Gold Prices: మళ్లీ బంగారం ధరలు ఢమాల్.. గంటల్లోనే భారీ మార్పులు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
బంగారం కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్. ధరలు మళ్లీ దిగొస్తున్నాయి. గత వారంలో ధరలు భారీగా పెరగ్గా.. ఈ వారం…
బంగారం కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్. ధరలు మళ్లీ దిగొస్తున్నాయి. గత వారంలో ధరలు భారీగా పెరగ్గా.. ఈ వారం ప్రారంభంలోనే డౌన్ అవుతూ వస్తోన్నాయి. సోమవారం ధరలు రూ.1500 మేర తగ్గగా.. మంగళవారం కూడా క్రాష్ అయ్యాయి. అంతర్జాతీయ పరిణామాలు పసిడి ధరలపై ఎక్కువగా ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకుంటే ధరల్లో భారీగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం అమెరికా-ఇరాన్ మధ్య యుద్దంతో బంగారం, వెండి ధరలు తారుమారు అవుతున్నాయి….
భువనేశ్వర్, జులై 14: బాలంగీర్ జిల్లాలోని చిమిని భాటిపాడ గ్రామానికి చెందిన స్వప్నేశ్వర్ మిశ్రా అనే వ్యక్తి జూలై 9న తీవ్ర కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరాడు. ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో మరో ఆసుపత్రికి తరలించగా, అక్కడ వైద్యులు అతను మృతి చెందినట్లు ప్రకటించారు. మృతుడి తండ్రి ప్రఫుల్ల కుమార్ మిశ్రా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. జూన్ 21న స్వప్నేశ్వర్, అతని భార్య అనామికా సత్పతి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో…
India vs England 1st ODI: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టుకు టీ20 సిరీస్లో ఆశించిన ఫలితాలు రాలేదు. ఆ చేదు జ్ఞాపకాలను మరిచిపోయి, భారత జట్టు ఇప్పుడు తన పూర్తి దృష్టిని ఇంగ్లాండ్తో జరగబోయే వన్డే సిరీస్పై కేంద్రీకరించింది. ఇరు జట్ల మధ్య బుధవారం నుంచి మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. యూకే టూర్లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయిన టీం ఇండియా, ఈ వన్డే సిరీస్నైనా కైవసం…
బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన సూపర్ హిట్ సినిమా ‘ధురందర్’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది . ఈ ఫ్రాంచైజీలోని రెండు చిత్రాలు కలిసి రూ. 3,100 కోట్లకు పైగా వసూలు చేశాయి. అయితే, జూలై 10న జపాన్లో విడుదలైన ఈ యాక్షన్ డ్రామా చిత్రం, అక్కడి బాక్సాఫీస్ వద్ద చాలా నిరాశాజనకమైన ప్రదర్శనతో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రం జపాన్లో సుమారు 80 స్క్రీన్లలో అంగరంగ వైభవంగా విడుదలైంది….
మనం ప్రైవేట్ మోడ్ వాడుతున్నా, మన ఐపీ అడ్రస్ ద్వారా ఐఎస్పీలు, వెబ్సైట్లు మనల్ని ట్రాక్ చేస్తూనే ఉంటాయి. అందుకే ఇన్కాగ్నిటోలో వెతికిన వస్తువుల ప్రకటనలు, మళ్ళీ సాధారణ మోడ్లో కనిపిస్తుంటాయి. అసలైన ప్రైవసీ కావాలంటే కేవలం ఈ మోడ్ని నమ్ముకుంటే సరిపోదు. మనం ఏం చేయాలి? మన డేటాను సురక్షితంగా ఎలా ఉంచుకోవాలి? ఏం చేస్తుంది? ఇన్కాగ్నిటో మోడ్ అనేది మన బ్రౌజర్ లోని కుకీలను మరియు హిస్టరీని సేవ్ చేయకుండా మాత్రమే ఆపుతుంది. మనం…
ఆదిలాబాద్ జిల్లాలో కెమికల్ డ్రగ్స్ అక్రమ విక్రయాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేశారు ఆదిలాబాద్ టూ టౌన్ పోలీసులు. ఏడుగురు నిందితులపై కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరొ నలుగురు నిందితుల కోసం సర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 12న అర్థరాత్రి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా స్కూటీపై సంచరిస్తున్న వ్యక్తిని పోలీసులు…
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ దేవి. డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో సీనియర్ హీరోయిన్ ప్రేమ నటించిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే ప్రస్తుత కాలంలో భారీ బడ్జెట్ సినిమాల్లో కూడా వీఎఫ్ఎక్స్ నాణ్యతపై విమర్శలు వస్తున్న సందర్భంలో, దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ దశాబ్దాల క్రితమే గ్రాఫిక్స్ను ఎంత సమర్థవంతంగా ఉపయోగించారో దర్శకుడు దేవి ప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో…
మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్లోని సెంట్రల్ భైరవ్గఢ్ జైలులో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన బర్త్డే వేడుకల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత, క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాల్సిన జైలు ప్రాంగణంలో.. ఏకంగా ఆర్కెస్ట్రా పెట్టి సినిమా పాటలకు జైలు అధికారులు చిందులు వేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. జూలై 9న భైరవ్గఢ్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ మనోజ్ సాహు పుట్టినరోజును పురస్కరించుకుని జైలు పరిపాలన విభాగం ఆవరణలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు….
బ్రిగిడా సాగా.. పేరు చెబితే కొందరు గుర్తు పట్టకపోవచ్చు కానీ పై ఫొటో చూస్తే ఈ డస్కీ బ్యూటీని ఇట్టే గుర్తు పడతారు. తమిళ సీరియల్స్, సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుందీ అందాల తార. ఇక తెలుగులోనూ ఈముద్దుగుమ్మకు మంచి క్రేజ్ ఉంది. 2019లో వచ్చిన ఆహా కళ్యాణం అనే వెబ్ సిరీస్ తో తెలుగు ఆడయెన్స్ ను పలకరించింది బ్రిగిడ సాగ. ఇందులో తన అందం, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను…
గత కొంతకాలంగా భుజం నొప్పితో బాధపడుతున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ముంబైలోని ఒక ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో భుజానికి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. శస్త్రచికిత్స అనంతరం ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలోనే ఉంటూ వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. పవన్ కల్యాణ్ ముంబైలోనే చికిత్స పొందుతున్నారనే విషయం తెలుసుకున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆసుపత్రికి చేరుకుని ఆయనను ప్రత్యేకంగా పరామర్శించారు. పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిని మరియు వైద్యులు అందిస్తున్న…