తాజావార్తలు
OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ కొరియన్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఒంటరిగా చూడొద్దు

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ కొరియన్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఒంటరిగా చూడొద్దు

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేయనున్నాయి. దీవానా, రావు బహదూర్ వంటి తెలుగు సినిమాలతో పాటు చిన్న చిన్న ఆశై, బాలన్ ద బాయ్, లవ్ ఓ లవ్ వంటి డబ్బింగ్ సినిమాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి. అలాగే అబ్జెషన్ మై లార్డ్,…

Read More
సొంత చరిత్రను మరిచారా?.. ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం

సొంత చరిత్రను మరిచారా?.. ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం

జంతర్‌మంతర్‌ దగ్గర విద్యార్ధులను పోలీసులు వేధించారని.. వారేమైనా ఉగ్రవాదులా? అంటూ.. ప్రియాంక గాంధీ లోక్‌సభలో ప్రశ్నించారు. నీట్‌ పేపర్‌ లీక్‌తో ఎంతోమంది విద్యార్ధులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటూ పేర్కొన్నారు. అయితే.. ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ప్రియాంకగాంధీ ఇలాంటి ప్రశ్నలు అడిగే ముందు కాంగ్రెస్ పార్టీ తన సొంత చరిత్రను ఒక్కసారి గుర్తుచేసుకోవాలని ఆయన సూచించారు. 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమంలో.. తెలంగాణ కోసం పోరాడిన 369…

Read More
మెగాస్టార్ చిరంజీవి నా వెబ్ సిరీస్‌ను అభినందించడం చాలా హ్యాపీగా ఉంది – ప్రివ్యూ ఈవెంట్ లో హీరో శ్రీకాంత్

మెగాస్టార్ చిరంజీవి నా వెబ్ సిరీస్‌ను అభినందించడం చాలా హ్యాపీగా ఉంది – ప్రివ్యూ ఈవెంట్ లో హీరో శ్రీకాంత్

వినూత్న‌మైన కంటెంట్‌తో అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తూ అంద‌రి హృద‌యాల్లో త‌న‌దైన స్ధానాన్ని ద‌క్కించుకున్న మోస్ట్ పాపుల‌ర్ ఒటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5 నుంచి మ‌రో ఒరిజిన‌ల్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అదే ‘అబ్జెక్ష‌న్ మై లార్డ్‌’. శ్రీకాంత్, అన‌న్య శ‌ర్మ‌, ముఖేష్ రుషి, స్నేహాల్‌, స‌మీర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా న‌టించారు. ‘నోటరీ పరశురాం’ ట్యాగ్ లైన్‌. సంతోష్ అయ్య‌ప్ప‌న్ ద‌ర్శ‌క‌త్వంలో డ్రీమ్ హౌస్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రాజ్‌కుమార్ ఆకెళ్ల ఈ సిరీస్‌ను రూపొందించారు. 7 ఎపిసోడ్స్‌తో ఎమోష‌న‌ల్…

Read More
ఏది పడితే అది వద్దు మావ.. ఉదయాన్నే ఇది తింటే బరువు తగ్గడం ఖాయం

ఏది పడితే అది వద్దు మావ.. ఉదయాన్నే ఇది తింటే బరువు తగ్గడం ఖాయం

చాలా మంది ఊబకాయం అధికబరువు సమస్యతో బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. ఆరోగ్యకరమైన జీవనశైలిని కోరుకునేవారికి, ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి డైటీషియన్లు ఒక వినూత్నమైన, పోషకమైన ఇడ్లీ రెసిపీని పరిచయం చేశారు. ఇది కేవలం రుచికరంగా ఉండటమే కాకుండా, శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తూ బరువు తగ్గడానికి కూడా తోడ్పడుతుందని పేర్కొంటున్నారు. ప్రోటీన్ ఇడ్లీ తయారీ: ఈ ప్రత్యేక ఇడ్లీని తయారు చేయడానికి, సాధారణ ఇడ్లీ పిండికి కొన్ని ఆరోగ్యకరమైన పదార్థాలను కలుపుతారు. ఒక్కో ఇడ్లీ గరిటెకు…

Read More
హైదరాబాద్‌లో 181 అంగన్‌వాడీ టీచర్ ఉద్యోగాలు.. ఇంటర్‌ పాసైతే చాలు! రేపట్నుంచే దరఖాస్తులు

హైదరాబాద్‌లో 181 అంగన్‌వాడీ టీచర్ ఉద్యోగాలు.. ఇంటర్‌ పాసైతే చాలు! రేపట్నుంచే దరఖాస్తులు

తెలంగాణ మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని హైదరాబాద్ జిల్లాలో ఉన్న ఐదు ఐసీడీఎస్ (ICDS) ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 181 అంగన్‌వాడీ టీచర్, హెల్పర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు జులై 29, 2026 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15,982 అంగన్‌వాడీ పోస్టులను దశలవారీగా భర్తీ చేయనున్న ప్రభుత్వం…

Read More
ఓటీటీ డౌన్.. సినిమా లాంగ్ రన్.. టైమ్ వచ్చిందా..?

ఓటీటీ డౌన్.. సినిమా లాంగ్ రన్.. టైమ్ వచ్చిందా..?

