తాజావార్తలు
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?

కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?

స్వప్న శాస్త్రం ప్రకారం, అరటి పండు చాలా పవిత్రమైనది. అయితే ఇది కలలో కనిపించడం చాలా మంచిది అని చెబుతున్నారు పండితులు. కలలో అరటి పండు కనిపించడం అంటే, గురువు ఫలం అంట. దీని వలన అనేక శుభ ఫలితాలు కలుగుతాయంట. ముఖ్యంగా ఇది లక్ష్మీదేవి రాకను, సంతానాభివృద్ధిని సూచిస్తుందంట. అందువలన కలలో అరటి పండు కనిపించడం చాలా శుభ ప్రదం. కలలో మీరు అరటి పండ్ల గెలను గనుక చూసినట్లు అయితే, అది లక్ష్మీదేవి రాకను…

Read More
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు!

శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు!

జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడిని న్యాయాధిపతిగా, కర్మఫల ప్రదాతగా భావిస్తారు. వ్యక్తి చేసిన మంచి–చెడు కర్మలను బట్టి తగిన ఫలితాలను ప్రసాదించేది శనిదేవుడేనని విశ్వసిస్తారు. నవగ్రహాల్లో అత్యంత నెమ్మదిగా సంచరించే గ్రహమైన శని, ఒక్కో రాశిలో సుమారు రెండున్నర సంవత్సరాలు గడుపుతాడు. అందువల్ల ఆయన ప్రభావం కూడా దీర్ఘకాలం ఉంటుంది. జన్మచంద్ర రాశికి ముందు రాశి, జన్మరాశి, తరువాతి రాశిలో శని సంచరించే మొత్తం ఏడున్నర సంవత్సరాల కాలాన్ని శని సడేసాతిగా పిలుస్తారు. ఈ సమయంలో వ్యక్తి…

Read More
Video: అర్ధరాత్రి ఘోరం.. తెల్లారేసరికి ఇంటి ముందు 40 మూగ జీవాలు మృతి.. అసలేం జరిగిందంటే?

Video: అర్ధరాత్రి ఘోరం.. తెల్లారేసరికి ఇంటి ముందు 40 మూగ జీవాలు మృతి.. అసలేం జరిగిందంటే?

ఉపాధి కోసం గొర్రెలనే నమ్ముకున్న ఓ కుటుంబం ఈ ఘటనతో రోడ్డున పడింది. చేతికొచ్చిన జీవాలు కళ్ల ముందే ప్రాణాలు కోల్పోవడంతో సుమారు 5 లక్షల దాకా నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గ్రామాల్లో వీధి కుక్కల బెడద తీవ్రమవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లాలో ఘోరం జరిగింది. అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేశాయి. గొర్రెల మందపై మూకుమ్మడిగా దాడి…

Read More
తన అధికారిక నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన ప్రధాని మోదీ! కీలక అంశాలపై చర్చ

తన అధికారిక నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన ప్రధాని మోదీ! కీలక అంశాలపై చర్చ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్‌లో గల తన అధికారిక నివాసంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. విక్సిత్ భారత్ లక్ష్యాల సాధన దిశగా గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సామాజిక సంక్షేమం, యువత, క్రీడలు తదితర కీలక రంగాల్లో జరుగుతున్న పురోగతిని కార్యదర్శులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రజల సంక్షేమమే అన్ని సంస్కరణలకు కేంద్రబిందువుగా ఉండాలని ప్రధాని స్పష్టం చేశారు. పౌరుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించే సంస్కరణలే దేశంలో నిజమైన మార్పును తీసుకురాగలవని మోదీ…

Read More
OTT Movie: ఓటీటీలో ‘ధురంధర్’ లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. టాప్ ట్రెండింగ్‌లో రియల్ స్టోరీ.. తెలుగులోనూ ఉంది

OTT Movie: ఓటీటీలో ‘ధురంధర్’ లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. టాప్ ట్రెండింగ్‌లో రియల్ స్టోరీ.. తెలుగులోనూ ఉంది

ఇటీవల వచ్చిన ‘దురంధర్’ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో మన హీరో పాకిస్తాన్ వెళ్లి అక్కడి టెర్రరిస్టులను ఎలా మట్టుపెట్టాడో చూసి పిచ్చెక్కిపోయాం కదా. ఇప్పుడు మనం మాట్లాడుకునే వెబ్ సిరీస్ కూడా సేమ్ టు సేమ్ ఇలాంటి స్టోరీతోనే తెరకెక్కింది. దేశం కోసం తన గుర్తింపును, ప్రేమను, జీవితాన్ని త్యాగం చేసిన ఓ యువకుడి కథను ఈ వెబ్ సిరీస్ ప్రతిబింబిస్తుంది. అందులోనూ కొన్ని వాస్త వ సంఘటనల ఆధారంగా ఈ…

