ఆ అవార్డు వైభవ్ది కాదు.. అసలైన అర్హుడు ఆయనే.. టీమిండియా మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు
Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2026 సీజన్ ముగిసినా దీనిపై చర్చలు మాత్రం ముగియడం లేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండోసారి కప్పు గెలిచి చరిత్ర సృష్టించిన వేళ.. ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు ఎంపికపై టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు అసలైన అర్హుడు ఒకరుంటే, మరొకరికి ఇచ్చారంటూ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో పెను సంచలనం రేపుతున్నాయి. టోర్నీ ముగిసినా తగ్గని…
