PM Kisan: పీఎం కిసాన్ లబ్దిదారులకు అలర్ట్.. ఈ పని చేయకపోతే మీకు డబ్బుల కట్..
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏడాది దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు ఆర్థిక సహాయం అందిస్తోన్న విషయం తెలిసిందే. అర్హులైన రైతులకు ప్రతి సంవత్సరం రూ. 6,000 చొప్పున మూడు సమాన వాయిదాల్లో రూ. 2 వేల చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తోంది. అయితే గత నెలలో విడుదలైన 23వ వాయిదాను చాలా మంది లబ్ధిదారులు అందుకోలేదు. మీ చెల్లింపు ఇంకా పెండింగ్లో ఉంటే…
