తాజావార్తలు
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు ఫుల్ ప్రొటక్షన్.. కొత్త చట్టంలోని కీలక డీటేల్స్..

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు ఫుల్ ప్రొటక్షన్.. కొత్త చట్టంలోని కీలక డీటేల్స్..

తల్లిదండ్రులను దైవాలుగా పూజించాలని భారతీయ సనాతన ధర్మం బోధిస్తున్నది. కానీ, నేటి సమాజంలో వృద్ధులైన తల్లిదండ్రుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. వారి ఆస్తులను లాక్కొని బిడ్డలు వారిని ఇంటినుంచి గెంటివేసి రోడ్డుపాలు చేస్తున్నారు. మరికొంతమందిని వృద్ధాశ్రమాలకు తరిమివేసి వారి బాగోగులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వారు అనారోగ్యం పాలైతే కనీసం వైద్యం చేయించే పరిస్థితి కూడా లేదు. కనీ పెంచి పెద్ద చేసి తమ సర్వస్వాన్ని పిల్లల కోసం దారపోసిన తల్లిదండ్రుల బాగోగులను చూడకుండా నిర్లక్ష్యం…

Read More
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు ఫుల్ ప్రొటక్షన్.. కొత్త చట్టంలోని కీలక డీటేల్స్..

Telangana: తెలంగాణలో పెరిగిన మీసేవ సర్వీస్ ఛార్జీలు.. ఒకేసారి భారీగా పెంపు.. ఎంతంటే..?

తెలంగాణ ప్రజలకు షాక్ తగిలింది. రాష్ట్రంలో మీ సేవ సర్వీస్ ఛార్జీలను భారీగా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మీ సేవ నిర్వహకుల నుంచి వచ్చిన డిమాండ్ల మేరకు ప్రభుత్వం ధరలను పెంచింది. ఈ మేరకు ఐటీ, కమ్యూనికేషన్ శాఖ కొత్త ఛార్జీలపై ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచే పెరిగిన ఛార్జీలు అమల్లోకి వస్తాయిని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రంలోని ప్రజలపై అదనపు భారం పడనుంది. తమకు వచ్చే కమిషన్‌ను పెంచాలని ప్రభుత్వాన్ని…

Read More
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు ఫుల్ ప్రొటక్షన్.. కొత్త చట్టంలోని కీలక డీటేల్స్..

Cinema : ఓటీటీలో సంచలనం.. చిరయా సీరిస్‏లో ఈ నటుడు ఎవరో తెలుసా.. ? బ్యాగ్రౌండ్ ఇదే..

'చిరయ్యా' వెబ్ సిరీస్ 2026 మార్చిలో జియో హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైంది. దీని బలమైన కథాంశం కారణంగా, కొద్ది రోజుల్లోనే ఈ సిరీస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారి ఓటీటీలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన అనేక రీల్స్, పోస్టులు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ వెబ్ సిరీస్ 'వైవాహిక అత్యాచారం' వంటి తీవ్రమైన అంశం ఆధారంగా తెరకెక్కించారు. ఇందులో దివ్య దత్తా, సంజయ్ మిశ్రా, ప్రసన్న బిష్త్, సిద్ధార్థ్ షా ప్రధాన…

Read More
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు ఫుల్ ప్రొటక్షన్.. కొత్త చట్టంలోని కీలక డీటేల్స్..

Tanikella Bharani: ఆ సినిమా ఒక నిశబ్ధ విప్లవం.. తెలుగులోనే వచ్చిన గొప్ప చిత్రం.. తనికెళ్ల భరణి కామెంట్స్..

దర్శకులు కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సప్తపది చిత్రం తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాలో కథానాయకుడు తనికెళ్ళ భరణి మాటల్లో, దర్శకుడు కథనాన్ని ఎంతగా మౌనంగా, ప్రతీకాత్మకంగా చెప్పాడో స్పష్టమవుతుంది. సాక్షి రంగారావు పోషించిన పాత్ర నుండి, యాజులుగారి కుటుంబంలో జరిగే సంక్లిష్ట సంఘటనల వరకు ప్రతీదీ ఒక లోతైన అంతరార్థాన్ని కలిగి ఉంటుంది. యాజులు తన కూతురు జానకమ్మ ఒక నాట్యాచార్యుడిని వివాహం చేసుకున్నందుకు ఆమెను దూరం చేస్తారు. ఈ…

Read More
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు ఫుల్ ప్రొటక్షన్.. కొత్త చట్టంలోని కీలక డీటేల్స్..

Tollywood : ఇండస్ట్రీని షేక్ చేసిన గ్లామర్ క్వీన్.. ఆమె డ్రెస్‏తోనే పాటను సూపర్ హిట్ చేసేది..

నటి సిల్క్ స్మిత అంటే తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. ఒకానొక సమయంలో స్టార్ హీరోల సినిమాలకు సమానంగా ఆమె క్రేజ్ ఉండేది. ఇటీవల ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ సాయిబాబు సిల్క్ స్మితతో తనకున్న అనుబంధాన్ని, ఆమె వ్యక్తిత్వం గురించి ఎవరికీ తెలియని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సిల్క్ స్మిత తన దుస్తుల విషయంలో చాలా స్పష్టంగా ఉండేవారు. పాట విన్న తర్వాత, ఆ పాటకు ఎలాంటి డ్రెస్ బాగుంటుందో ఆమె స్వయంగా…

Read More
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు ఫుల్ ప్రొటక్షన్.. కొత్త చట్టంలోని కీలక డీటేల్స్..

