తాజావార్తలు
Telangana: విద్యార్థులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్.. రేపట్నంచి కొత్త పథకం ప్రారంభం!

Telangana: విద్యార్థులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్.. రేపట్నంచి కొత్త పథకం ప్రారంభం!

సుదీర్ఘ వేసవి విరామానికి తెరపడింది. సరికొత్త ఆశలు, ఆశయాలతో తెలంగాణ వ్యాప్తంగా సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. దాదాపు 50 రోజుల పాటు సెలవుల మజాను ఆస్వాదించిన విద్యార్థులు. సోమవారం నుంచి మళ్లీ పుస్తకాల సంచులు సర్దుకుని క్లాస్‌రూమ్‌ల వైపు అడుగులు వేయనున్నారు. విద్యార్థుల రాకతో ఇన్నాళ్లూ నిశ్శబ్దంగా ఉన్న స్కూల్ ఆవరణలన్నీ మళ్లీ కోలాహలంగా మారనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ మేనేజ్‌మెంట్లు ఇప్పటికే తరగతి గదులను శుభ్రం చేయించి, కొత్త విద్యా సంవత్సరానికి ఘనంగా స్వాగతం…

Read More
OTT Movie: ఏముందీ సినిమాలో? తెలుగు ఆడియెన్స్ తెగ చూస్తున్నారు.. ఒక్క రోజులోనే ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లోకి..

OTT Movie: ఏముందీ సినిమాలో? తెలుగు ఆడియెన్స్ తెగ చూస్తున్నారు.. ఒక్క రోజులోనే ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లోకి..

గత వారం ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు వచ్చేశాయి. సూర్య కరుప్పు, రమణి కల్యాణం వంటి తెలుగు సినిమాలతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. అయితే వీటిలో ఒక సినిమా ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తోంది. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఈ సినిమా పేరే వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ ఈ సినిమాను ఎగబడి చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే…

Read More
Video: ఆకాశంలో భయంకర దృశ్యం.. గాల్లో ఉన్న విమానంపై పిడుగుపాటు! 207 మంది ప్రయాణికులు..

Video: ఆకాశంలో భయంకర దృశ్యం.. గాల్లో ఉన్న విమానంపై పిడుగుపాటు! 207 మంది ప్రయాణికులు..

సాధారణంగా భూమిపై పిడుగులు పడటం గురించి విని ఉంటారు. పిడుగుపాటుకు గురై మనుషులు, జంతువులు చనిపోవడం, చెట్లు కాలిపోవడం కూడా చూసి ఉంటారు. కానీ పిడుగు భూమికి చేరడానికి ముందే.. ఆకాశంలోనే గాల్లో ఉన్న విమానాన్ని తాకితే ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? తాజాగా అలాంటి భయానక సంఘటన చోటు చేసుకుంది. కొలంబో నుంచి ఆస్ట్రేలియాలోని సిడ్నీకి బయలుదేరిన శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ విమానం గాలిలో పిడుగుపాటుకు గురవడంతో అత్యవసరంగా తిరిగి కొలంబోకు మళ్లించాల్సి వచ్చిన ఘటన కలకలం…

Read More
అమ్మాయి పిలిచిందని వెళ్లాడు.. తిరిగి శవమై వచ్చాడు! మిస్టరీగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

అమ్మాయి పిలిచిందని వెళ్లాడు.. తిరిగి శవమై వచ్చాడు! మిస్టరీగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

చిత్తూరు, జూన్ 14: ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన ఘటన కలకలం రేపుతోంది. చిత్తూరు జిల్లాలో బంగారుపాళ్యం మండలం జి.కురప్పల్లె గ్రామానికి చెందిన జయదీప్ అనే యువకుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. అయితే తమ కుమారుడిని పథకం ప్రకారం పిలిపించి దాడి చేసి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. యువతి ఫోన్‌తో గ్రామానికి వెళ్లిన జయదీప్ కుటుంబ సభ్యుల కథనం ప్రకారం గత వారం…

Read More
AP Govt Jobs 2026: ప్రభుత్వ ఉద్యోగం కావాలా? ఏపీలో 529 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల! రాత పరీక్ష లేదు

AP Govt Jobs 2026: ప్రభుత్వ ఉద్యోగం కావాలా? ఏపీలో 529 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల! రాత పరీక్ష లేదు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఆరోగ్య రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (APMSRB) జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) పరిధిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 529 ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 30, 2026వ తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల…

Read More
అతి త్వరలో వీళ్ళు మొత్తాన్ని ఏలేస్తారు.. ఎవరూ ఆపలేని విజయాలు, డబ్బులు.. మీరున్నారా?

