తాజావార్తలు
పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. 16 మంది మృతి, పలువురు గల్లంతు..!

పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. 16 మంది మృతి, పలువురు గల్లంతు..!

బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు పద్మా నదిలో పడిపోవడంతో పదహారు మంది మరణించారు. ఈద్ పండుగ జరుపుకుని ఢాకాకు తిరిగి వస్తుండగా డౌలత్దియా ఫెరీఘాట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పలువురు పిల్లలు, మహిళలతో సహా సుమారు 40 మంది ఆ బస్సులో ఉన్నారు. ఈ ప్రమాదం జరిగినప్పటి నుండి చాలా మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసలు సహాయక చర్యలు ప్రారంభించారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో, ప్రతికూల…

Read More
పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. 16 మంది మృతి, పలువురు గల్లంతు..!

RRB Railway Jobs 2026: పదో తరగతి అర్హతతో రైల్వేలో 11,127 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. దరఖాస్తులు ఎప్పట్నుంచంటే?

నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు మరో బంపరాఫర్‌ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో భారీగా కొలువుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్‌పీ) పోస్టులను రైల్వే శాఖ భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తులు మే 15, 2026వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఆర్‌ఆర్‌బీ అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్‌పీ)…

Read More
పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. 16 మంది మృతి, పలువురు గల్లంతు..!

Horoscope Today: వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (మార్చి 26, 2026): మేష రాశి వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. వృషభ రాశి వారికి స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. సొంత విషయాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. అధికారులతో సామరస్యం పెరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి,…

Read More
పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. 16 మంది మృతి, పలువురు గల్లంతు..!

శ్రీరామ నవమి: హైదరాబాద్‌లోని 9 ప్రముఖ దర్శనీయ రామాలయాలు ఇవే తెలుసుకోండి

హైదరాబాద్ నగరం ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన అనేక పుణ్యక్షేత్రాలకు నిలయం. ముఖ్యంగా, శ్రీరామునికి అంకితం చేయబడిన తొమ్మిది ముఖ్యమైన ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. శ్రీరాముని అనుగ్రహం పొందాలనుకునే భక్తులు తప్పక దర్శించవలసిన ప్రదేశాలు ఇవి. హైదరాబాద్ నగరంలోని కొన్ని ముఖ్య ఆలయాలు మల్కాజిగిరిలోని శ్రీరామ మందిర్, అమ్మపల్లి సీతారామచంద్ర స్వామి ఆలయం, కొండాపూర్ రామాలయం, నిజాంపేట్ రామాలయం, మంచెర్రెల రామాలయం, వివేకానంద నగర్ కాలనీలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం, సీతారాం బాగ్, కూకట్‌పల్లి శ్రీ సీతారామచంద్ర…

Read More
పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. 16 మంది మృతి, పలువురు గల్లంతు..!

నాన్ వెజ్ కూరలను తలదన్నే టమాటా పుదీనా చట్నీ

టమాటా పుదీనా చట్నీ ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తింటూనే ఉంటారు. ఇది వేడి  వేడి దోశ, ఇడ్లీ అన్నంలోకి అదిరిపోతోంది. ఆంధ్రాలో వారంలో మూడు సార్లు తింటారు. మరి, ఇంకెందుకు లేట్ దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం.. కావాల్సిన పదార్ధాలు : 10 పచ్చిమిర్చి, నాలుగు టమాటాలు , పుదీనా కట్ట , రెండు టేబుల్ స్పూన్స్ చింతపండు, మూడు టేబుల్ స్పూన్స్ నూనె, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్…

Read More
పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. 16 మంది మృతి, పలువురు గల్లంతు..!

రాత్రి పడుకునే ముందు జాజికాయ తింటే మీ శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా?

జాజికాయ (Nutmeg).. ఆరోగ్యానికి సహజ వరం. వంటల్లో రుచి, సువాసన కోసం ఉపయోగించే జాజికాయ మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీని గింజతో పాటు దాని తొక్క అయిన జాతిపత్రి కూడా ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని అనేక సమస్యల నుండి కాపాడుతాయి. జాజికాయ వల్ల కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవి: జీర్ణక్రియకు సహాయం జాజికాయ జీర్ణశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను…

Read More
పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. 16 మంది మృతి, పలువురు గల్లంతు..!

