ఎయిర్ ఇండియా చేసిన పెద్ద పొరపాటు.. 13 గంటలు ప్రయాణించి, మధ్యలోనే తిరిగి వచ్చిన విమానం..!
ఢిల్లీ నుంచి కెనడా వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం ప్రయాణ మధ్యలోనే యూ-టర్న్ తీసుకుని ఢిల్లీకి తిరిగి రావాల్సి వచ్చింది. విమానయాన సంస్థ చేసిన ఈ తప్పిదం వల్ల వందలాది మంది ప్రయాణికులకు అసౌకర్యం కలగడంతో పాటు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. విమాన ప్రయాణానికి ముందు చేయాల్సిన ప్రాథమిక అనుమతి తనిఖీని నిర్వహించకపోవడం వల్ల 13 గంటల విమాన ప్రయాణం వృధా అయింది. ఇంధనం వృధా అయింది. ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఎయిర్ ఇండియా విమానం AI…