Gas Cylinder: గ్యాస్ పేరుతో ఎక్కువ డబ్బులు అడుగుతున్నారా..? ఈ నెంబర్‌కు ఫిర్యాదు చేయండి..

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి మూసివేత క్రమంలో భారత్‌ ఎల్పీజీ గ్యాస్ సమస్యల్లో చిక్కుకుంది. గ్యాస్ కోసం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ బుక్ చేసినా ఇంటికి రాకపోవడం, ఆలస్యంగా డెలివరీ కావడం వంటి సమస్యలు ఎదురువుతున్నాయి. దీనిని అదునుగా చేసుకుని దళారులు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు గ్యాస్ సిలిండర్లను విక్రయిస్తున్నారు. ఇక హోటల్ యజమానులు ఎల్పీజీ గ్యాస్ సమస్యను తమనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. మెనూను మార్చడంతో పాటు గ్యాస్ బిల్లు పేరుతో అదనపు రుసుంలు…

Read More
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు ఫుల్ ప్రొటక్షన్.. కొత్త చట్టంలోని కీలక డీటేల్స్..

PM Modi: యుద్ధ ప్రభావం.. రాష్ట్రాలకు మోదీ కీలక ఆదేశాలు

పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అమెరికా–ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశ భద్రత, ఆర్థిక స్థిరత్వం, ముఖ్యంగా ఇంధన–ఆహార సరఫరాలపై పడే ప్రభావాన్ని అంచనా వేయడానికి ప్రధాని మోదీ అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. దేశ భద్రతకు సంబంధించిన కీలక వేదిక అయిన క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (సీసీఎస్) సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా,…

Read More
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు ఫుల్ ప్రొటక్షన్.. కొత్త చట్టంలోని కీలక డీటేల్స్..

సర్పంచ్ ఇంట్లో వింత శబ్ధాలు.. వెళ్లిచూడగా షాకైన కుటుంబం

అనకాపల్లి జిల్లా వి.మాడుగుల మండలం ద్వారకానగర్‌లో మంగళవారం భారీ గిరినాగు కలకలం రేపింది. గ్రామ సర్పంచ్ నాయుడు ఇంట్లోకి చొరబడి ఆ ఇంట్లోనివారిని పరుగులు పెట్టించింది. సర్పంచ్ నాయుడు ఇంట్లో అందరూ తమ పనుల్లో ఉండగా ఒక్కసారిగా ఇంట్లో వింత శబ్దాలు వినిపించాయి. ఏమై ఉంటుందా అని లోపలికి వెళ్లి చూడగా, సుమారు 12 అడుగుల పొడవైన భారీ గిరినాగు పడగ విప్పి కనిపించడంతో వారు షాక్‌కు గురయ్యారు. అంత పెద్ద పామును చూసి భయంతో కేకలు…

Read More
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు ఫుల్ ప్రొటక్షన్.. కొత్త చట్టంలోని కీలక డీటేల్స్..

ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..రూ.10 కోట్లు చూసి మైండ్ బ్లాక్..

సామాన్యుల బ్యాంకు ఖాతాల్లో వందలు, వేలు ఉండటం సహజం. ఎకౌంట్‌లో ఓ పదివేల రూపాయలు ఉంటే సామాన్యుడికి అది ఎంతో భరోసాగా ఫీలవుతాడు. అలాంటిది ఓ సామాన్య మహిళ ఎకౌంట్‌లో రూ.10 కోట్లు ఉంటే.. అదికూడా ఆమెకు తెలియకుండా.. సరిగ్గా అలాంటి ఘటనే జరిగింది ఉత్తరప్రదేశ్‌లో. యూపీకి చెందిన ఒక మహిళ ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేయగా.. స్క్రీన్‌పై కనిపించిన అంకెలు చూసి ఆమె కళ్లు బైర్లు కమ్మాయి. ఏకంగా రూ. 9,99,49,586 ఆమె అకౌంట్‌లో జమ…

Read More
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు ఫుల్ ప్రొటక్షన్.. కొత్త చట్టంలోని కీలక డీటేల్స్..

లోన్‌ తీసుకున్న వారికి గుడ్‌న్యూస్‌! నేటి నుంచి ఆ ఛార్జీలు రద్దు..!

ఇండియాలో బ్యాంకింగ్ వ్యవస్థను మరింత పారదర్శకంగా, వినియోగదారులకు అనుకూలంగా మార్చే దిశగా RBI కీలక సంస్కరణలను ప్రకటించింది. నేటి నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిబంధనలు రుణగ్రహీతలు, బ్యాంకు ఖాతాదారులు, నగల వ్యాపారులపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా క్రెడిట్ వ్యవస్థలో వేగం, రుణ చెల్లింపుల సౌలభ్యం, ఆర్థిక భద్రతపై ఈ మార్పులు దృష్టి సారించాయి. కొత్త మార్పుల ప్రకారం.. బ్యాంకు ఖాతాలు, లాకర్లకు గరిష్టంగా నలుగురు నామినీలను జోడించుకునే అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు ఉన్న…

Read More