మళ్లీ పెరిగిన CNG ధరలు..! కిలోకు ఎంత పెరిగిందంటే..?
ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లో సీఎన్జీ వినియోగదారులకు మరోసారి షాక్ తగిలింది. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (ఐజీఎల్) సీఎన్జీ ధరలను కిలోకు రూ.3.89 పెంచింది. శనివారం ఉదయం 6 గంటల నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఎల్ఎన్జీ ధరలు పెరగడం, ఇన్పుట్ గ్యాస్ ఖర్చులు అధికం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐజీఎల్ వెల్లడించింది. ఐదోసారి ధరల పెంపు ఈ ఏడాదిలో సీఎన్జీ ధరలను పెంచడం ఇది ఐదోసారి. మే నెలలో కేవలం పది…
