Hyderabad: అయ్యో ఎంత విషాదం.. టిఫిన్ చేస్తుండగా బోండా గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి!
బోండా తింటుండగా అది గొంతులో ఇరుక్కొని ఓ వ్యక్తి మరణించిన ఘటన హైదరాబాద్ నగరంలోని మధురానగర్ పీఎస్ పరిధిలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. రహ్మత్నగర్ ఎస్.పి.ఆర్ హిల్స్లో నివాసం ఉంటున్న దాసరి రమేష్ అనే వ్యక్తి లారీ డ్రైవర్గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే రమేష్ గురువారం విధులు ముగించుకొని ఇంటికెళ్తున్న సమయంలో యూసఫ్గూడలోని ఓ టిఫన్ సెంటర్ వద్ద టిఫిన్ చేసేందుకు ఆగాడు. బోండా ఆర్డర్ చేసి తీసుకున్నాడు. ఆర్డర్ వచ్చాక అక్కడే…
