తాజావార్తలు
రోజుకు రూ.333తో చేతికి రూ.17 లక్షలు.. మిమ్మల్ని లక్షాధికారులను చేసే ఈ స్కీమ్ గురించి తెలుసా..?

రోజుకు రూ.333తో చేతికి రూ.17 లక్షలు.. మిమ్మల్ని లక్షాధికారులను చేసే ఈ స్కీమ్ గురించి తెలుసా..?

ఈ ఆధునిక యుగంలో కుటుంబ పోషణ, పిల్లల చదువు, పెళ్లిళ్లు అనేది తల్లిదండ్రులకు భారంగా మారుతుంది. అందుకే పొదుపు అనేేది చాలా ముఖ్యం. భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేయడం ఇప్పుడు అందరికీ అత్యంత అవసరమైన విషయంగా మారింది. అయితే ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టలేని మధ్యతరగతి, తక్కువ ఆదాయ వర్గాల వారికి పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ ఒక అద్భుతమైన మార్గంగా నిలుస్తోంది. ప్రతి నెలా చిన్న మొత్తాలను పొదుపు చేస్తూ, ఎటువంటి రిస్క్…

Read More
Ice Cream: వర్షాకాలంలో ఐస్‌క్రీమ్ సేఫేనా.. తినే ముందు ఈ 4 విషయాలు తప్పక తెలుసుకోండి!

Ice Cream: వర్షాకాలంలో ఐస్‌క్రీమ్ సేఫేనా.. తినే ముందు ఈ 4 విషయాలు తప్పక తెలుసుకోండి!

ఎండాకాలంలో ఐస్‌క్రీమ్ తినడం అంటే ఓకే.. మండే ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది ఐస్‌క్రీమ్‌లు తింటారు. కానీ కొందరికి వర్షాకాలంలో కూడా ఐస్‌క్రీమ్ తినే అలవాటు ఉంటుంది. జోరు వర్షంలో కూడా ఐస్‌క్రీమ్ తినేందుకు వీరు ఇష్టపడతారు. కానీ ఇలా చల్లటి వాతావరణంలో ఐస్‌క్రీమ్ తినొచ్చా అంటే వద్దనే అంటున్నారు ఆరోగ్య నిపుణులు వర్షాకాలంలో శరీరానికి వేడిని ఇచ్చే ఆహారం తీసుకోవడం మంచిదని.. చల్లటి ఐస్‌క్రీమ్ వంటి ఆహారాలు తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు…

Read More
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు సూపర్ న్యూస్.. అకౌంట్లలో వడ్డీ జమ అయ్యేది అప్పుడే.. క్లారిటీ వచ్చేసింది..

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు సూపర్ న్యూస్.. అకౌంట్లలో వడ్డీ జమ అయ్యేది అప్పుడే.. క్లారిటీ వచ్చేసింది..

పీఎఫ్ ఉద్యోగులకు శుభవార్త. వడ్డీ అకౌంట్లలో ఎప్పుడు పడుతుందనే విషయంపై క్లారిటీ వచ్చింది. పీఎఫ్ వడ్డీని ఈ ఏడాది మార్చిలో ఈపీఎఫ్‌వో ఖరారు చేసింది. మూడు నెలలు గడుస్తున్నా ఇంకా అకౌంట్లలో జమ కాలేదు. దీంతో వడ్డీ డబ్బులు ఎప్పుడు వస్తాయా? అని ఖాతాదారులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎప్పటికప్పుడు తమ పీఎఫ్ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకుంటున్నారు. జూన్ నెల కూడా మరికొద్ది రోజుల్లో ముగియనుండటంతో.. త్వరలోనే పీఎఫ్ వడ్డీ జమ అయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఎప్పుడు…

Read More
Viral Video: అసలైన విజయం అంటే ఇదే.. అమెజాన్ జాబ్ వదిలి క్యాబ్ డ్రైవర్‌గా హైదరాబాద్ టెక్కీ..

