Trending Song: యూట్యూబ్ను షేక్ చేసిన తెలుగు సాంగ్.. ఏకంగా 81 కోట్ల మందిని ఊర్రుతలూగించిన పాట.. డీజేలో వింటే మాములుగా ఉండదు..
యూట్యూబ్లో ఏ ఆల్ టైమ్ రికార్డునైనా బద్దలు కొట్టడంలో మన టాలీవుడ్ పాటలు ఎప్పుడూ ముందే ఉంటాయి. మన సౌత్…
యూట్యూబ్లో ఏ ఆల్ టైమ్ రికార్డునైనా బద్దలు కొట్టడంలో మన టాలీవుడ్ పాటలు ఎప్పుడూ ముందే ఉంటాయి. మన సౌత్ ఇండియన్ మ్యూజిక్, దానికి తోడయ్యే పవర్ఫుల్ డాన్స్ స్టెప్పులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీతాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల ఒక ప్రముఖ తెలుగు పాట యూట్యూబ్లో ఏకంగా 819 మిలియన్ల (81.9 కోట్లు) వ్యూ్స్ సొంతం చేసుకుని కొత్త చరిత్ర సృష్టించింది. డిజిటల్ వేదికలపై తెలుగు సినిమా స్టామినా ఏ స్థాయిలో ఉందో నిరూపించడానికి ఈ రికార్డే…
మహానగరాల్లో సొంతింటి కలను నెరవేర్చుకోవడం సామాన్యులకు పెను సవాలుగా మారుతోంది. ఆకాశాన్నంటుతున్న స్థలాల ధరలు, భారంగా మారుతున్న ఇంటి అద్దెల నడుమ తక్కువ బడ్జెట్లో సొంత గూడు నిర్మించుకోవడానికి సరికొత్త ఇంజనీరింగ్ ఆలోచనలు తెరపైకి వస్తున్నాయి. స్థలం చిన్నదా పెద్దదా అన్నది ముఖ్యం కాదు.. సరైన ప్రణాళిక, పట్టుదల ఉంటే కొద్దిపాటి స్థలంలోనే అద్భుతమైన ఇంటిని నిర్మించవచ్చని నేటి ఆధునిక నిర్మాణాలు నిరూపిస్తున్నాయి. ఇలాంటి వినూత్న ఆలోచనకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది హైదరాబాద్ నగరంలోని హయత్నగర్ మండలం…
R Praggnanandhaa: భారత యువ గ్రాండ్మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద అంతర్జాతీయ చెస్ రౌండ్లలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అమెరికాలోని సెంట్ లూయిస్లో జరిగిన ప్రతిష్టాత్మక గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచాడు. ఈ అరుదైన ట్రోఫీని కైవసం చేసుకున్న మొట్టమొదటి భారతీయ చెస్ క్రీడాకారుడిగా నిలిచి రికార్డు పుస్తకాలకెక్కి నింగికెగిశాడు. డిఫెండింగ్ ఛాంపియన్ ఫాబియానో కరువానాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. క్లాసికల్ గేమ్ల తర్వాత ప్రజ్ఞానంద 3-9 తేడాతో…
నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో సంభవించిన భారీ ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామాలు, రహదారులు, వంతెనలు, ఇతర కీలక మౌలిక సదుపాయాలు వరద ఉద్ధృతికి కొట్టుకుపోయాయి. ఈ విపత్తులో కనీసం 392 మంది మరణించినట్లు నిర్ధారించగా.. సరిహద్దుకు ఇరువైపులా కలిపి 1,468 మంది గల్లంతైనట్లు సమాచారం. మృతులు, గల్లంతైన వారి సంఖ్యపై అధికారిక గణాంకాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. భారీగా పెరుగుతున్న గల్లంతైన వారి సంఖ్య నేపాల్ విపత్తు సంస్థ గురువారం వెల్లడించిన వివరాల…
ఓ ప్రయాణికుడు బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాడు. కానీ అతని కదలికలు కాస్త అనుమానాస్పదంగా కనిపించాయి అధికారులకు. ముఖ్యంగా అతని నోటి భాగం చాలా తేడాగా కనిపించింది. ఏంటబ్బా ఇలా ఉన్నాడూ అని అనుమానంతో అతన్ని ఆపి చెక్ చేశారు. అంతే ఊహించని విధంగా బంగారం అతని నోట్లో దొరికింది. దీంతో అక్రమ రవాణాకు ప్రయత్నించిన అతన్ని సీఐఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. నోటిలో క్యాప్సూల్స్ను దాచి వాటిలో బంగారాన్ని తరలించేందుకు ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు….
