‘వందేమాతరం భారతీయుల గుండె చప్పుడు..’ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్!
వందేమాతరం గీతం చుట్టూ ఇప్పుడు దేశరాజకీయాలు వేడెక్కాయి. ఏఐఎంఐఎం (AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ (BJP) తీవ్రస్థాయిలో మండిపడింది. వందేమాతరాన్ని వ్యతిరేకించేవారు మేధోపరంగా నిజాయితీ లేనివారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ విమర్శించారు. మే 7, 2026న సోషల్ మీడియా ‘X’ వేదికగా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన పోస్ట్ వివాదానికి కారణమైంది. వందేమాతరం ఒక దేవతను స్తుతించే స్తోత్రమని, దానిని జాతీయ గీతమైన ‘జన…
