తాజావార్తలు
నెయిల్ పాలిష్ కలర్స్ మీ లైఫ్‌ను మార్చేస్తాయా? వేయడానికి ముందు ఈ జ్యోతిష్య రహస్యాన్ని మిస్ అవ్వకండి!

నెయిల్ పాలిష్ కలర్స్ మీ లైఫ్‌ను మార్చేస్తాయా? వేయడానికి ముందు ఈ జ్యోతిష్య రహస్యాన్ని మిస్ అవ్వకండి!

Nail Polish Colours: ప్రాచీన హిందూ సంస్కృతిలో సౌందర్యానికి ఎప్పటినుంచో ప్రత్యేక స్థానం ఉంది. కృత, త్రేతా, ద్వాపర యుగాల నుంచీ నేటి ఆధునిక కాలం వరకు అందం మనిషి జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా కొనసాగుతోంది. ఈ సౌందర్యంలో భాగంగా గోళ్లకు రంగులు వేసుకోవడం.. నేడు మనం “నెయిల్ పాలిష్” అని పిలిచే అలవాటు.. ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది ఎక్కువగా మహిళల్లో కనిపించినప్పటికీ.. కొన్నిసార్లు పురుషులు కూడా దీనిని అనుసరిస్తున్నారు. అయితే, ఇది కేవలం…

Read More
నెయిల్ పాలిష్ కలర్స్ మీ లైఫ్‌ను మార్చేస్తాయా? వేయడానికి ముందు ఈ జ్యోతిష్య రహస్యాన్ని మిస్ అవ్వకండి!

Gold Rates: బంగారం ధరలు తారుమారు.. ఒక్కసారిగా ఊహించని మార్పులు.. ఇప్పుడు తులం ఎంతంటే..?

బంగారం ధరలు ఒక్కసారిగా మారాయి. మార్కెట్లు ప్రారంభం కాగానే గోల్డ్ రేట్లు ఎగబాకాయి. అంతర్జాతీయ పరిస్థితుల క్రమంలో పసిడి ధరలు గత కొద్ది రోజులుగా పెరుగుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ క్రమంలో ధరలు పెరుగుతుండటంతో కొనుగోలుదారులు షాక్ అవుతున్నారు. యుద్దం ప్రారంభమైన దగ్గర నుంచి గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గాయి. దాదాపు గరిష్టం నుంచి రూ.30 వేలకుపైగా పడిపోయింది. అయితే డాలర్ పుంజుకోవడంతో ధరలు దిగొచ్చాయి. ఇప్పుడు మళ్లీ పెరుగుదల నమోదవుతోంది. మంగళవారం హైదరాబాద్‌లో గంటల వ్యవధిలోనే బంగారం…

Read More
నెయిల్ పాలిష్ కలర్స్ మీ లైఫ్‌ను మార్చేస్తాయా? వేయడానికి ముందు ఈ జ్యోతిష్య రహస్యాన్ని మిస్ అవ్వకండి!

నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం కావొచ్చు.. విటమిన్ ఎ లోపం హెచ్చరిక సంకేతాలు ఇవే..

విటమిన్ ఎ.. అనేది మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషించే ఒక అవసరమైన ముఖ్య పోషకం.. దీనిని రెటినోల్ అని కూడా పిలుస్తారు.. ఇది మంచి కంటిచూపును కాపాడుకోవడానికి, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. కొవ్వులో కరిగే విటమిన్ ఎ.. పునరుత్పత్తి వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. విటమిన్ ఎ లోపం వల్ల కంటి సమస్యలు, తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్లు, పొడి చర్మం వంటి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. చిన్న…

Read More
నెయిల్ పాలిష్ కలర్స్ మీ లైఫ్‌ను మార్చేస్తాయా? వేయడానికి ముందు ఈ జ్యోతిష్య రహస్యాన్ని మిస్ అవ్వకండి!

ఆండ్రాయిడ్‌ యూజర్లకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌! సూపర్‌ ఫీచర్‌ తెస్తున్న గూగుల్‌

స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు ఫైల్ షేరింగ్‌ను మరింత వేగవంతంగా, సులభంగా మార్చే దిశగా గూగుల్‌ కీలక అడుగులు వేస్తున్నట్లు సమాచారం. తాజా లీకుల ప్రకారం ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం ట్యాప్-టు-షేర్ అనే కొత్త ఫీచర్ అభివృద్ధి దశలో ఉంది. ఇది రాబోయే ఆండ్రాయిడ్‌ 17లో భాగంగా విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న క్విక్‌ షేర్‌ టూల్‌ను మరింత సులభతరం చేయడం ఈ ఫీచర్ లక్ష్యంగా ఉంది. ఈ ఫీచర్ ద్వారా రెండు ఆండ్రాయిడ్ ఫోన్లను దగ్గరగా…

Read More
నెయిల్ పాలిష్ కలర్స్ మీ లైఫ్‌ను మార్చేస్తాయా? వేయడానికి ముందు ఈ జ్యోతిష్య రహస్యాన్ని మిస్ అవ్వకండి!

ITR-U: నేడు లాస్ట్‌ డే.. ఈ పొరపాట్లు చేసి ఉంటే సరిదిద్దుకోండి!

పన్ను రిటర్న్ దాఖలు సమయంలో కొన్ని ఆదాయాలను మర్చిపోవడం లేదా పొరపాట్లు చేయడం సాధారణమే. అయితే అలాంటి లోపాలను సరిదిద్దుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అందించిన ITR-U (Updated Income Tax Return) విధానం ఇంకా అందుబాటులో ఉంది. మార్చి 31 గడువు సమీపిస్తున్న నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్‌లను పునఃసమీక్షించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సెక్షన్‌ 139(8A) కింద అందుబాటులో ఉన్న ఈ సౌకర్యం ద్వారా, పన్ను చెల్లింపుదారులు గతంలో దాఖలు చేసిన రిటర్న్‌లోని పొరపాట్లను సరిచేయవచ్చు…

Read More
నెయిల్ పాలిష్ కలర్స్ మీ లైఫ్‌ను మార్చేస్తాయా? వేయడానికి ముందు ఈ జ్యోతిష్య రహస్యాన్ని మిస్ అవ్వకండి!

పేరుకు బడ్జెట్ సెషన్‌ కాని.. జరిగిందంతా వేరే..! అధికార, విపక్ష సభ్యుల మధ్య పొలిటికల్‌గా టెంపర్..!

పేరుకు బడ్జెట్ సెషన్‌ కాని.. జరిగిందంతా వేరే! గవర్నర్ ప్రసంగం నుంచే మొదలైన రభస స్టోన్‌ క్రషింగ్‌ వరకు పొలిటికల్ టెంపరేచర్‌ రోజు రోజుకు పెరిగింది. గాంధీ-గాడ్సేల నుంచి ఇందిరాగాంధీ వరకు.. ఎథిక్స్ కమిటీ నుంచి సీబీసీఐడీ వరకు.. సారీల నుంచి సవాళ్ల వరకు అధికార, విపక్షాలు ఢీ అంటే ఢీ అనేలా సాగాయి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. 10 రోజుల్లో 82 గంటల 47 నిమిషాల పాటు సాగింది. 10 రోజుల పాటు సాగిన తెలంగాణ…

Read More
నెయిల్ పాలిష్ కలర్స్ మీ లైఫ్‌ను మార్చేస్తాయా? వేయడానికి ముందు ఈ జ్యోతిష్య రహస్యాన్ని మిస్ అవ్వకండి!

AP &TG Inter 2026 Result Dates: తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల తేదీలు ఇవే.. ఏ రాష్ట్రంలో ఎప్పుడంటే?

హైదరాబాద్‌, మార్చి 30: తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్‌ 2026 పబ్లిక్‌ పరీక్షలు ముగిశాయి. అటు తెలంగాణలో, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో ముమ్మరంగా జవాబు పత్రాల మూల్యాంకనం కొనసాగుతుంది. అయితే ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థుల నిరీక్షణ త్వరలోనే ముగియనుంది. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాలు ఇంటర్‌ రిజల్ట్స్‌ను ఏప్రిల్ రెండో వారంలోపు విడుదల చేసేందుకు ఆయా రాష్ట్రాల విద్యాశాఖలు ఏర్పాట్లు చేస్తున్నాయి. తెలంగాణలో మార్చి 15 నుంచే జవాబు పత్రాల మూల్యాంకనం మొదలైంది. వీలైతే ఏప్రిల్…

Read More
నెయిల్ పాలిష్ కలర్స్ మీ లైఫ్‌ను మార్చేస్తాయా? వేయడానికి ముందు ఈ జ్యోతిష్య రహస్యాన్ని మిస్ అవ్వకండి!

CM Chandrababu: పని చేయని అధికారులతో పని చేయించడం నా బాధ్యత

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుళ్లూరుపేటలో జరిగిన TIDCO గృహ నిర్మాణ కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ పనితీరు, పాలనా సంస్కరణలు, సాంకేతికత వినియోగంపై ప్రధానంగా దృష్టి సారించారు. నిజ-సమయ పాలనను ప్రవేశపెట్టామని, మొబైల్ ఫోన్ల ద్వారా పౌరులు తమ పనులను సులభంగా పూర్తి చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి వివరించారు. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: ఉస్మానియా బిస్కెట్లు ఇష్టంగా తింటున్నారా.. ఇది చూడండి తండ్రికి…

Read More
నెయిల్ పాలిష్ కలర్స్ మీ లైఫ్‌ను మార్చేస్తాయా? వేయడానికి ముందు ఈ జ్యోతిష్య రహస్యాన్ని మిస్ అవ్వకండి!

తెలంగాణలో 18 ప్రభుత్వరంగ సంస్థల పనితీరుపై కాగ్ నివేదిక

భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తెలంగాణలో 18 ప్రభుత్వరంగ సంస్థల పనితీరుపై ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థల పనితీరు, లోపాలు, ఆందోళన కలిగించే అంశాలపై లోతైన విశ్లేషణను అందిస్తుంది. ఈ నివేదిక రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలలోని కీలక సమస్యలు, అసమర్థతలు మరియు లోపాలను స్పష్టంగా ప్రస్తావించింది. ఆర్థిక నిర్వహణ, ప్రాజెక్టుల అమలు, పారదర్శకత వంటి వివిధ రంగాలలో ఈ సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లను…

Read More
నెయిల్ పాలిష్ కలర్స్ మీ లైఫ్‌ను మార్చేస్తాయా? వేయడానికి ముందు ఈ జ్యోతిష్య రహస్యాన్ని మిస్ అవ్వకండి!

KTR: మంత్రి పొంగులేటి, సీఎం రేవంత్ దోపిడీకి పాల్పడుతున్నారు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలపై తీవ్ర ఆరోపణలు చేశారు. వట్టినాగులపల్లిలో ₹1400 కోట్ల విలువైన భూమి కబ్జాకు గురైందని, ఈ వ్యవహారంలో మంత్రి పొంగులేటి, ఆయన కుమారుడు బెదిరింపులకు పాల్పడ్డారని కేటీఆర్ ఆరోపించారు. సర్వేయర్ల ద్వారా భూమిని అక్రమంగా మార్చే ప్రయత్నం జరిగిందని, రక్షణ కల్పించిన పోలీసులను కూడా బదిలీ చేశారని పేర్కొన్నారు. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: ఉస్మానియా బిస్కెట్లు…

Read More