తాజావార్తలు

Allu Sirish: అల్లు శిరీష్ భార్య నయనికకు ఇంత అందమైన చెల్లి ఉందా? బ్యూటిఫుల్ ఫొటోస్ ఇదిగో

టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ ఈ ఏడాది ప్రారంభంలోనే ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రియురాలు నయనికతో కలిసి కొత్త జీవితం ప్రారంభించాడీ ట్యాలెంటెడ్ హీరో. ప్రస్తుతం ఈ దంపతులు తమ వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు ఇక పెళ్లి తర్వాత మళ్లీ సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతున్నాడు అల్లు శిరీష్. మరోవైపు నయనిక కూడా తన ప్రొఫెషనల్ లైఫ్ లో బిజీగా ఉంటోంది. ఈ సంగతి పక్కన పెడితే.. . సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు…

Read More
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం – ఉద్యోగాలు, DSCపై కీలక చర్చ…..

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం – ఉద్యోగాలు, DSCపై కీలక చర్చ…..

ఈరోజు ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు: ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు – 17 ఆగస్టు 2026: రాష్ట్రంలో సోమవారం నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. దీంతో రాష్ట్ర రాజకీయాలు మరియు ప్రజా సమస్యలకు సంబంధించిన పలు అంశాలపై మరోసారి చర్చ మొదలైంది. ముఖ్యంగా, ఉద్యోగ నియామకాలు, Group-1 పరీక్ష, DSC వంటి అంశాలు ఈ సమావేశాల్లో ప్రాధాన్యం పొందే అవకాశం ఉందని తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. (The Times of India) అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం మొదటగా,…

Read More

ఓరీ దేవుడో ఇలాంటి జామకాయలు తిన్నారంటే మీ పని ఖతమే! ఓ సారి వీడియో చూడండి..

జామకాయ అత్యంత రుచికరమైన, ఆరోగ్యానికి మేలు చేసే పండు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో జామకాయ ప్రియులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. చూడటానికి పైన ఎంతో శుభ్రంగా, పసిమి ఛాయతో కనిపించే జామకాయల లోపల కూడా ప్రమాదకరమైన పురుగులు ఉంటాయని ఈ వీడియో బయటపెట్టింది. వైరల్ వీడియోలో ఏముంది?: the_denimgirl అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాదారు పోస్ట్ చేసిన ఈ వీడియోలో ఒక మహిళ మార్కెట్ నుండి…

Read More

చాయ్ తాగేటప్పుడు మీరు చేసే ఈ చిన్న పొరపాటుతో కడుపులో ఆగమాగమే.. ఇవి తప్పక తెలుసుకోండి..

టీ తాగిన వెంటనే నీళ్లు తాగే అలవాటు వల్ల ఎసిడిటీ, గ్యాస్, అజీర్తి సమస్యలు మరింత తీవ్రతరమవుతాయి. వేడి డ్రింక్ తర్వాత చల్లటి ద్రవం కడుపులోకి చేరడం వల్ల శరీర అంతర్గత ఉష్ణోగ్రతలలో తీవ్ర అసమతుల్యత ఏర్పడుతుంది. దీనివల్ల వేడి చలువు తేడాలు వచ్చి గొంతు నొప్పి, జలుబు, ముక్కు కారడం వంటి ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి.

Read More

ఎదురుపడ్డ విమానాలు.. నిమిషం ఆలస్యమైనా ఘోరాతి ఘోరం జరిగేది..!

అమెరికాలోని అరిజోనా విమానాశ్రయం గగనతలంలో శుక్రవారం అర్ధరాత్రి భయానక ప్రమాదం తృటిలో తప్పింది. చికాగో నుండి వస్తున్న విమానం ల్యాండ్ అవ్వడానికి సిద్ధమవుతుండగా, ఫీనిక్స్ నుంచి మరో విమానం టేకాఫ్‌కు సిద్ధమైంది. ఫలితంగా ఒకే గగనతలంలో, ఒకే ఐడెంటిటీతో రెండు విమానాలు ఎదురెదురుగా వచ్చే పరిస్థితి ఏర్పడింది. రెండు ప్రయాణీకుల విమానాలకు పొరపాటున ఒకే ఫ్లైట్ నంబరు కేటాయించడంతో గందరగోళం ఏర్పడింది. అయితే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ సమయస్ఫూర్తి తో వందలాది మంది ప్రయాణికులు సురక్షితంగా ల్యాండ్‌…

Read More

యూపీ ఎన్నికలకు BJP మాస్టర్ ప్లాన్.. జాతీయ కార్యవర్గంలో అగ్రపీఠం ఆ రాష్ట్రానికే..

