సంవత్సరాల వయస్సులో సంగీతం నేర్చుకోవడం…
