తాజావార్తలు
నాడు రూ. 30 లక్షలతో కొని ఒక్క మ్యాచ్ ఆడనివ్వలే.. కట్ చేస్తే.. నేడు రూ. 16,000 కోట్లతో ఆర్సీబీకే ఓనరయ్యాడు..

నాడు రూ. 30 లక్షలతో కొని ఒక్క మ్యాచ్ ఆడనివ్వలే.. కట్ చేస్తే.. నేడు రూ. 16,000 కోట్లతో ఆర్సీబీకే ఓనరయ్యాడు..

యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ నుంచి ఆర్సీబీ పురుషుల, మహిళల జట్లను ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం పూర్తిగా కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం విలువ సుమారు 1.78 బిలియన్ డాలర్లు (రూ. 16,000 కోట్లకు పైగా). ఈ కూటమిలో టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, బోల్ట్ వెంచర్స్, బ్లాక్‌స్టోన్ వంటి దిగ్గజ సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. ఈ భారీ మార్పుతో ఆర్సీబీ సరికొత్త శకంలోకి అడుగుపెట్టబోతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్ మంగళం బిర్లా కుమారుడే ఈ…

Read More
నాడు రూ. 30 లక్షలతో కొని ఒక్క మ్యాచ్ ఆడనివ్వలే.. కట్ చేస్తే.. నేడు రూ. 16,000 కోట్లతో ఆర్సీబీకే ఓనరయ్యాడు..

Monalisa : నన్ను ఎక్కడెక్కడో తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు.. శారీరకంగా వేధించాడు.. మోనాలిసా సంచలన కామెంట్స్..

గత ఏడాది ప్రయాగ్‌రాజ్ కుంభమేళా సందర్భంగా ఒక్కసారిగా నెట్టింట పాపులర్ అయ్యింది మోనాలిసా. ఆమె సహజ సౌందర్యం, నీలి కళ్లు అందరి దృష్టిని ఆకర్షించాయి. దీంతో ఆమె పేరు సోషల్ మీడియాలో మారుమోగింది. దీంతో ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి. అయితే ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే ఆమె జీవితం వార్తలలో నిలిచింది. తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ కోసం కుటుంబాన్ని ఎదురించి కేరళ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. కేరళలోని తిరువనంతపురంలోని హిందూ సంప్రదాయం ప్రకారం…

Read More
నాడు రూ. 30 లక్షలతో కొని ఒక్క మ్యాచ్ ఆడనివ్వలే.. కట్ చేస్తే.. నేడు రూ. 16,000 కోట్లతో ఆర్సీబీకే ఓనరయ్యాడు..

Watch Video: ఆస్తుల పంపకాల్లో తేడా.. పోలీసుల ముందే తమ్ముడు-అక్కల రచ్చరంబోలా! వీడియోలు తీసిన జనాలు

మెదక్, మార్చి 25: అందరికీ రక్షణ కల్పించే పోలీస్ స్టేషన్ ముందే.. రక్తసంబంధీకులు వీధి పోరాటానికి దిగారు. పోలీస్ స్టేషన్ ముందే కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో అక్కడ ఉన్నవారంతా ఇది చూసి షాక్ అయ్యారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మద్దికుంట తండాకు చెందిన తమ్ముడికి, నర్సాపూర్ తండాలో ఉంటున్న అతని అక్కలకు మధ్య ఆస్తి విషయంలో గత కొద్ది నెలలుగా గొడవ మొదలైంది. తమ్ముడు తమకు అన్యాయం…

Read More
నాడు రూ. 30 లక్షలతో కొని ఒక్క మ్యాచ్ ఆడనివ్వలే.. కట్ చేస్తే.. నేడు రూ. 16,000 కోట్లతో ఆర్సీబీకే ఓనరయ్యాడు..

Rakesh Bedi : స్టేజ్ పై హీరోయిన్ భుజంపై ముద్దు.. అసలు విషయం చెప్పిన ధురంధర్ 2 నటుడు..

బాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన లేటేస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ధురంధర్ 2. ఇప్పుడు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుంది. బీటౌన్ హీరో రణవీర్ కపూర్, సారా అర్జున్ జంటగా నటించిన ఈ సినిమాకు అన్ని వర్గాల అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే రూ.500 కోట్లకు పైగా వసూల్లు రాబట్టి రికార్డులు కొల్లగొట్టిన ఈ సినిమాకు రోజు రోజుకీ మరింత రెస్పాన్స్ వస్తుంది. అయితే…

Read More
నాడు రూ. 30 లక్షలతో కొని ఒక్క మ్యాచ్ ఆడనివ్వలే.. కట్ చేస్తే.. నేడు రూ. 16,000 కోట్లతో ఆర్సీబీకే ఓనరయ్యాడు..

8వ వేతన సంఘం అప్‌డేట్.. జీతాలు భారీగా పెంపు? డబ్బు చేతికి వచ్చేది ఎప్పుడంటే?

భారతదేశంలో 8వ వేతన సంఘం ప్రక్రియ వేగవంతం అవుతుండటంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో ఆశలు పెరుగుతున్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈసారి జీతాలు, పెన్షన్లలో గణనీయమైన పెరుగుదల ఉండే అవకాశం ఉంది. అయితే తుది అమలు సమయంపై ఇంకా స్పష్టత లేకపోవడం గమనార్హం. నిపుణుల ప్రకారం ఈ వేతన సంఘం కాగితాలపై 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చినప్పటికీ, వాస్తవంగా పెరిగిన జీతాలు ఉద్యోగుల ఖాతాల్లోకి రావడానికి 2026 చివరి వరకు లేదా 2026-27…

Read More
నాడు రూ. 30 లక్షలతో కొని ఒక్క మ్యాచ్ ఆడనివ్వలే.. కట్ చేస్తే.. నేడు రూ. 16,000 కోట్లతో ఆర్సీబీకే ఓనరయ్యాడు..