అతి త్వరలో వీళ్ళు మొత్తాన్ని ఏలేస్తారు.. ఎవరూ ఆపలేని విజయాలు, డబ్బులు.. మీరున్నారా?

జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని ప్రకారం రాశులు , గ్రహాలు ఎప్పటికప్పుడు గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలంగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, ఏది జరిగిన దీని ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. శని గ్రహాన్ని అశుభంగా చెబుతారు. అయితే, ఇప్పుడు మీన రాశిలో ఉండగా త్వరలో తన వక్రగమనం స్టార్ట్ చేయనున్నాడు. ఇంకా డిసెంబర్ 11న తిరిగి తన గమనాన్ని మొదలుపెట్టనున్నాడు….

Read More
IND vs AFG 1st ODI : కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన శుభ్‌మన్ గిల్.. తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం

IND vs AFG 1st ODI : కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన శుభ్‌మన్ గిల్.. తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం

IND vs AFG 1st ODI : భారత్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య ధర్మశాల వేదికగా జరిగిన ఉత్కంఠభరితమైన మొదటి వన్డే మ్యాచ్‌లో టీమిండియా జయకేతనం ఎగురవేసింది. వర్షం కారణంగా ఇరు జట్లకు చెరో 25 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ జట్టును 194 పరుగులకే ఆల్‌అవుట్ చేయగా.. అనంతరం 195 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు కేవలం…

Read More
Andhra News: శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా.. ఊహించని

Andhra News: శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా.. ఊహించని

శ్మశానాన్ని అడ్డాగా చేసుకుని గంజాయి తరలిస్తున్న ముగ్గురు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను గోపాలపట్నం పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గోపాలపట్నం పరిసర ప్రాంతాల్లోని స్మశాన వాటిక వద్ద ముగ్గురు వ్యక్తులు ఎవరికీ అనుమానం రాకుండా తిరుగుతున్నారు. అయితే, అదే సమయంలో అక్కడ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసుల నిఘా వీరిపై పడింది. స్థానికులు కాని ఆ ముగ్గురి బాడీ లాంగ్వేజ్, ప్రవర్తన తేడాగా అనిపించడంతో పోలీసులు వారిని…

Read More
ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

మన కంటికి ప్రత్యక్షంగా దర్శనమిచ్చే ఏకైక దైవంగా భావించే సూర్య భగవానుడు నవగ్రహాలకు అధిపతిగా పూజలందుకుంటాడు. అందుకే ఆదివారం రోజును సూర్యుడికి అంకితం చేశారు. ఈ రోజున భక్తిశ్రద్ధలతో సూర్యారాధన చేయడం వల్ల ఆధ్యాత్మికంగా, మానసికంగా మరియు శారీరకంగా అనేక శుభఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు పేర్కొంటాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే ఆత్మవిశ్వాసం తగ్గడం, నాయకత్వ లక్షణాలు మందగించడం, గౌరవ ప్రతిష్ఠలు ఆలస్యంగా రావడం వంటి ప్రభావాలు కనిపిస్తాయని చెబుతారు. అలాంటి వారు ఆదివారం…

Read More
ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా ఇదేనా?

ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా ఇదేనా?

Purvashada Nakshatra Personality Traits: ఒక వ్యక్తి జాతకం వారి భవిష్యత్తును సూచించినట్లే, జన్మ సమయంలో ఉన్న నక్షత్రం వారి వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. 27 నక్షత్రాలలో ఇరవయ్యవదైన ‘పూర్వాషాఢ నక్షత్రం’ ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది. ప్రముఖ వ్యాపారవేత్త ధీరూభాయ్ అంబానీ, క్రికెటర్ సనత్ జయసూర్య, సినీ నటీమణులు కరిష్మా కపూర్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఈ నక్షత్రంలో జన్మించిన వారిగా చెబుతారు. జ్యోతిష్యం ప్రకారం, పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు…

Read More