Indian Railways: ఈ రైలుకు ఎందుకంత క్రేజ్.. నంబర్ 1 స్థానంలో.. కీలక విషయాలు!
Indian Railways: ప్రయాణికులు రైలులోనే భోజనం, పానీయాలు బుక్ చేసుకోగలిగే పాంట్రీ కార్లు ఉన్న ఎక్స్ప్రెస్ రైళ్లలో మధ్యాహ్న భోజనానికే అత్యధిక ప్రాధాన్యత ఉంది. గత ఏడాది ఏప్రిల్లో 38 మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లలో ప్రారంభించిన ఈ సేవపై ఐఆర్సిటిసి (IRCTC) ఒక అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఈ అధ్యయనంలో యశ్వంత్పూర్ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్లో అత్యధిక సంఖ్యలో భోజనాలు బుక్ అయినట్లు తేలింది. ఏడాది క్రితం ఈ 38 రైళ్లలో ఈ సేవ ప్రారంభమైనప్పటి…
