తాజావార్తలు
Ravi Bishnoi : రూ.7.20 కోట్లు పెట్టినందుకు వడ్డీతో సహా చెల్లించేస్తున్నాడు..బిష్ణోయ్ మాయాజాలానికి గుజరాత్ కోట బద్ధలు

Ravi Bishnoi : రూ.7.20 కోట్లు పెట్టినందుకు వడ్డీతో సహా చెల్లించేస్తున్నాడు..బిష్ణోయ్ మాయాజాలానికి గుజరాత్ కోట బద్ధలు

Ravi Bishnoi : ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ అదృష్టం మామూలుగా లేదు. ముఖ్యంగా ఆ జట్టు నమ్ముకున్న యువ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తన మాయాజాలంతో గుజరాత్ టైటాన్స్ నోటికాడ ముద్దను లాగేసుకున్నాడు. గత రెండు సీజన్లలో ఫామ్ లేక ఇబ్బంది పడ్డ ఈ స్పిన్ మాంత్రికుడు, ఇప్పుడు రాజస్థాన్ జెర్సీలో సింహంలా గర్జించాడు. గుజరాత్ చేతుల్లో ఉందనుకున్న మ్యాచ్‌ను తన 4 వికెట్ల స్పెల్‌తో ఒక్కసారిగా మలుపు తిప్పాడు. అహ్మదాబాద్‌లో జరిగిన ఈ…

Read More
Ravi Bishnoi : రూ.7.20 కోట్లు పెట్టినందుకు వడ్డీతో సహా చెల్లించేస్తున్నాడు..బిష్ణోయ్ మాయాజాలానికి గుజరాత్ కోట బద్ధలు

ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం! హోటల్‌ గదిలో గాఢ నిద్రలో ఉన్న జంట.. అర్థరాత్రి హఠాత్తుగా ఆమెపై..

మనం ఎక్కడికైనా ట్రిప్‌కు వెళ్ళినప్పుడు హోటల్ గదిలో ప్రశాంతంగా నిద్రపోతాం. కానీ థాయ్‌లాండ్‌లోని ఒక హోటల్‌లో బస చేసిన జంటకు మాత్రం ఊహించని భయంకరమైన అనుభవం ఎదురైంది. వారు నిద్రపోతున్న సమయంలో ఒక కింగ్ కోబ్రా గదిలోకి రావడం అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం, గదిలో లైట్లు ఆపి ఉన్నాయి. బెడ్ మీద ఒక జంట గాఢ నిద్రలో ఉన్నారు. అప్పుడే తలుపు కింద ఉన్న ఖాళీ నుండి లేదా కిటికీ ద్వారా…

Read More
Ravi Bishnoi : రూ.7.20 కోట్లు పెట్టినందుకు వడ్డీతో సహా చెల్లించేస్తున్నాడు..బిష్ణోయ్ మాయాజాలానికి గుజరాత్ కోట బద్ధలు

Business Idea: ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ పెరుగుతున్నాయ్‌.. లక్షలు సంపాదించుకునే ఛాన్స్‌! ఇలా చేయండి..

ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగం దేశవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈవీ మెకానిక్‌లకు డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వైపు మార్పు జరుగుతున్న ఈ సమయంలో యువతకు ఇది ఒక ఆశాజనక కెరీర్‌గా మారుతోంది. ఈవీ మెకానిక్‌గా మారాలంటే ప్రాథమికంగా ఆటోమొబైల్ లేదా ఎలక్ట్రికల్ రంగంలో టెక్నికల్ అవగాహన అవసరం. ఇందుకోసం ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ITI)లో ఎలక్ట్రిషియన్, మెకానిక్ మోటార్ వెహికల్ (MMV) వంటి కోర్సులు చేయడం మొదటి…

Read More
Ravi Bishnoi : రూ.7.20 కోట్లు పెట్టినందుకు వడ్డీతో సహా చెల్లించేస్తున్నాడు..బిష్ణోయ్ మాయాజాలానికి గుజరాత్ కోట బద్ధలు

PM KISAN: పీఎం కిసాన్ పథకం.. ఆ కార్డు లేకుంటే మీకు డబ్బులు రావు!

