తాజావార్తలు

Andhra News: చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు.. అమ్మాయి విషయంలో గొడవ పడ్డారు.. చివరకు

అమ్మాయి విషయంలో మొదలైన గొడవ కారణంగా ఓ యువకుడు ప్రాణ స్నేహితుడినే అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన కాకినాడ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. కాకినాడకు చెందిన సతీష్ రెడ్డి, సాయికిరణ్‌ ఇద్దరూ స్నేహితులు. వీళ్లిద్దరికి 8 ఏళ్ల స్నేహ బంధం. సతీష్ జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తూ బాగా ఫేమస్ అయ్యాడు. ఇటీవలే అతను వివాహం కూడా చేసుకున్నాడు. అయితే సాయి కిరణ్ గత కొన్ని రోజులుగా ఓ అమ్మాయితో సన్నిహితంగా ఉండేవాడు.. ఆ…

Read More

Fixed Deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్ సొమ్ము ముందే విత్ డ్రా చేసుకుంటున్నారా..? ఈ నష్టాల గురించి తెలిస్తే అలాంటి తప్పు చేయరు..

ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసేందుకు ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ అంటూ ఏమీ ఉండదు. మీ సేవింగ్స్ అకౌంట్‌కు అనుసంధానంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయవచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్లకు లాన్ ఇన్ పీరియడ్ కూడా ఉంటుంది. అంటే రెండు, మూడు, ఐదు సంవత్సరాల మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. ఈ కాలపరిమితికి ముందే మీరు ఎఫ్‌డీ అకౌంట్ క్లోజ్ చేసి నగదు తీసుకోవడం వల్ల అనేక నష్టాలు ఉంటాయి.

Read More

హార్ముజ్ లో భారతీయ నౌకను బ్లాక్ లిస్ట్ లో చేర్చిన ఇరాన్

హర్ముజ్ జలసంధిపై అమెరికా, ఇరాన్ మధ్య ఆధిపత్య పోరు మరింత తీవ్రంగా మారుతోంది. ప్రపంచ చమురు సరఫరాలో ఈ సముద్ర మార్గానికి ఎంతో కీలకమైన స్థానం ఉంది. హర్ముజ్‌పై ఇరాన్‌కు గణనీయమైన నియంత్రణ ఉంది.  అమెరికా సైనిక దిగ్భంధనంతో  ఒత్తిడి పెంచుతోంది. దీంతో జలసంధి మీదుగా నౌకల రాకపోకలపై ఉత్కంఠ కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, తీసుకుంటున్న చర్యలు కూడా పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చాయి. ఈ నేపథ్యంలో హర్ముజ్‌పై తన పట్టు క్రమంగా…

Read More

Bigg Boss Telugu 10: రెండు సార్లు బిగ్‌బాస్ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన సీరియల్ హీరో.. ఈసారి మాత్రం ఎంట్రీ పక్కా

బిగ్ బాస్ తెలుగు పదో సీజన్ కోసం బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఈ రియాలిటీ షో ప్రారంభంకావచ్చని తెలుస్తోంది. ఇప్పటికే అగ్ని పరీక్ష సీజన్ 2 దాదాపు ఎండింగ్ కు చేరుకుందని సమాచారం. మరోవైపు ఈసారి హౌస్ లోకి వచ్చే సెలబ్రిటీ కంటెస్టెంట్లను ఒక్కొక్కరినీ ఫైనల్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్‌ తెలుగు 10వ సీజన్‌ లో కంటెండర్స్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో అయితే చాలా…

Read More

24 ఏళ్ల గిన్నిస్‌ రికార్డ్‌ను బ్రేక్‌ చేసిన విచిత్ర పిల్లి..!1,2,3 కాదు ఏకంగా 29..

ప్రకృతి సృష్టించే వింతలు కొన్నిసార్లు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రానికి చెందిన ఒక చిన్న పిల్ల పిల్లి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను కట్టిపడేస్తోంది. దానికి కారణం దానికున్న వేళ్ల సంఖ్య! సాధారణ పిల్లుల కంటే భిన్నంగా, ఏకంగా 29 వేళ్లతో ఈ పిల్లి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో తన పేరును లిఖించుకుంది. పుట్టిన కొద్దిసేపటికే తీవ్రమైన అనారోగ్యం బారిన పడ్డ ఈ పిల్లి పిల్లను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించారు. కానీ, ఇప్పుడు అద్భుతం జరిగినట్లుగా,…

Read More

అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?

