ప్రయాణికులకు అలర్ట్.. రైలులో తినేటప్పుడు ఈ తప్పులు చేశారో అంతే సంగతులు
రైలు ప్రయాణం అంటేనే ఒక సందడి.. ముఖ్యంగా ఇంటి నుంచి వండుకు వచ్చిన భోజనాన్ని ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడం మనందరికీ అలవాటు. అయితే ఇకపై అలా భోజనం చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీరు తిన్న భోజనం కంటే మీరు చెల్లించే జరిమానానే చాలా ఖరీదైనదిగా మారుతుంది. రైల్వే ప్రాంగణాల్లో, రైలు బోగీల్లో పరిశుభ్రత విషయంలో భారతీయ రైల్వే ఇప్పుడు కఠినంగా వ్యవహరిస్తోంది. ఒక్కరోజే రూ.2.89 లక్షల జరిమానా రైల్వే స్టేషన్లను, రైళ్లను…