ఒకప్పుడు ఆడియన్స్‌ను ఇళ్లకే పరిమితం చేసిన ఓటీటీల హవా తగ్గిందా.. ప్రేక్షకులు మళ్లీ థియేటర్ల బాట పడుతున్నారా..? గ్లోబల్ కంటెంట్ లేక ఓటీటీలు నష్టపోతుంటే అదే థియేటర్లకు ప్లస్‌గా మారుతుందా..? హాలీవుడ్ 2 టాలీవుడ్ వరకు మళ్లీ హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తుండటంతో బిగ్ స్క్రీన్ తిరిగి తన పూర్వవైభవాన్ని సంతరించుకుందా..? థియెట్రికల్ మార్కెట్ వెనక ఏం జరుగుతుందో ఎక్స్‌క్లూజివ్‌గా అనలైజ్ చేద్దాం.. వరల్డ్ వైడ్‌గా కొన్ని నెలల నుంచి థియెట్రికల్ మార్కెట్ పెరిగి.. ఓటిటి డౌన్ అవుతుంది….

Read More
అమ్మవారి ఆశీర్వాదం తర్వాతే ప్రాణాలు విడిచే తాబేళ్లు..! త్రిపుర సుందరి ఆలయం రహస్యం తెలుసా..?

అమ్మవారి ఆశీర్వాదం తర్వాతే ప్రాణాలు విడిచే తాబేళ్లు..! త్రిపుర సుందరి ఆలయం రహస్యం తెలుసా..?

Tripura Sundari Temple Mystery Telugu: భారతదేశం ఎన్నో పురాతన, ఆధ్యాత్మిక, రహస్యమైన దేవాలయాలకు నిలయంగా నిలిచింది. అలాంటి విశిష్ట క్షేత్రాల్లో త్రిపురలోని త్రిపుర సుందరి ఆలయం ఒకటి. పార్వతీదేవి దివ్యరూపమైన మాతా త్రిపుర సుందరికి అంకితమైన ఈ ఆలయం త్రిపుర రాష్ట్రంలోని గోమతి జిల్లా, ఉదయ్‌పూర్ పట్టణంలో ఉంది. దేశంలోని అత్యంత పవిత్రమైన 51 శక్తిపీఠాల్లో ఇది ఒకటిగా ప్రత్యేక గుర్తింపు పొందింది. స్థానికులు ఈ ఆలయాన్ని ప్రేమతో “మాతాబారి” అని పిలుస్తారు. పురాణాల ప్రకారం,…

Read More
మాట నిలబెట్టుకున్న సర్పంచ్‌.. ప్రశంసలు కురిపిస్తున్న స్థానికులు

మాట నిలబెట్టుకున్న సర్పంచ్‌.. ప్రశంసలు కురిపిస్తున్న స్థానికులు

ఎన్నికల్లో తమను గెలిపించాలని కోరుతూ ప్రజలకు అభ్యర్ధులు అనేక హామీలు ఇస్తుంటారు. అలా గ్రామస్తులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకొని స్థానికులచే ప్రసంశలు అందుకుంటున్నారు ఖమ్మం జిల్లా ముదిగొండ గ్రామ కొత్త సర్పంచ్ ఉపేందర్. గత కొంతకాలంగా ముదిగొండ గ్రామంలో ఏ ప్రభుత్వ కార్యాలయం చూసినా, ఏ పొలంలో చూసినా కోతుల దండుతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. పంటలను నాశనం చేయడం, ఆఫీసుల్లో ఫైళ్లు చింపేయడంతో విసిగిపోయిన గ్రామస్తులు పలుమార్లు నిరసనలు తెలిపినా ఫలితం లేకపోయింది….

Read More
ఉద్యోగుల్లో తగ్గుతున్న ‘ఎక్స్‌ట్రా ఎఫర్ట్’.. Gen Z పుణ్యమాని వర్క్‌ కల్చర్‌లోనూ భారీ మార్పులొచ్చాయ్‌..!

ఉద్యోగుల్లో తగ్గుతున్న ‘ఎక్స్‌ట్రా ఎఫర్ట్’.. Gen Z పుణ్యమాని వర్క్‌ కల్చర్‌లోనూ భారీ మార్పులొచ్చాయ్‌..!

హైదరాబాద్‌, జులై 28: ముఖ్యంగా యువ ఉద్యోగులు పనిపై తమ దృక్పథాన్ని మార్చుకుంటుండగా, కృత్రిమ మేధస్సు (AI) ఉద్యోగ ప్రపంచాన్ని వేగంగా ప్రభావితం చేస్తోంది. గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇండియా 2026 తాజా అధ్యయనం ప్రకారం భారతీయ సంస్థల్లో ‘ఎఫర్ట్ రిసెషన్ (Effort Recession)’ అనే కొత్త ధోరణి కనిపిస్తోంది. అంటే ఉద్యోగులు తమ విధుల్లో భాగం కాని అదనపు బాధ్యతలు స్వచ్ఛందంగా తీసుకోవడానికి ఆసక్తి చూపడం తగ్గుతోందని నివేదిక వెల్లడించింది. జాబ్‌ సెక్టార్‌లో పెరుగుతున్న…

Read More
బాల్యానికి పుస్తెల బంధం.. బడి చదువు పూర్తికాకుండానే పెరుగుతున్న బాలికల డ్రాపౌట్స్!

బాల్యానికి పుస్తెల బంధం.. బడి చదువు పూర్తికాకుండానే పెరుగుతున్న బాలికల డ్రాపౌట్స్!

న్యూఢిల్లీ, జులై 28: సెకండరీ స్కూల్ (9వ, 10వ తరగతులు) దశలో చదువును మధ్యలోనే మానేస్తున్న బాలికల సంఖ్యలో దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో కర్ణాటక తొలి స్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన UDISE+ 2025-26 నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. విద్యారంగంలో వెనుకబడిన రాష్ట్రాలుగా భావించే బీహార్, ఉత్తరప్రదేశ్‌లతో పోలిస్తే కూడా కర్ణాటకలో బాలికల డ్రాపౌట్ రేటు అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. తాజా నివేదిక ప్రకారం 2025-26 విద్యా సంవత్సరంలో కర్ణాటకలో సెకండరీ…

Read More