తాజావార్తలు
Indian Railways: రెండు రోజుల పాటు రైల్వే రిజర్వేషన్లు బంద్.. ప్రయాణికులకు బిగ్ అలర్ట్ జారీ.. ఈ సమయంలో..

Indian Railways: రెండు రోజుల పాటు రైల్వే రిజర్వేషన్లు బంద్.. ప్రయాణికులకు బిగ్ అలర్ట్ జారీ.. ఈ సమయంలో..

రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్. రైల్వే ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ కొన్ని గంటల పాటు ఆగిపోనుంది. మార్చి 14,15వ తేదీల్లో సిస్టమ్ అప్‌గ్రేడ్ చేపడుతున్నారు. దీని కారణంగా రైల్వే టికెట్ల బుకింగ్, క్యాన్సిలేషన్, వెయిటింగ్ లిస్ట్, పీఎన్‌ఆర్ స్టేటస్ చెకింగ్ వంటి సేవలు కొన్ని గంటలపాటు నిలిచిపోతాయని రైల్వేశాఖ తెలిపింది. దీంతో ప్రయాణికులు సహరించాలని కోరింది. మార్చి 19వ తేదీన ఉగాది వస్తుండటంతో చాలామంది సొంతూర్లకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. పండుగ సెలవులు కారణంగా రైళ్లల్లో ప్రయాణికుల…

Read More
Indian Railways: రెండు రోజుల పాటు రైల్వే రిజర్వేషన్లు బంద్.. ప్రయాణికులకు బిగ్ అలర్ట్ జారీ.. ఈ సమయంలో..

Summer Health: వేసవిలో మీరూ ఈ తప్పులు చేస్తున్నారా? జాగ్రత్త.. అరోగ్య సమస్యలు వస్తాయ్..

మార్చి నెలలోనే ఎండలు భగభగలాడుతున్నాయి. దాదాపు వేసవి మొదలైనట్లే. వేడి తీవ్రత కూడా నానాటికీ పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వేసవిలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు చేసే ఏ ఒక్క పొరపాటు కూడా మిమ్మల్ని తీవ్ర అనారోగ్యానికి గురి చేస్తుంది. ముఖ్యంగా నీళ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని మనందరికీ తెలిసిందే. నీళ్లు తాగటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. వేసవిలో ఆరోగ్యంగా ఉండాలనుకుంటే వీలైనంత ఎక్కువ నీళ్లు తాగాలి….

Read More
Indian Railways: రెండు రోజుల పాటు రైల్వే రిజర్వేషన్లు బంద్.. ప్రయాణికులకు బిగ్ అలర్ట్ జారీ.. ఈ సమయంలో..

ఇంట్లో ఈ మొక్కలు ఉంటే.. ఆర్థిక సమస్యలు , అప్పుల బాధలే!

చింత చెట్టు : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఆవరణంలో, ప్రధాన ద్వారం వద్ద చింత చెట్టు ఉండటం చాలా అశుభకరం. ఇది ప్రతికూల శక్తులను ఆకర్షిస్తుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అంతే కాకుండా అనారోగ్య సమస్యలకు కూడా కారణం అవుతుందంట. రావి చెట్టు : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలో రావి చెట్టు ఉండటం అస్సలే మంచిదికాదంట. దీని వలన అనేక దోషాలు కలుగుతాయని చెబుతున్నారు నిపుణులు. ఇది ఆర్థిక , అనారోగ్య సమస్యలకు…

Read More
Indian Railways: రెండు రోజుల పాటు రైల్వే రిజర్వేషన్లు బంద్.. ప్రయాణికులకు బిగ్ అలర్ట్ జారీ.. ఈ సమయంలో..

Today Gold Price: ఇక మహిళలకు పండగే.. భారీగా తగ్గుతున్న బంగారం, వెండి.. తులం ధర ఎంతంటే..

Gold and Silver Prices: బంగారం, వెండి ధరలు భారీగా పతనం అవుతున్నాయి. రోజురోజుకు భారీ స్థాయిలో దిగి వస్తుండటంతో మహిళలు ఆనందంతో గంతులేస్తున్నారు. మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. బంగారం కొనేందుకు మహిళలు ఎక్కువ ఆసక్తి చూపుతారు. తాజాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా 980 రూపాయలు తగ్గుముఖం పట్టగా, 22 క్యారెట్ల 10 గ్రాములపై 900 రూపాయల వరకు దిగి వచ్చింది. ఇక ధరలు తగ్గిన తర్వాత…

Read More
Indian Railways: రెండు రోజుల పాటు రైల్వే రిజర్వేషన్లు బంద్.. ప్రయాణికులకు బిగ్ అలర్ట్ జారీ.. ఈ సమయంలో..

TTD Dollars: ఇకపై తిరుమల శ్రీవారి డాలర్లు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి..!

తిరుపతి, మార్చి 13: తిరుమల శ్రీవారి బంగారు వెండి డాలర్లను ఇకపై భక్తులు ఈజీ గానే పొందవచ్చు. శ్రీవారి డాలర్లను కొనేందుకు తిరుమల వెళ్లకుండానే కొనుగోలు చేయవచ్చు. ఇందుకు టీటీడీ కసరత్తు చేస్తోంది. దేశవ్యాప్తంగా భక్తులకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం కూడా జరుగుతోంది. శ్రీవారి గోల్డ్, సిల్వర్, బ్రాస్ డాలర్ల ను విక్రయిస్తున్న టీటీడీ డాలర్లను ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు పరిశీలన చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే టీటీడీ ట్రెజరీ, జూవెలరీ వింగ్, బ్యాంక్ సిబ్బందితో సమావేశాలు కూడా…

Read More
Indian Railways: రెండు రోజుల పాటు రైల్వే రిజర్వేషన్లు బంద్.. ప్రయాణికులకు బిగ్ అలర్ట్ జారీ.. ఈ సమయంలో..

