సాగర తీరాన స్వదేశీ పరాక్రమం.. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్న సరికొత్త యుద్దనౌకలు
భారతదేశ సముద్ర శక్తి సమతుల్య నౌకాదళంపైనే ఆధారపడి ఉందనే సత్యాన్ని నిరూపిస్తూ, భారత నౌకాదళం తన సామర్థ్యాలను శరవేగంగా విస్తరిస్తోంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ప్రధాన భద్రతా ప్రదాతగా ఉన్న భారత్, దేశ జాతీయ ప్రయోజనాలకు రక్షణ కల్పించడంలో సరికొత్త మైలురాళ్లను అందుకుంటోంది. ఇందులో భాగంగా ఇటీవల ప్రవేశపెట్టిన ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సన్హోదక్ , ఐఎన్ఎస్ అగ్రయ, ఐఎన్ఎస్ మహేంద్రగిరి యుద్ధనౌకలు భారత సముద్ర రక్షణ కవచాన్ని మరింత పటిష్టం చేస్తున్నాయి. సుమారు 11,098 కిలోమీటర్ల…