Read More
అవును.. ఇంగ్లాండ్‌లో చెత్తగా ఆడాం, కానీ! జింబాబ్వేతో సిరీస్‌కి ముందు కెప్టెన్ అయ్యర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

అవును.. ఇంగ్లాండ్‌లో చెత్తగా ఆడాం, కానీ! జింబాబ్వేతో సిరీస్‌కి ముందు కెప్టెన్ అయ్యర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

పసికూన జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని యంగ్ టీమిండియా జింబాబ్వేకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నెల 23న తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. అయితే ఈ తొలి మ్యాచ్‌కి ముందు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మీడియా సమావేశంలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జింబాబ్వే పర్యటనకు రావడం తనకు తొలిసారి అని, అంతా చాలా బాగుందని అన్నాడు. అలాగే మాట్లాడుతూ.. ఇంగ్లాండ్‌తో తమ ప్రదర్శన అంత బాగా లేదని, కానీ…

Read More
45 రోజులకే పంట.. విరగ కాపు.. ఈ పంట వేస్తే రైతులు రిచ్ అవ్వడం ఖాయం..

45 రోజులకే పంట.. విరగ కాపు.. ఈ పంట వేస్తే రైతులు రిచ్ అవ్వడం ఖాయం..

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల పంటల సాగులో చిక్కుడు ప్రధానమైనది. ఇది తక్కువ సమయంలోనే చేతికి వస్తూ, మార్కెట్లో ఎప్పుడూ స్థిరమైన ధరను కలిగి ఉండటం వల్ల రైతుల ఆదాయానికి ప్రధాన వనరుగా నిలుస్తుంది. ఈ ప్రయోజనాలను అందిపుచ్చుకుంటూ, ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన రైతు వీరమల్ల రాము హైబ్రిడ్ చిక్కుడు సాగులో మంచి విజయాన్ని సాధిస్తున్నారు. ప్రతి ఏటా ఎకరం విస్తీర్ణంలో చిక్కుడు సాగు చేస్తూ, లాభాలను ఆర్జిస్తున్న ఆయన అనుభవం అనేక…

Read More
Social Media Effect: లైక్స్‌ కోసం ఇంతకు తెగించావా తల్లీ!

Social Media Effect: లైక్స్‌ కోసం ఇంతకు తెగించావా తల్లీ!

డిజిటల్ ప్రపంచంలో లైక్‌లు, వ్యూస్ కోసం అత్యంత వ్యక్తిగత, సున్నితమైన క్షణాలను కూడా ఆన్‌లైన్ కంటెంట్‌గా మార్చేస్తున్నారు. ఈ వికృత సంస్కృతిపై ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది. తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఒక చిన్న వీడియో క్లిప్ ఈ వివాదానికి కారణమైంది. ఆసుపత్రిలో తీవ్ర అనారోగ్యంతో మంచాన పడిన భర్త పక్కన నిలబడి, ఒక మహిళ ట్రెండింగ్ ఆడియోతో వీడియో రికార్డ్ చేస్తున్న దృశ్యం ఆ క్లిప్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియో…

Read More
సూర్య గ్రహణం వచ్చేస్తోంది.. దానికి ముందు తప్పక చేయాల్సిన పనులు ఇవే

సూర్య గ్రహణం వచ్చేస్తోంది.. దానికి ముందు తప్పక చేయాల్సిన పనులు ఇవే

2026 సంవత్సరంలో ఆగస్టు 12న రెండవ సూర్య గ్రహణం ఏర్పడనుంది. దీని కోసం ఖగోళ శాస్త్రవేత్తలే కాకుండా, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అయితే కొంత మంది గ్రహణం సమయంలో కొన్ని పనులు చేయకూడదు, ఈ సమయంలో ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకొస్తుంటారు. కానీ గ్రహణం ముందు కొన్ని పనులు చేయడం చాలా శుభప్రదం. అవి ఏవో చూద్దాం.

Read More
సింహ రాశిలోకి సూర్యుడు.. వీరి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు

సింహ రాశిలోకి సూర్యుడు.. వీరి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు

ఆగస్టు నెల ప్రారంభం కాబోతుంది. ఈ నెలలో శ్రావణ మాసం కూడా ప్రారంభం అవుతుంది. అంతే కాకుండా ఈ నెలలో సూర్యుడు సింహ రాశిలోకి సంచారం చేస్తాడు. ఇది చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. అదే విధంగా 12 రాశులపై కూడా మంచి ప్రభావం చూపుతుంది. కానీ నాలుగు రాశుల వారికి అత్యధిక లాభాలు తీసుకొస్తుందంట. తుల రాశి : తుల రాశి వారికి సూర్య సంచారం వలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చాలా ఆనందంగా జీవిస్తారు. సమాజంలో…

Read More