శ్రీ రాముడికి ఇష్టమైన నైవేద్యం ఏంటో తెలుసా..? ఎలా ఉండాలంటే..?

శ్రీ రాముడికి ఇష్టమైన నైవేద్యం ఏమిటో తెలుసుకోవడం శ్రీరామ నవమి సందర్భంగా చాలా మందికి ఆసక్తికరమైన ప్రశ్న. నిజానికి భగవంతుడికి నైవేద్యం అంటే తనను తాను సమర్పించుకోవడమే. మన హృదయాన్ని, మనలోని మంచిని భగవంతుడికి అంకితం చేయడమే అసలైన నైవేద్యం. శరీరాన్ని సమర్పించలేం కాబట్టి, మన మనసుకు నచ్చింది, ఇష్టమైనది భగవంతుడికి సమర్పించాలి. రామాయణంలో దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. భరద్వాజుల వారు శ్రీరాముడికి కందమూలాలు సమర్పించగా, గుహుడు దుంపలను సమర్పించాడు. సరయూ నది జలాన్ని రాముడు…

Read More
పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. 16 మంది మృతి, పలువురు గల్లంతు..!

శ్రీరామ నవమి స్పెషల్: ఇలా చేస్తే సకల శుభాలు మీవెంటే వస్తాయి!

శ్రీరాముడు జన్మదినంగా జరుపుకునే శ్రీరామనవమి ప్రతి సంవత్సరం చైత్ర శుక్ల పక్షంలో నవమి తిథి రోజున వస్తుంది. 2026లో ఈ పవిత్ర పండుగ మార్చి 27, శుక్రవారంనాడు జరుపుకుంటారు. నవమి తిథి 2026 మార్చి 26 ఉదయం 11:50 గంటలకు ప్రారంభమై, మార్చి 27 ఉదయం 10:08 గంటలకు ముగుస్తుంది. కాబట్టి ఉదయ తిథి ప్రకారం మార్చి 27న ఉపవాసం, పూజలు నిర్వహిస్తారు. ఈ రోజున శ్రీరాముని ఆరాధించడం వల్ల జీవితంలో శాంతి, సంతోషం, శ్రేయస్సు మరియు…

Read More
పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. 16 మంది మృతి, పలువురు గల్లంతు..!

చింత చిగురుతో ఇట్టా గానీ పచ్చడి పెట్టారంటే.. ఎంత కమ్మగుంటదో

చింత చిగురు తీసుకుని ఎండు మిరపకాయలతో వేయించి చేస్తే రుచి అదిరిపోతోంది. దీనిని ఆంధ్రాలో బాగా చేసుకుని తింటారు. ఇంకా పుల్లపుల్లగా కారంగా తినేకొద్ది తినాలనిపిస్తుంది. వేడి వేడి అన్నంలోకి అయితే అబ్బబ్బా అంటూ లొట్టలు వేసుకుంటూ తింటారు. కావాల్సిన పదార్ధాలు : రెండు చింత చిగురు, 10 ఎండు మిర్చి, అర టీ స్పూన్ మినపప్పు, అర టీ స్పూన్ శనగపప్పు, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్, అర టీ స్పూన్…

Read More
పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. 16 మంది మృతి, పలువురు గల్లంతు..!

ఉరవకొండ చేనేతకు అరుదైన గౌరవం

అనంతపురం జిల్లా ఉరవకొండలో మగ్గంపై నేసిన పట్టు చీరను ఉగాది పండుగ రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కట్టుకోవడంతో.. ఉరవకొండ చేనేతకు అరుదైన గౌరవం దక్కిందంటున్నారు చేనేత కార్మికులు. మహిళా దినోత్సవ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ తరపున మగ్గంపై నేసిన పట్టుచీరలను అందించేందుకు ఉరవకొండ చేనేత కార్మికులకు 30 పట్టుచీరలు నేయాల్సిందిగా చేనేత జోలి శాఖ కమిషనర్ రేఖారాణి విజ్ఞప్తి చేశారు. 30 పట్టుచీరలు మగ్గాలపై నేసేందుకు అవసరమైన ముడిసరుకు,…

Read More