భారత్ లేదా అమెరికాలో ఏడాదికి కోటి రూపాయల వరకు సంపాదిస్తే, అసలు ఎంత మిగులుతుందనే సందేహం చాలా మందిలో ఉంటుంది.  అయితే అమెరికాలో విపరీతంగా ఖర్చు అవుతోందని అన్ని ఖర్చులూ పోను చివరకు జీతం మిగలడం లేదని సేవింగ్స్ అనుకున్నంత లెవెల్ లో లేవని వాపోయాడు నితిన్.  ఇంటి మార్ట్ గేజ్ రెంట్, పన్నుల కోత, ఆరోగ్య బీమా ప్రీమియం, ఫుడ్ కోసం ఖర్చు చేయడం వంటి వాటి తర్వాత నెల చివరకు మిగిలేది చాలా కొద్ది…

Read More

RGV: డైరెక్టర్ అవ్వకముందు రోజూ ఆ హీరోయిన్ ఇంటి ముందు నిలబడేవాడిని : ఆర్జీవీ

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ ఇంటర్వ్యూలో తన శారీ సినిమా నేపథ్యం, అబ్సెషన్‌ (ఉన్మాదం), స్టాకింగ్‌( వెంటపడటం, ఆమె అనుమతి లేకుండా చూడటం) వంటి వాటిపై మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో నిజం, అబద్ధం, మీమ్స్‌ వంటి వాటి మధ్య వ్యత్యాసం గుర్తించడం కష్టమని ఆయన అన్నారు. అబ్సెషన్‌ అనేది బలమైన ఎమోషన్ తో ఉంటుంది. దీనిని క్లారిటీగా వివరించడం సాధ్యం కాదని ఆర్జీవీ పేర్కొన్నారు. కొన్నిసార్లు స్టాకింగ్‌ చేసే వారిపై జాలి కూడా కలగొచ్చని,…

Read More

అతను కమెడియన్ కాదు దేవుడు..! సాయం చేయమని కోరితే.. 3 నెలలకు సరిపడా సరుకులు ఇచ్చాడు..

ఓ వేడుకలో నటుడు ఉత్తేజ్ దివంగత హాస్యనటుడు వేణుమాధవ్ గురించి భావోద్వేగంగా మాట్లాడారు. కమెడియన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన వేణు మాధవ్.. తన కామెడీతో ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించారు. ఆయన మారణం ఇప్పటికీ తెలుగు ఆడియన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా ఉత్తేజ్ ఓ సందర్భంలో  వేణుమాధవ్ గురించి మాట్లాడుతూ..  వేణుమాధవ్ ఎంత గొప్ప వ్యక్తి, ఎంత మానవత్వం ఉన్న వ్యక్తి అనే విషయాన్ని తెలియజేసే ఒక సంఘటనను ఈ సందర్భంగా ఉత్తేజ్ సభికులతో…

Read More

Virat Kohli: 6-7 సెలబ్రేషన్‌తో ఫేమస్.. ఇప్పుడు విరాట్ కోహ్లీనే ఫాలో అవ్వమంటున్న వైరల్ గర్ల్

Virat Kohli: మహిళల ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌ (DPL) 2026లో తన వినూత్న 6-7 సెలబ్రేషన్‌తో ఒక్కసారిగా వైరల్ అయిన ఢిల్లీ లెగ్ స్పిన్నర్ మేధావి బిధూరి ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి ఆమె చేసిన రిక్వెస్ట్ ఏకంగా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీకే. “విరాట్ కోహ్లీ నన్ను సోషల్ మీడియాలో ఫాలో అవ్వాలి” అనేది తన కోరిక అని మేధావి చెప్పింది. ఆగస్టు 20న జరిగిన మహిళల డీపీఎల్ మ్యాచ్‌లో సెంట్రల్ ఢిల్లీ క్వీన్స్…

Read More

Hyderabad: ఇకపై రాత్రి వేళల్లో కూడా బస్సు సర్వీసులు.. ఈ 6 మార్గాల్లో..

హైదరాబాద్‌లో రాత్రివేళ ప్రజా రవాణాను మరింత బలోపేతం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 29 నుంచి నగరంలోని ఆరు ప్రధాన మార్గాల్లో రాత్రి బస్సు సర్వీసులను ప్రారంభించనుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ఐటీ ఉద్యోగులు, హోటళ్లు, హాస్పిటాలిటీ రంగం, షాపింగ్ మాల్స్, రాత్రిపూట పనిచేసే ఇతర సంస్థల ఉద్యోగులు, పర్యాటకులు, సందర్శకుల ప్రయాణ అవసరాలను…

Read More