Hibiscus Plant: దీనితో మందార మొక్కపై పురుగులను మటుమాయం..

మందార మొక్కలు చాలా మంది ఇళ్లలో అందమైన పూల కోసం పెంచుతారు. అయితే, ఈ మొక్కలకు తరచుగా పురుగుల బెడద, ఫంగస్ సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా వేసవి కాలంలో ఈ సమస్యలు మరింత ఎక్కువగా ఉంటాయి, దీనివల్ల మొక్కలు డల్‌గా మారి, పూత తగ్గిపోతుంది. ఈ సమస్యలకు పరిష్కారంగా, ఎటువంటి రసాయనాలు లేకుండా, ఇంట్లోనే సులభంగా తయారుచేయదగిన అద్భుతమైన సేంద్రీయ ఎరువు, పురుగుల మందును తయారు చేసుకోవచ్చు. ఈ ద్రావణాన్ని తయారు చేయడానికి ప్రధానంగా పుల్లటి మజ్జిగ,…

Read More
Indian Railways: రెండు రోజుల పాటు రైల్వే రిజర్వేషన్లు బంద్.. ప్రయాణికులకు బిగ్ అలర్ట్ జారీ.. ఈ సమయంలో..

సముద్రంలో చేపల కోసం వల విసిరిన జాలర్లు.. అందులో చిక్కినవి చూసి అంతా షాక్..!

కాకినాడ సముద్రతీరంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు భారీ అదృష్టం కలిసి వచ్చింది. సముద్రంలో వేసిన వలలకు పెద్దపెద్ద చేపలు భారీ ఎత్తున చిక్కడంతో గంగపుత్రులకు పంట పండింది. అందులోనూ.. కొమ్ముకోణం చేపలు.. విలువైన ఎల్లోఫిన్ ట్యూనా చేపలు అధిక సంఖ్యలో లభించడంతో సంబర పడిపోయారు. సముద్రంలో వలలకు చిక్కిన ఈ చేపలను మత్స్యకారులు తమ పడవలలో తీసుకువచ్చి కాకినాడలోని కుంభాభిషేకం రేవు ఒడ్డుకు చేరవేయడంతో సందడి నెలకొంది. భారీగా బరువు కూడా ఉండడంతో ఆయా చేపలను ఒడ్డుకు…

Read More
Indian Railways: రెండు రోజుల పాటు రైల్వే రిజర్వేషన్లు బంద్.. ప్రయాణికులకు బిగ్ అలర్ట్ జారీ.. ఈ సమయంలో..

అమెరికాకు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ వార్నింగ్.. యుద్ధం ఆపాలంటే అలా చేయాల్సిందేనని ప్రకటన..

ఇరాన్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. తన తండ్రి ఆయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత నూతన సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన మోజ్తాబా ఖమేనీ, తన మొదటి ప్రకటనతోనే పశ్చిమ దేశాలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందేశం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమెరికాపై ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగా ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిని మూసివేస్తామని మోజ్తాబా హెచ్చరించారు. పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలను వెంటనే మూసివేయాలని ఆయన డిమాండ్ చేశారు….

Read More
Indian Railways: రెండు రోజుల పాటు రైల్వే రిజర్వేషన్లు బంద్.. ప్రయాణికులకు బిగ్ అలర్ట్ జారీ.. ఈ సమయంలో..

మరణించే ముందు మనిషిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..! గరుడ పురాణం ఏం చెబుతోంది?

మరణం అనేది ప్రకృతిలో అత్యంత అనివార్యమైన సత్యం. జీవితం ప్రారంభమైనట్లే ఒక దశలో ముగుస్తుంది. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. వైద్య శాస్త్రం ప్రకారం మరణానికి కొన్ని రకాలు ఉంటాయి. అలాగే మరణానికి ముందు మన శరీరంలో కొన్ని మార్పులు కూడా జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. మరణం తర్వాత ఏం జరుగుతుంది? ప్రాణం పోయే ముందు మనిషికి కలిగే అనుభూతులు ఏమిటి? అనే విషయాలపై మన పురాణాలు, ముఖ్యంగా గరుడ…

Read More
Indian Railways: రెండు రోజుల పాటు రైల్వే రిజర్వేషన్లు బంద్.. ప్రయాణికులకు బిగ్ అలర్ట్ జారీ.. ఈ సమయంలో..

Prem Rakshith: ఆస్కార్ కొరియోగ్రాఫర్ కు అరుదైన గౌరవం.. మైఖేల్ జాక్సన్ తాలూకా..!

ప్రపంచ ప్రఖ్యాత పాప్ స్టార్, కింగ్ ఆఫ్ పాప్ ‘మైఖేల్ జాక్సన్’కు ఐకానిక్ డాన్స్ స్టెప్స్ కంపోజ్ చేసిన లెజెండరీ కొరియోగ్రాఫర్ ‘విన్సెంట్ ప్యాటర్సన్’. అమెరికన్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ అయిన విన్సెంట్.. మైఖేల్ జాక్సన్, మడోన్నా వంటి సూపర్ స్టార్లతో కలిసి పనిచేశారు. ప్రసిద్ధ మ్యూజిక్ ఆల్బమ్స్, సినిమాలు, బ్రాడ్‌వే, కచేరీలను విన్సెంట్ రూపొందించారు. అలాంటి ప్రముఖ వ్యక్తి.. ఇండియన్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ టాలెంట్‌ను ప్రశంసించడం సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ స్థాయి కొరియోగ్రాఫర్…

Read More