Viral Video: అసలైన విజయం అంటే ఇదే.. అమెజాన్ జాబ్ వదిలి క్యాబ్ డ్రైవర్‌గా హైదరాబాద్ టెక్కీ..

ఏసీ ఆఫీసులు, భారీ జీతాలు, కార్పొరేట్ హోదాలు.. ఇవే విజయానికి కొలమానాలుగా భావించే కాలమిది. అయితే అందరూ ఒకే రకంగా ఆలోచించరు. కొందరికి జీతం కంటే ఉద్యోగంలో ఆనందం ముఖ్యం. అలాంటి ఓ వ్యక్తి కథ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌కు చెందిన కుమార్ ఒకప్పుడు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేశారు. మంచి జీతం, స్థిరమైన కెరీర్ ఉన్నప్పటికీ ఆయన మనసు మాత్రం మరో దారిలో పయనించింది. డ్రైవింగ్ అంటే చిన్నప్పటి…

Read More
అభిమాని చివరి కోరిక.. నిరంజన్ ఇంటికి పవన్ కళ్యాణ్.. ప్రత్యక్ష ప్రసారం

అభిమాని చివరి కోరిక.. నిరంజన్ ఇంటికి పవన్ కళ్యాణ్.. ప్రత్యక్ష ప్రసారం

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాసేపట్లో హనుమకొండకు చేరుకున్నారు. హనుమాన్‌నగర్‌లో జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న 17 ఏళ్ల బాలుడు నిరంజన్‌ను పరామర్శిస్తున్నారు.. ఒక్కసారి చూడాలని ఉందన్న ఆ బాలుడి కోరిక తీర్చేందుకు పవన్ కల్యాణ్ స్వయంగా కదిలి అక్కడికి చేరుకుని.. నిరంజన్ తో మాట్లాడుతున్నారు.. పవన్ కల్యాణ్‌ను చూడడమే అతనికి అరుదైన ఔషధంగా బావిస్తున్న ఆ కుటుంబం పవన్ కల్యాణ్ రాక కోసం ఎదురుచూసింది. దాదాపు 45 నిమిషాల పాటు ఆ బాలుడితో…

Read More
Horror Movies: హారర్ సినిమాల కోసం చూస్తున్నారా.. ? అయితే ఓటీటీలో దుమ్మురేపుతున్న ఈ చిత్రాలు చూడాల్సిందే.. ఒక్కో సినిమా వేరేలెవల్..

Horror Movies: హారర్ సినిమాల కోసం చూస్తున్నారా.. ? అయితే ఓటీటీలో దుమ్మురేపుతున్న ఈ చిత్రాలు చూడాల్సిందే.. ఒక్కో సినిమా వేరేలెవల్..

ప్రముఖ భారతీయ సినిమా, టెలివిజన్ నిర్మాత అయిన ఏక్తా కపూర్, కుటుంబ కథలకు అతీతంగా హారర్ చిత్రాలను నిర్మించడంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆమె నిర్మించిన 6 ముఖ్యమైన హారర్ చిత్రాలు ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతున్నాయి. మొదటిది కృష్ణ కాటేజ్ (2004) – ఏక్తా కపూర్ తొలి నిర్మాణాలలో ఒకటైన ఈ చిత్రం ఒక కల్ట్ క్లాసిక్‌ హిట్ అనే చెప్పుకోవాలి. సోహైల్ ఖాన్, ఇషా కొప్పికర్, అనితా నటించిన ఈ కథ, పూర్వజన్మ…

Read More
Prabhas: అదే జరిగిగే ప్రభాస్ ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ట్రీట్.. డార్లింగ్ సినిమా రిలీజులపై క్రేజీ అప్డేట్

Prabhas: అదే జరిగిగే ప్రభాస్ ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ట్రీట్.. డార్లింగ్ సినిమా రిలీజులపై క్రేజీ అప్డేట్