వినాయక చవితికి ఎంతో ఇష్టమైన ప్రసాదం బెల్లం కుడుములు. ఈ కుడుములు కేవలం పండుగలకే కాకుండా, గృహప్రవేశం వంటి శుభకార్యాలలో కూడా తయారు చేస్తారు. వీటిని తయారుచేయడం చాలా సులభం, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వినాయక చవితి పండుగకు అత్యంత ప్రీతిపాత్రమైన నైవేద్యాలలో బెల్లం కుడుములు ముఖ్యమైనవి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ ప్రసాదాలను చాలా మంది తమ ఇంటి గృహప్రవేశాలప్పుడు కూడా ప్రత్యేకంగా తయారు చేస్తుంటారు. ఈ వంటకం రుచికరంగా ఉండడమే కాకుండా, ఆరోగ్యానికి…
మార్కాపురం జిల్లాలోని అర్ధవీడు మండల కేంద్రంలో మహిళ అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడగడంతో ఓ మహిళ మరో మహిళను అతి కిరాతకంగా హత్య చేసింది. వివరాల్లోకి వెళ్తే.. పెద్దారవీడు మండలం ప్రగల్లపాడు గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి (32) అదృశ్యమైనట్లు కుటుంబసభ్యులు జులై 21న పెద్దారవీడు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న మల్టీ ట్యాలెంటెడ్ పర్సనాలిటీస్ లో రఘు కుంచె కూడా ఒకరు. సంగీత దర్శకుడిగా, గాయకుడిగా, నటుడిగా, వ్యాఖ్యాతగా, డబ్బింగ్ కళాకారుడిగా, రచయితగా.. ఇలా ఎన్నో రంగాల్లో సత్తా చాటారు రఘు కుంచె. ప్రారంభంలో పలు సినిమాలకు సంగీత దర్శకుడిగా వ్యవహరించారు రఘు. బంపర్ ఆపర్, అహ నా పెళ్లంట, దగ్గరగా దూరంగా, మామ మంచు అల్లుడు కంచు, దేవుడు చేసిన మనుషులు, లేడీస్ అండ్ జెంటిల్మన్, దొంగాట, పలాస 1978, నాయకి,…
తిరుపతి నుంచి నిజామాబాద్ మధ్య రాకపోకలు సాగించే రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 49 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుని తాజాగా 50వ ఏడాదిలోకి అడుగుపెట్టింది. 1977 సంవత్సరంలో మీటర్ గేజ్ పట్టాలపై సింగిల్ లైన్ సర్వీస్ గా సామాన్యులకు అందుబాటులోకి వచ్చిన ఈ రైలు 50 ఏళ్లుగా ప్రయాణికులు సూదీర్ఘ సేవలు అందించింది. అప్పట్లో దీనిని పేదల బండిగా పిలిచేవారు. కాలక్రమేనా ప్రయాణికుల రద్దీకి తగినట్లుగా దీనిని హైదరాబాద్…
పైన ఎంతో క్రిస్పీగా, లోపల జ్యూసీగా మెత్తగా ఉండే ఈ బజ్జీలను బ్యాచిలర్స్ సైతం వంటింట్లో దొరికే వస్తువులతో చిటికెలో చేసేయవచ్చు. ఆ తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: ఒకటి – మీడియం సైజు లేత సొరకాయ, ముప్పావు కప్పు శనగపిండి, పావు కప్పు బియ్యం పిండి,ఒక టీస్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, అర టీస్పూన్ వాము, అర టీస్పూన్ కారం, పావు టీస్పూన్ పసుపు, అర టీస్పూన్ ధనియాల పొడి, సన్నగా తరిగిన కరివేపాకు, తాజా కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా…