PM Kisan: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..
పీఎం కిసాన్ నిధుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు భారీ శుభవార్త. కేంద్రం త్వరలోనే 23వ విడత నగదును రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేసేందుకు సిద్దమవుతోంది. దేశంలో నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే కేరళ, ఏపీ, తెలంగాణను తాకగా.. త్వరలో అన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. దీంతో త్వరలో తొలకరి పలకరించనుంది. రాష్ట్రంలో ఇక నుంచి విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. దీంతో రైతులు పంటల సాగుకు సిద్దమవుతున్నారు. ఈ క్రమంలో రైతులకు ఉపయోపడేలా ఉంటుందనే ఉద్దేశంతో కేంద్రం…