మోకాళ్ల నొప్పులకు చెక్ పెట్టాలా? వెయిట్ లాస్ కోసం ప్రయత్నాలా? ప్రతిరోజూ ఉదయం 30 సెకన్లు ఇలా చేస్తే చాలు

ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే మనం చేసే పనులు మన రోజంతా ఎలా గడవబోతుందో నిర్ణయిస్తాయి. సాధారణంగా అందరూ ముందుకు నడవడానికి (Forward Walking) అలవాటు పడతారు. కానీ, కేవలం 30 సెకన్ల పాటు వెనక్కి నడిస్తే మీ మెదడు, శరీరంపై అద్భుతమైన సానుకూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిని ‘రెట్రో వాకింగ్’ అని కూడా పిలుస్తారు. ఈ చిన్న మార్పు మీ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తుందో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. శారీరక ప్రయోజనాలు.. బ్యాలెన్స్,…

Read More
నాడు రూ. 30 లక్షలతో కొని ఒక్క మ్యాచ్ ఆడనివ్వలే.. కట్ చేస్తే.. నేడు రూ. 16,000 కోట్లతో ఆర్సీబీకే ఓనరయ్యాడు..

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్తలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (మార్చి 25, 2026): మేష రాశి వారిఉద్యోగులకు పదోన్నతికి అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. వృషభ రాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరిగే అవకాశముంది. కుటుంబ జీవితం అన్ని విధాలా సామరస్యంగా సాగిపోతుంది. మిథున రాశి వారికి ఆదాయానికి లోటుండదు. ఇంటా బయటా గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని,…

Read More
నాడు రూ. 30 లక్షలతో కొని ఒక్క మ్యాచ్ ఆడనివ్వలే.. కట్ చేస్తే.. నేడు రూ. 16,000 కోట్లతో ఆర్సీబీకే ఓనరయ్యాడు..

UPI payments: ఫేస్ రికగ్నేషన్‌తో యూపీఐ పేమెంట్స్.. అదిరిపోయే ఫీచర్ వచ్చేసింది.. యాక్టివేట్ చేస్కోండి

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడుస్తున్న బీమ్ యాప్‌లో కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు యూపీఐ పేమెంట్స్ చేయాలంటే నాలుగు లేదా ఆరు అంకెల యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కొన్ని బ్యాంకులు నాలుగు అంకెల పిన్ విధానాన్ని పాటిస్తుండగా.. మరికొన్ని బ్యాంకులు ఆరు అంకెల విధానాన్ని పాటిస్తున్నారు. వ్యక్తిగత పిన్ నెంబర్‌ను ఎంటర్ చేస్తేనే యూపీఐ ద్వారా నగదు బదిలీ అవుతాయి. కానీ బీమ్…

Read More
నాడు రూ. 30 లక్షలతో కొని ఒక్క మ్యాచ్ ఆడనివ్వలే.. కట్ చేస్తే.. నేడు రూ. 16,000 కోట్లతో ఆర్సీబీకే ఓనరయ్యాడు..

Palmistry: మీ బొటన వేలు మీద ఈ గుర్తు ఉందా.? వారికి లక్కే లక్కు.. డబ్బే డబ్బు..

మన తలరాత మన చేతుల్లోనే ఉంటుందని పెద్దలు అంటుంటారు. ఇది నిజమా? మన అరచేతిలో ఉన్న ఆ చిన్న చిన్న గీతలు మన జీవితం గురించి, మన భవిష్యత్తు గురించి నిజంగానే చెబుతాయా? పలు ఆసక్తికర విషయాలు ఇక్కడ ఉన్నాయి. హస్త సాముద్రికం అనేది ఒక ప్రాచీన విజ్ఞానం. హస్తసాముద్రికం ప్రకారం, బొటనవేలి రెండో పర్వంపై వెంట్రుకలు ఉండటం అరుదైన సంకేతం.ఇది రాజయోగానికి సూచన. అటువంటి వారికి ధనం, హోదా, పరపతి వంటివి పుష్కలంగా లభిస్తాయని, జీవితంలో అన్ని సౌకర్యాలు…

Read More
నాడు రూ. 30 లక్షలతో కొని ఒక్క మ్యాచ్ ఆడనివ్వలే.. కట్ చేస్తే.. నేడు రూ. 16,000 కోట్లతో ఆర్సీబీకే ఓనరయ్యాడు..

Gold: భారీ పతనం తర్వాత.. కాస్త ధర పెరిగిన బంగారం! ఎంతంటే?

వరుసగా నాలుగు రోజుల పాటు పడిపోయిన బంగారం ధరలు మంగళవారం ఒక్కసారిగా పుంజుకుని దేశీయ మార్కెట్‌లో మళ్లీ పెరుగుదల దిశగా సాగాయి. ఆల్‌ఇండియా సఫరా అసోసియేషన్‌ వివరాల ప్రకారం ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.1,200 పెరిగి రూ.1.44 లక్షల స్థాయిని దాటింది. సోమవారం ఈ ధర రూ.1,43,600 వద్ద ముగిసిన నేపథ్యంలో తాజా పెరుగుదల మార్కెట్‌లో సానుకూల సంకేతాలుగా భావిస్తున్నారు. ఇదే సమయంలో వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగాయి. జాతీయ రాజధాని ఢిల్లీలో…

Read More