కిరానా హిల్స్పై భారత్ దాడి చేసిందా? ఆపరేషన్ సింధూర్ అసలు నిజం బయటపెట్టిన మాజీ సీడీఎస్
ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్లోని సర్ఘోడా సమీపంలోని కిరానా హిల్స్పై భారత్ ఉద్దేశపూర్వకంగా దాడి చేసిందా? అనే ప్రశ్నలకు మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ కీలక వివరణ ఇచ్చారు. కిరానా హిల్స్ వద్ద కనిపించిన పొగలకు భారత దాడి ఒక కారణం అయి ఉండొచ్చనే ప్రచారంపై స్పందించిన ఆయన.. రాడార్ల కోసం వెతుకుతున్న ఓ లోయిటరింగ్ మ్యూనిషన్ తన లక్ష్యాన్ని గుర్తించలేక కొండల్లోని ఒక ప్రాంతాన్ని ఢీకొని ఉండొచ్చని తెలిపారు. సర్ఘోడాకు…
