25 ఏళ్లకే ఎమ్మెల్యే.. రాజీవ్ గాంధీతో భారీ బహిరంగ సభ.. ముద్రగడ పద్మనాభం రాజకీయ ప్రస్థానం ఇదే..
Mudragada Padmanabham Political Journey: కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం (73) కన్ను మూశారు. గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. కుటుంబసభ్యులు ముద్రగడ పద్మనాభం భౌతికకాయాన్ని స్వగ్రామం కిర్లంపూడికి తరలించారు. బుధవారం సాయంత్రం ముద్రగడ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ముద్రగడ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు సహా.. మాజీ సీఎంలు…..