పాన్-ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు . ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్నవన్నీ పెద్ద సినిమాలే. అవి కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రాలే. వీటి విడుదల కోసం ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే అంతా అనుకున్నట్లు జరిగితే, ప్రభాస్ 3 సినిమాలు కేవలం ఒక సంవత్సరంలోనే థియేటర్లలో విడుదల కావచ్చు. అదే జరిగితే ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగేనని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ప్రభాస్…

Read More
అన్నం కాదు లంచాలు తింటాడు.. అవినీతిలో నెం1 ఆఫీసర్.. ధనహరి ఆస్తుల చిట్టా తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే

అన్నం కాదు లంచాలు తింటాడు.. అవినీతిలో నెం1 ఆఫీసర్.. ధనహరి ఆస్తుల చిట్టా తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే

వాళ్లను టచ్ చేస్తే కోట్లే. దోచుకునేందుకు ఆ ఆఫీసర్లకు అలుపురాలేదు కానీ, దోచుకున్న సొమ్మును లెక్కపెట్టడానికి, ఆస్తుల చిట్టా తేల్చడానికి, ఏసీబీకి మాత్రం చెమటలు పడుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ నోట్ల కట్టలు, బంగారు ఆభరణాలు, వజ్రాల మూటలు, ఎలా దోచుకున్నాడో కానీ అవినీతిలో అంతకుమించి అనేంతగా ఒదిగిపోయాడా అధికారి. ఈమధ్యకాలంలో పట్టుబడుతున్న అధికారుల అవినీతిలో ఇతడే నంబర్‌ వన్‌.. అవినీతిలో ఒలంపిక్స్‌ లాంటి గేమ్ పెడితే టాప్‌లో కచ్చితంగా ఉండే ఆఫీసర్.. బహుశా ఇతగాడేనేమో.. పద్దతిగా బట్టలు…

Read More
Gold Price Today: బంగారం, వెండి కొనే వారికి గుడ్‌న్యూస్.. మళ్లీ దిగొస్తున్న ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

Gold Price Today: బంగారం, వెండి కొనే వారికి గుడ్‌న్యూస్.. మళ్లీ దిగొస్తున్న ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

అమెరికా- ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం తర్వాత బంగారం కొనుగోలు దారులు ఊపిరిపీల్చుకుంటున్నారు. ఈ దేశాల మధ్య యుద్ధం కారణంగా రూ.లక్షలోపు ఉన్న బంగారం ధరలు కాస్తా.. ఒకానొక సమయంలో ఆల్‌టైం రికార్డు రూ.2లక్షల చేరువకు వెళ్లాయి. తర్వాత అంతర్జాతీయంగా నెలకొన్ని పరిస్థితులు ప్రభావంతో మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ఇక తాజాగా పచ్చిమాసియాలో ఉద్రిక్తలు తగ్గడంతో చమురు ధరలు కూడా తగ్గాయి. దీంతో బంగారం, వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఈ మార్పుల తర్వాత…

Read More
Andhra Pradesh: చిన్నారి మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. తోటలో కనిపించిన రెండు బొమ్మలు.. అసలు కథ ఏంటంటే..?

Andhra Pradesh: చిన్నారి మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. తోటలో కనిపించిన రెండు బొమ్మలు.. అసలు కథ ఏంటంటే..?

కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక ప్రాంతంలో గత 11 రోజులుగా అదృశ్యమైన మూడేళ్ల చిన్నారి జాహ్నవి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. చిన్నారి ఆచూకీ కోసం విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నప్పటికీ.. తాజాగా పాప తప్పిపోయిన ప్రాంతంలో రెండు బొమ్మలు ప్రత్యక్షమవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. జాహ్నవి అదృశ్యమైన పామాయిల్ తోటలోని పొలం కంచెకు ఈ రెండు బొమ్మలను వేలాడదీసినట్లు గుర్తించారు. అయితే దీనిపై తుని రూరల్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. కేస్ సీన్…

Read More