తాజావార్తలు
తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిసేబుల్‌ ఆత్మహత్య!

తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిసేబుల్‌ ఆత్మహత్య!

తెలంగాణ డీజీపీ కార్యాలయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున డీజీపీ ఆఫీస్‌లో కానిస్టేబుల్‌ స్వామి ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయాడు. ఆఫీస్‌లోని వాష్‌రూమ్‌లో సర్వీస్ తుపాకీతో కాల్చుకొని కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ…

Read More
Gmail: మీ జీమెయిల్ యూజర్ నేమ్ ఎప్పుడైనా మార్చుకోవచ్చు.. ఈ ఒక్క ఆప్షన్ క్లిక్ చేస్తే సరిపోతుంది.. సెకన్లలోనే ఛేంజ్..

Gmail: మీ జీమెయిల్ యూజర్ నేమ్ ఎప్పుడైనా మార్చుకోవచ్చు.. ఈ ఒక్క ఆప్షన్ క్లిక్ చేస్తే సరిపోతుంది.. సెకన్లలోనే ఛేంజ్..

విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగులు.. ఇలా ప్రతీఒక్కరికీ జీమెయిల్ అనేది తప్పనిసరి. మెయిల్స్ పంపించడం, డాక్యుమెంట్స్ స్టోర్ చేసుకోవడం, డాక్యుమెంట్స్ సెండ్ చేయడం ఇలా అన్నీ పనులకు జీమెయిల్ అనేది ఉపయోగపడుతుంది. ఎవరికైనా పెద్ద సైజు ఉన్న ఫైల్ పంపించాలంటే సులువుగా ఒక్క క్లిక్‌తో సెండ్ చేయవచ్చు. అయితే జీమెయిల్ వాడేవారికి గూగుల్ గుడ్ న్యూస్ తెలిపింది. ఇక నుంచి మీరు మీ మెయిల్ ఐడీని మార్చుకోవచ్చు. మెయిల్ ఐడీ యూజర్ నేమ్‌ను ఛేంజ్ చేసుకోవచ్చు. లాస్ట్‌లో ఉండే…

Read More
థ్యాంక్స్ చెప్పి క్లోజ్ చేశారు.. మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..

థ్యాంక్స్ చెప్పి క్లోజ్ చేశారు.. మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..

వంద కోట్లతో సోషల్ సర్వీస్‌ చేస్తాం… గ్రామాలను తీర్చిదిద్దుతాం… ప్రజాసమస్యలను పాలకుల దగ్గరకు చేరుస్తామంటూ భారీ ఎలివేషన్లు ఇచ్చిన సంస్థ.. షట్‌డౌన్ చేస్తున్నట్టు సంచలన ప్రకటన చేసింది. అసలింతకి ఏం జరిగింది…? ఎన్టీఆర్ చెప్పినా ప్రజాసేవ ఆపేదేలేదన్న నిర్వాహకులు ఎందుకు వెనక్కి తగ్గారు…? కావాలనే ఆగిపోయారా…? ఎవరైనా ఆపేశారా…? అనేది సంచలనంగా మారింది.. సోషల్ మీడియా సెన్సేషన్.. రా ఎన్టీఆర్ సంస్థ బుధవారం సడెన్‌గా యూటర్న్ తీసుకుంది. తమ సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఎక్స్‌లో ప్రకటించడం ఇప్పుడు…

Read More
Dhurandhar: ‘ధురంధర్’ నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే

Dhurandhar: ‘ధురంధర్’ నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే

‘ధురందర్ ‘ చిత్రంలోని ‘షరారత్’ పాటతో మంచి పేరు సంపాదించుకున్న నటి అయేషా ఖాన్‌ను బుధవారం (జూలై 22) ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు . ముంబైలో జరుగుతున్న విద్యార్థుల నిరసనకు మద్దతు తెలిపేందుకు స్నేహితులతో కలిసి వచ్చిన ఆ నటిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు . ఈ సందర్భంగా ఎలాంటి ముందస్తు హెచ్చరిక , కారణం లేకుండా పోలీసులు తనను ఈడ్చుకెళ్లారంటూ ఓ వీడియోను అయేషా ఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దాదర్‌లో జరగనున్న విద్యార్థుల…

Read More
Viral Video: బాలుడితో కలిసి కార్టూన్లు చూసిన పాము..? ఒళ్ళు గగుర్పాటుకు గురి చేస్తున్న వీడియో..!

Viral Video: బాలుడితో కలిసి కార్టూన్లు చూసిన పాము..? ఒళ్ళు గగుర్పాటుకు గురి చేస్తున్న వీడియో..!

సోషల్ మీడియాలో రోజూ ఎన్నో ఆశ్చర్యకరమైన వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియో మాత్రం నెటిజన్లను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఓ చిన్నారి మంచంపై హాయిగా మొబైల్‌లో కార్టూన్లు చూస్తుండగా, అతని పక్కనే ఒక పెద్ద పాము ప్రశాంతంగా పడుకుని కనిపించడం ఈ వీడియోలో కనిపిస్తోంది. ఈ దృశ్యం చూసినవారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో సుమారు 7 నుంచి 8 ఏళ్ల వయస్సు గల బాలుడు తన బెడ్‌రూమ్‌లో…

Read More
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తెచ్చుకు తినేయండి.. అద్భుత ప్రయోజనాలివే!

పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తెచ్చుకు తినేయండి.. అద్భుత ప్రయోజనాలివే!

అద్భుతమైన యాంటీఆక్సిడెంట్లు: పండ్లలో బ్లూబెర్రీలకు ప్రత్యేక స్థానం ఉంది. వీటిలో ఉండే ఆంథోసైనిన్లు అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఉచిత రాడికల్స్ నుంచి కణాలను రక్షించి నిరోధక శక్తిని పెంచుతాయి. గుండె ఆరోగ్యానికి మేలు: రెగ్యులర్‌గా బ్లూబెర్రీస్ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గి, రక్తపోటు (BP) అదుపులో ఉంటుంది. దీనివల్ల హృదయ సంబంధిత వ్యాధులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. మెదడు చురుకుదనం, జ్ఞాపకశక్తి: బ్లూబెర్రీస్ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. వయసు పెరిగే…

Read More
Telugu Song: 1991లో సంచలనం.. అప్పట్లో కుర్రాళ్లు తెగ పాడుకున్న వెంకటేశ్ సాంగ్.. ఇప్పటికీ యూట్యూబ్ షేక్..

Telugu Song: 1991లో సంచలనం.. అప్పట్లో కుర్రాళ్లు తెగ పాడుకున్న వెంకటేశ్ సాంగ్.. ఇప్పటికీ యూట్యూబ్ షేక్..

తెలుగు సినిమా చరిత్రలో ఎవర్ గ్రీన్ చార్ట్ బస్టర్ సాంగ్స్‌ చాలా ఉన్నాయి. దశాబ్దాలు గడిచినప్పటికీ ఆ పాటల క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ కొన్ని పాటలు శ్రోతల హృదయాల్లో నిలిచిపోయాయి. తాజాగా ఓ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లో దూసుకుపోతుంది. అదే ‘కూలీ నెం. 1’ చిత్రంలోని “కొత్త కొత్తగా ఉన్నది” పాట ఒకటి. విక్టరీ వెంకటేష్, అందాల భామ టబు జంటగా నటించిన ఈ రొమాంటిక్ మెలోడీ ఇప్పటికీ సంగీతాభిమానులను విశేషంగా అలరిస్తూనే…

Read More
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వం, సంపద, ఐశ్వర్యం..!

తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వం, సంపద, ఐశ్వర్యం..!

భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో ప్రతి పూజా సామగ్రికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. వాటిలో ‘తమలపాకు’ అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. వివాహాలు, వ్రతాలు, హోమాలు, దేవతారాధనలు వంటి శుభకార్యాల్లో తమలపాకును విరివిగా ఉపయోగిస్తారు. అదే విధంగా, తమలపాకుపై దీపం వెలిగించి పూజించడం కూడా అనేక ప్రాంతాల్లో పాటించే సంప్రదాయం. ఈ ఆచారం వల్ల ఇంట్లో శుభశక్తులు పెరిగి, సుఖశాంతులు నెలకొంటాయని భక్తులు విశ్వసిస్తారు. అయితే, ఈ విశ్వాసాలు ఆధ్యాత్మిక సంప్రదాయాలు, ప్రజల నమ్మకాలపై ఆధారపడినవే. తమలపాకుపై దీపాన్ని ఎలా…

Read More
OTT Movie: శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్ చేసిన చిరంజీవి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

OTT Movie: శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్ చేసిన చిరంజీవి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

వినూత్న‌మైన కంటెంట్‌తో అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తూ అంద‌రి హృద‌యాల్లో త‌న‌దైన స్ధానాన్ని ద‌క్కించుకున్న మోస్ట్ పాపుల‌ర్ ఒటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5 నుంచి మ‌రో ఒరిజిన‌ల్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అదే ‘అబ్జెక్ష‌న్ మై లార్డ్‌’. శ్రీకాంత్, అన‌న్య శ‌ర్మ‌, ముఖేష్ రుషి, స్నేహాల్‌, స‌మీర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా న‌టించారు. ‘నోటరీ పరశురాం’ ట్యాగ్ లైన్‌. ఈ సిరీస్ ట్రైల‌ర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుద‌ల చేశారు. సంతోష్ అయ్య‌ప్ప‌న్ ద‌ర్శ‌క‌త్వంలో డ్రీమ్ హౌస్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రాజ్‌కుమార్…

Read More
Anurag Jain: కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం

Anurag Jain: కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం

Anurag Jain: కేంద్ర ప్రభుత్వం 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన అనురాగ్ జైన్‌ను నీతి ఆయోగ్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించింది. జైన్‌ను రెండేళ్ల కాలానికి నియమించారు. ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం.. మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అనురాగ్ జైన్‌ను నీతి ఆయోగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా నియమించేందుకు కేబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ) ఆమోదం తెలిపింది. జైన్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచే ఈ నియామకం అమల్లోకి…

Read More