దేశవ్యాప్తంగా రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్న పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. గత నెల మార్చి 2026లో 22వ విడత విజయవంతంగా రైతుల ఖాతాల్లో జమ కావడంతో, ఇప్పుడు 23వ విడత కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈసారి ప్రభుత్వం కొత్త నిబంధనను తప్పనిసరి చేయడంతో, తదుపరి విడత పొందేందుకు రైతులు అదనపు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పథకంలో పారదర్శకతను పెంచడం, అర్హులైన రైతులకు మాత్రమే నిధులు చేరేలా చూడడం లక్ష్యంగా…

Read More
Ravi Bishnoi : రూ.7.20 కోట్లు పెట్టినందుకు వడ్డీతో సహా చెల్లించేస్తున్నాడు..బిష్ణోయ్ మాయాజాలానికి గుజరాత్ కోట బద్ధలు

Shivani Nagaram : క్యూట్ బ్యూటీ శివాని నాగారం అదరగొట్టిందిగా.. లేటెస్ట్ ఫొటోస్

టాలీవుడ్ లో కొత్త అందాలు ప్రేక్షకులను కవ్విస్తున్నాయి. సినిమా సినిమాకు కొత్త కొత్త అందాలు ప్రేక్షకులను కవ్విస్తున్నాయి. ఈ క్రమంలోనే ముద్దుగుమ్మ శివాని నాగరం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఈ అమ్మడు కేవలం నటి మాత్రమే కాదు గాయని , కూచిపూడి నృత్యకారిణి కూడా.. ఈ ముద్దుగుమ్మ 2024లో విడుదలైన “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అంబాజీపేట మ్యారేజి బ్యాండు చిత్రంలో ఆమె సుహాస్ సరసన లక్ష్మి పాత్రలో నటించి, తన…

Read More
Ravi Bishnoi : రూ.7.20 కోట్లు పెట్టినందుకు వడ్డీతో సహా చెల్లించేస్తున్నాడు..బిష్ణోయ్ మాయాజాలానికి గుజరాత్ కోట బద్ధలు

జగన్‌తో గొడవల వల్ల నష్టమే జరిగింది.. TV9 క్రాస్‌ఫైర్‌లో రఘురామ సంచలన కామెంట్స్

ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు ఆ రాష్ట్ర రాజకీయాలపై మరోసారి తనదైన శైలిలో స్పందించారు. టీవీ9 క్రాస్ ఫైర్‌లో తన రాజకీయ ప్రయాణం, మాజీ సీఎం జగన్‌‌తో విభేదాలు, ప్రస్తుత తన స్థితిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్‌తో తన పోరాటం రాజకీయంగా తనకు ఎలాంటి కిరీటాన్ని తెచ్చిపెట్టలేదని, పైగా తీవ్ర నష్టాన్ని కలిగించిందని ఆర్ఆర్ఆర్ కుండబద్దలు కొట్టారు. ‘‘2019 నుంచి 2024 మధ్య కాలంలో అక్రమ కేసులు పెట్టి నన్ను సొంత నియోజకవర్గానికి వెళ్లకుండా…

Read More
Ravi Bishnoi : రూ.7.20 కోట్లు పెట్టినందుకు వడ్డీతో సహా చెల్లించేస్తున్నాడు..బిష్ణోయ్ మాయాజాలానికి గుజరాత్ కోట బద్ధలు

‘మంత్రి పదవి దక్కలేదనే అసంతృప్తి ఉందా? ‘

టీవీ9 క్రాస్ ఫైర్ కార్యక్రమంలో రఘురామకృష్ణ రాజు కీలక విషయాలు వెల్లడించారు. మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తిపై ప్రశ్నించగా, అది రాజ్యాంగబద్ధ పదవి కానందున తనకు ఎలాంటి బాధ లేదని ఆయన స్పష్టం చేశారు. గత ఐదేళ్లుగా మీడియాలో నిత్యం గడిపి, ఒక్కసారిగా దాదాపు 90% తన మీడియా  ప్రాప్యత తగ్గిందని ఆయన పేర్కొన్నారు. అయితే, వివాదాల విషయంలో మాత్రం తాను నియంత్రణ కోల్పోతున్నారనే అభిప్రాయాన్ని టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ వ్యక్తపరిచారు. ఉదాహరణకు, ఆకువీడి అంశాన్ని…

Read More
Ravi Bishnoi : రూ.7.20 కోట్లు పెట్టినందుకు వడ్డీతో సహా చెల్లించేస్తున్నాడు..బిష్ణోయ్ మాయాజాలానికి గుజరాత్ కోట బద్ధలు

14 రోజుల పాటు ఈ తెల్లని విషం తినకపోతే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?

బ్రెడ్, బిస్కెట్లు, నూడుల్స్, పరోటాలు.. ఇలా మనకు ఇష్టమైన చాలా పదార్థాల్లో మైదా ప్రధాన భాగం. రుచికి బాగున్నా, ఆరోగ్యానికి ఇది ఒక తెల్ల విషం లాంటిదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే మీరు కేవలం రెండు వారాల పాటు మైదాను పూర్తిగా పక్కన పెడితే మీ శరీరంలో జరిగే శాస్త్రీయ మార్పులు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. మైదాను శుద్ధి చేసే ప్రక్రియలో అందులోని పీచు పదార్థం పూర్తిగా నశిస్తుంది. ఇది పేగులకు జిగురులా అంటుకునే స్వభావం కలిగి…

Read More
Ravi Bishnoi : రూ.7.20 కోట్లు పెట్టినందుకు వడ్డీతో సహా చెల్లించేస్తున్నాడు..బిష్ణోయ్ మాయాజాలానికి గుజరాత్ కోట బద్ధలు

Rayavalasa : సరికొత్త కథతో రానున్న రాయవలస.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్ పోస్టర్

రేసన్ ప్రొడక్షన్స్ తమ తొలి చిత్రమైన “రాయవలస” ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. ఊరి జీవితం, నిజ సంఘటనల ఆధారంగా మనసును తాకే కథతో వస్తున్న ఈ చిత్రం తెలుగు సినీ రంగంలో ఓ తొలి ప్రయత్నంగా నిలుస్తోంది. గోపీ కృష్ణ జె నిర్మించిన ఈ సినిమా, కొత్త ప్రతిభను ప్రోత్సహించాలనే ఆయన విజన్‌కు నిదర్శనం. డెబ్యూ ప్రొడ్యూసర్ అయినప్పటికీ, గోపీ కృష్ణ తన నిబద్ధత, ప్రణాళికా సామర్థ్యం, మరియు కట్టుబాటుతో మొత్తం ప్రొడక్షన్‌ను సజావుగా నడిపారు. అమెరికా…

Read More
Ravi Bishnoi : రూ.7.20 కోట్లు పెట్టినందుకు వడ్డీతో సహా చెల్లించేస్తున్నాడు..బిష్ణోయ్ మాయాజాలానికి గుజరాత్ కోట బద్ధలు

GT vs RR: రాజస్థాన్ ఉత్కంఠ విజయం.. చివరి వరకు పోరాడిన ఓడిన గుజరాత్

గుజరాత్ టైటాన్స్ (GT) 5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి రాజస్థాన్ రాయల్స్ (RR) చేతిలో ఐపీఎల్ మ్యాచ్‌లో ఓడిపోయింది. అహ్మదాబాద్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. గుజరాత్ చివరి వరకు పోరాడినా 8 వికెట్ల నష్టానికి 204 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాజస్థాన్ తరపున ధ్రువ్ జురెల్ 75, యశస్వి జైస్వాల్ 55 పరుగులు చేశారు. కీలక ఆటగాడు రవి బిష్ణోయ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు….

Read More