భారతీయ జనతా పార్టీ (BJP) ప్రకటించిన కొత్త జాతీయ కార్యవర్గాన్ని పరిశీలిస్తే ఆ పార్టీ ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. నితిన్ నబీన్ తన కొత్త టీమ్‌లో యూపీకి సింహభాగం కట్టబెట్టగా, తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక్కరికి కూడా చోటు కల్పించలేదు. జాబితాలో ప్రధాన కార్యదర్శులుగా ఉన్న హరీష్ ద్వివేది, స్మృతి ఇరానీ, జాతీయ కార్యదర్శులుగా ఉన్న భోలా సింగ్, సంగీత యాదవ్, జాతీయ ఉపాధ్యక్షులుగా ఉన్న రేఖా వర్మ, డా. తారిఖ్…

Read More

బిచ్చగాళ్లు సైతం ట్యాక్స్ కడతారని తెలుసా? మీ మతిపోగొట్టే నిజాలు

రోడ్ల వెంట, ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర బిక్షాటన చేస్తూ జీవనం సాగించే వారిని మనం తరచూ చూస్తుంటాం. వారికి ప్రజలు ఇచ్చే డబ్బు‌తో పాపం ఏదో ఒకటి తిని బతుకుతూ ఉంటారు. అయితే అలాంటి వాళ్లు కూడా ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతుంటారు అంటే నమ్ముతారా? వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అయితే వారు ట్యాక్స్ ఏ విధంగా చెల్లిస్తున్నారు? ప్రత్యక్షంగానా? లేక పరోక్షంగానే? అనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. GST.. పరోక్ష…

Read More

నితిన్ నబిన్ కొత్త టీమ్ రెడీ.. పురందరేశ్వరీ, వసుంధర రాజేకు కీలక బాధ్యతలు..!

ఏడు నెలల తర్వాత భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ తన కొత్త టీమ్‌ను ప్రకటించారు. పార్టీ భవిష్యత్ వ్యూహాలు, సంస్థాగత బలోపేతాన్ని దృష్టిలో పెట్టుకుని కీలక పదవుల్లో మార్పులు, చేర్పులు చేశారు. కొత్త కార్యవర్గంలో పలువురు సీనియర్ నేతలకు కీలక బాధ్యతలు అప్పగించగా.. మరికొందరికి పదవులు కొనసాగించారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా మొత్తం 13 మందిని నియమించారు. ఇందులో రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ఆంధ్రప్రదేశ్ నుంచి రామ్ మాధవ్, పురంధేశ్వరి…

Read More

9 ఫోర్లు, 4 సిక్స్‌లు.. ఛీ కొట్టిన ఆర్సీబీకి 45 బంతుల్లో ఇచ్చిపడేశాడుగా..!

Swastik Chikara: ఉత్తర ప్రదేశ్ టీ20 లీగ్ 2026లో భాగంగా జరిగిన 5వ మ్యాచ్‌లో డేంజరస్ ప్లేయర్‌గా పేరుగాంచిన స్వస్తిక్ చికారా బ్యాట్‌తో గర్జించాడు. లక్నోలోని భారత్ రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో గోరఖ్‌పూర్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మీరట్ మావెరిక్స్ తరపున ఇన్నింగ్స్ ప్రారంభించిన స్వస్తిక్.. కేవలం 45 బంతుల్లోనే ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈక్రమంలో మెరుపు వేగంతో 82 పరుగులు పిండుకుని బౌలర్లు చెడుగుడు ఆడేశాడు. అతని ఇన్నింగ్స్‌లో…

Read More

కింగ్ కోబ్రా ఇతర పాములనే ఎందుకు తింటుంది..? అవి కాటేసినా దానికి ఏం కాదా..?

అడవిలో పాములు అంటేనే భయం. అందులోనూ కింగ్ కోబ్రా పేరు వినగానే చాలామందికి ఒళ్లు జలదరిస్తుంది. అయితే ఈ భారీ విషపాము గురించి మరో ఇంట్రస్టింగ్ విషయం ఉంది. కింగ్ కోబ్రా ఆహారంలో ఎక్కువ భాగం ఇతర పాములే! విషపూరితమైన పాములను సైతం వేటాడి తినగలిగే ఈ సర్పానికి, మరి ఆ పాములు కరిస్తే ఏం కాదు..? నిజంగా కింగ్ కోబ్రాకు విషం పనిచేయదా? పాములనే ఆహారంగా చేసుకున్న పాము.. కింగ్ కోబ్రా శాస్త్రీయ నామం Ophiophagus…

Read More