ప్రతి సెకన్కు రూ.62 వేల లాభం! ఎవరికో తెలిస్తే కళ్లు తేలేస్తారు!
ప్రభుత్వ రంగ బ్యాంకులు 2025-26 ఆర్థిక సంవత్సరంలో చరిత్రలోనే అత్యధికంగా రూ.1.98 లక్షల కోట్ల నికర లాభాన్ని నమోదు చేసి కొత్త రికార్డు సృష్టించాయి. వరుసగా నాలుగో ఏడాది కూడా పీఎస్బీలు లాభదాయకంగా కొనసాగుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రతి సెకనుకు రూ.62 వేలకుపైగా లాభం ఆర్జించాయని వెల్లడించిన గణాంకాలు ఇప్పుడు దేశ బ్యాంకింగ్ రంగ బలోపేతానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం…
