Video: అదీ లెక్క.. స్మశానం కోసం ఊరు ఊరంతా ఏకమై ఏం చేశారంటే..?
స్మశాన వాటిక కోసం స్థలం ఇస్తారా? లేక శవాన్ని ఇక్కడే వదిలేసి వెళ్లాలా..? అంటూ గ్రామస్తులు చేపట్టిన వినూత్న నిరసన అధికారులను పరుగులు పెట్టించింది. శ్రీ సత్య సాయి జిల్లా సోమందేపల్లి మండలం కోనతట్టు పల్లి గ్రామస్తులు గత కొన్నేళ్లుగా చనిపోయిన వారిని ఖననం చేసేందుకు స్మశానం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజాప్రతినిధుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా.. అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా.. స్మశాన వాటికి సమస్య పరిష్కారం కాలేదు. దీంతో చిర్రెత్తిన గ్రామస్తులు…..
