Telangana: ఇక ఇల్లు కట్టడం కష్టమే.. సామాన్యులకు ఇప్పుడది ఖరీదైన డ్రీమ్.. ఎందుకంటే.?
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం క్రమంగా భారతదేశ నిర్మాణ రంగంపై తీవ్రంగా పడుతోంది. ముడి చమురు, సహజ వాయువు సరఫరాలో ఏర్పడిన అంతరాయం కారణంగా గృహ నిర్మాణానికి అవసరమైన సామగ్రి ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఇళ్లు నిర్మించాలనుకునే సాధారణ ప్రజలు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు భారీ ఆర్థిక భారం ఎదుర్కొంటున్నారు. గత కొన్ని రోజుల వ్యవధిలోనే సిమెంట్, స్టీల్, రంగులు, ప్లాస్టిక్, టైల్స్, శానిటరీ వేర్ వంటి కీలక వస్తువుల ధరలు 20…
