పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే..
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు నాన్ స్టాప్గా పరుగులు పెడుతున్నాయి.. ఇటీవల రేట్లు రికార్డు స్థాయికి చేరుకుని.. ఆ…
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు నాన్ స్టాప్గా పరుగులు పెడుతున్నాయి.. ఇటీవల రేట్లు రికార్డు స్థాయికి చేరుకుని.. ఆ తర్వాత క్రమంగా దిగివచ్చాయి.. ఈ క్రమంలోనే బంగారం, వెండి ధరలు మళ్లీ షాకిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, డిమాండ్ నేపథ్యంలో బంగారం, వెండి ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా పెరిగిన విషయం తెలిసిందే. శుక్రవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఒక్కరోజే 1600 మేర ధర పెరిగింది. అయితే.. పలు వెబ్సైట్ల…
ప్రస్తుత కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరికీ ఒక పెద్ద సవాలుగా మారింది. అయితే ఖరీదైన జిమ్లు, ప్రత్యేక పరికరాలు లేకుండానే ఆరోగ్యంగా ఉండటానికి ఒక అద్భుతమైన మార్గం ఉంది — అదే ఉదయపు నడక. ప్రతిరోజూ ఉదయం 30 నుండి 45 నిమిషాలు నడవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం రెండూ మెరుగుపడతాయి. 1. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఉదయపు నడక గుండె పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా నడవడం వల్ల రక్త ప్రసరణ…
ఒకప్పుడు జీవనోపాధి కోసం తలుపుతట్టినా అవకాశాలు దొరకలేదు. సమాజం చిన్నచూపు చూసింది. గౌరవం కంటే అవమానాలే ఎక్కువ ఎదురయ్యాయి. కానీ ఇప్పుడు అదే ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఖాకీ తరహా యూనిఫామ్ ధరించి ప్రభుత్వ భూములను కాపాడే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో హైడ్రా (HYDRAA)లో ఉద్యోగాలు పొందిన ట్రాన్స్జెండర్ సిబ్బంది జీవితాలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. తెలంగాణలో సమాన అవకాశాల దిశగా ఇది ఒక కొత్త అడుగుగా నిలుస్తోంది. ప్రస్తుతం హైడ్రాలో 16 మంది ట్రాన్స్జెండర్లు పనిచేస్తున్నారు. వీరిలో…
అనకాపల్లి జిల్లా చోడవరం మండలం వెంకన్నపాలెం గ్రామానికి చెందిన కరక పసలమ్మ తన కుమారుడు లక్ష్మణరావు, కోడలు నాగమణి మరియు మనవడితో కలిసి నివాసం ఉంటోంది. అయితే, ఆ ఇంట్లో అత్తాకోడళ్ల మధ్య తరచూ చిన్న చిన్న విషయాలపై మనస్పర్థలు, గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే ఇటీవల కుటుంబ సభ్యులందరూ ఇంట్లో ఉన్న సమయంలోనే అత్తాకోడళ్ల మధ్య మాటామాటా పెరిగింది. ఈ ఘర్షణ కాస్తా పెద్దది కావడంతో కోడలు నాగమణి తీవ్ర ఆగ్రహానికి లోనైంది. క్షణికావేశంలో విచక్షణ…
ప్రతి మనిషి మరణించక తప్పదు. కానీ మరణపు చివరి క్షణాల్లో ఏం జరుగుతుందనేది ఇప్పటికీ ఒక పెద్ద రహస్యమే. మరణశయ్యపై ఉన్న వ్యక్తి చివరి నిమిషంలో ఏమి చూస్తాడు? అతడి మనసులో ఏం నడుస్తుంది? అనేది ఎవరికీ తెలియదు. అయితే ఇంగ్లాండ్కు చెందిన ఒక హాస్పిస్ నర్స్ అంటే తీవ్ర అనారోగ్యంతో చివరి దశలో ఉన్న రోగులకు సేవలు అందించే నర్సు ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ రెడ్డిట్ వేదికగా పంచుకున్న కొన్ని విషయాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా…
సంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి ఆకతాయిలు రెచ్చిపోయారు. ఇండ్ల ముందు పార్క్ చేసి ఉంచిన కార్లను టార్గెట్ చేస్తూ వరుసగా అద్దాలు ధ్వంసం చేశారు. ఈ ఘటనతో కాలనీవాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆందోల్ మండలంలోని జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న హౌసింగ్ బోర్డు కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాలనీవాసులు రాత్రి సమయంలో ఇండ్ల ముందు రోడ్డుపై పార్క్ చేసి ఉంచిన కార్లపై గుర్తుతెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. అర్ధరాత్రి ఒక్కసారిగా పెద్ద శబ్దాలు రావడంతో స్థానికులు…
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హార్రర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. ఎలాంటి అంచనాలు లేకుండా కేవలం కంటెంట్ను నమ్ముకుని వచ్చి ఓటీటీ వేదికగా సెన్సేషన్ సృష్టించిన బెస్ట్ హార్రర్ థ్రిల్లర్ చిత్రాల్లో ‘మా ఊరి పొలిమేర’ ఒకటి. కేవలం 1 గంటా 36 నిమిషాల నిడివితో సాగే ఈ సినిమా, ప్రేక్షకుడిని ఒక్క క్షణం కూడా స్క్రీన్ నుండి పక్కకు తిప్పుకోకుండా చేయడంలో వంద శాతం విజయం సాధించింది. ప్రముఖ రేటింగ్ సంస్థ…
మనం రోజూ వంటల్లో వాడే కుకింగ్ ఆయిల్ కూడా ఎక్స్పైర్ (గడువు ముగియడం) అవుతుందా.? అది కూడా పాడవుతుందా..? సాధారణంగా నూనె డబ్బా లేదా ప్యాకెట్ సీల్ చేసి ఉన్నంత వరకు దానిపై ఉన్న ‘బెస్ట్ బిఫోర్’ (Best Before) డేట్ ప్రకారం 1 నుండి 2 సంవత్సరాల వరకు సురక్షితంగా ఉంటుంది. కానీ, ఒకసారి నూనె సీల్ ఓపెన్ చేసిన తర్వాత, అది గాలితో (Oxygen) చర్య జరపడం ప్రారంభిస్తుంది. దీనిని ఆక్సిడేషన్ (Oxidation) అంటారు….
రాజస్థాన్ రాయల్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న హై-వోల్టేజ్ క్వాలిఫైయర్-2 పోరులో ఆ జట్టు మిడిలార్డర్ బ్యాటర్ డొనొవా ఫెర్రీరా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మైదానంలోకి వచ్చిన క్షణం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై నిర్దయాత్మకంగా విరుచుకుపడి, కేవలం 11 బంతుల్లోనే అసాధ్యమనే స్ట్రైక్ రేట్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. ముల్లాన్పూర్ను వణికించిన సిక్సర్ల వేట.. ముల్లాన్పూర్ వేదికగా సాగుతున్న ఈ కీలక సమరంలో రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోరు సాధించడంలో డొనొవా ఫెర్రీరా ఆడిన…
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో కుల వివక్ష, కుటుంబ అహంకారం మరోసారి పడగవిప్పాయి. జీవితాంతం కలిసి ఉంటామని ఏడడుగులు వేసిన ఓ ప్రేమ జంటను.. కులం పేరుతో పెద్దలు బలవంతంగా విడదీశారు. వివాహం చేసుకున్న యువతిని ఆమె కుటుంబ సభ్యులే సినీ ఫక్కీలో కిడ్నాప్ చేసిన ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తన భార్యను కాపాడుకోవడానికి ఓ భర్త పోలీస్ స్టేషన్ ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి దిగడం తీవ్ర సంచలనం…