యుద్దం వేళ భారతదేశంలో ప్రత్యక్షమైన ఇరాన్ డిప్యూటీ విదేశాంగశాఖ మంత్రి.. ఎందుకో తెలుసా?
యుద్ధంతో తల్లడిల్లుతున్న ఇరాన్ నేతలు భారతదేశంలో పర్యటించడం ఆసక్తిని రేపుతోంది. దేశ రాజధాని ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయంలో జరిగిన ఖమేనీ సంస్మరణ సభకు ఆ దేశ మంత్రి సయ్యద్ ఖతీబ్జాదా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమెరికా , ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఖండించారు. యుద్ధంలో భారత్ తటస్థంగా ఉంది. అటు అమెరికా , ఇజ్రాయెల్తో , ఇటు ఇరాన్తో ఈ క్లిష్ట సమయంలో మంచి సంబంధాలను కొనసాగిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడిలో చనిపోయిన ఇరాన్…
