తాజావార్తలు
Team India Coach : గౌతమ్ గంభీర్ తర్వాత టీమిండియా టీ20 కోచ్ ఆయనేనా? మాజీ క్రికెటర్ సంచలన కామెంట్స్!

Team India Coach : గౌతమ్ గంభీర్ తర్వాత టీమిండియా టీ20 కోచ్ ఆయనేనా? మాజీ క్రికెటర్ సంచలన కామెంట్స్!

Team India Coach : ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో అద్భుత విజయాలతో దూసుకుపోతోంది. అయితే భవిష్యత్తులో టీమిండియాకు టి20 ఫార్మాట్ కోసం ప్రత్యేకంగా ఒక కోచ్‌ను నియమించాలనుకుంటే, దానికి గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా మాత్రమే సరైన వ్యక్తి అని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సంచలన ప్రతిపాదన చేశారు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టును ఆయన నడిపిస్తున్న తీరు, ఆటగాళ్లను హ్యాండిల్ చేసే పద్ధతి…

Read More
Sink Blockage: అరెరే ఇన్నాళ్లు తెలీదే.. సింక్‌ బ్లాకేజ్‌ను క్లీన్ చేయడం ఇంత ఈజీనా.. మీరూ ట్రై చేయండి

Sink Blockage: అరెరే ఇన్నాళ్లు తెలీదే.. సింక్‌ బ్లాకేజ్‌ను క్లీన్ చేయడం ఇంత ఈజీనా.. మీరూ ట్రై చేయండి

వంటగది సింక్‌లో నీరు నిలిచిపోవడం అనేది చాలా విసుగు కలిగించే సమస్య. ఇది రోజువారీ పనులను పూర్తిగా ఆపేస్తుంది. గిన్నెలు కడిగిన తర్వాత మిగిలిపోయిన ఆహార పదార్థాలు, నూనె జిడ్డు పైపులో పేరుకుపోయి రంధ్రాన్ని పూర్తిగా మూసివేస్తాయి. దీనివల్ల నీరు నిలిచిపోవడమే కాకుండా, వంటగది అంతటా దుర్వాసన వస్తుంది. దీని వల్ల ఇంట్లోని వారికి ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.

Read More
ఒకరు భారత్ నుంచి, మరొకరు పాక్ నుంచి.. 78 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు

ఒకరు భారత్ నుంచి, మరొకరు పాక్ నుంచి.. 78 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు

భారత్‌, పాకిస్థాన్‌ విభజనతో విడిపోయిన బాల్య స్నేహితులు చాలా కాలం తర్వాత కలిశారు. వృదాప్యంలో ఉన్న ఇద్దరు మిత్రులు ఆప్యాయంగా పలుకరించుకున్నారు. అలాగే వారి ఆనందానికి అంతులేకుండా పోయింది. 1947లో జరిగిన భారత విభజన సమయంలో విడిపోయిన ఇద్దరు బాల్యమిత్రులు దాదాపు 78 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి కలుసుకున్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకున్న ఆ అపురూప దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది హృదయాలను కదిలిస్తున్నాయి. మే 22న…

Read More
Save The Tigers 3: ‘పెళ్లి తెచ్చిన తంటాలు..’కడుపుబ్బా నవ్విస్తున్న సేవ్ ది టైగర్స్ 3 ట్రైలర్‌

Save The Tigers 3: ‘పెళ్లి తెచ్చిన తంటాలు..’కడుపుబ్బా నవ్విస్తున్న సేవ్ ది టైగర్స్ 3 ట్రైలర్‌

సేవ్ ది టైగర్స్‌! తమ భార్యల కారణంగా భర్తలు ఎలా సఫర్ అయ్యారు అనే కథాంశంతో చాలా ఫన్నీగా తెరకెక్కిన సిరీస్. ఇప్పటికే రెండు సీజన్స్‌ వచ్చిన ఈ సిరీస్‌… మాంచి సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అందర్నీ తెగ నవ్వించేసింది. ఇప్పుడు ఈ సిరీస్‌ కి కొనసానింగపుగానే మరో సిరీస్ వస్తోంది. అదే సేవ్ ది టైగర్స్ సీజన్ 3. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ సిరీస్ ట్రైలర్ కూడా ఇప్పుడు అందర్నీ ఆకట్టుకంటూనే…

Read More
ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల కోసం విద్యార్థుల ఎదురుచూపులు.. ఈఏపీసెట్‌ ఫలితాలకు బ్రేక్!

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల కోసం విద్యార్థుల ఎదురుచూపులు.. ఈఏపీసెట్‌ ఫలితాలకు బ్రేక్!

అమరావతి, జూన్‌ 3: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్‌ సప్లిమెంటరీ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ పరీక్షలు జూన్‌ 5వ తేదీతో ముగియనున్నాయి. అనంతరం సమాధాన పత్రాల మూల్యాంకనం 12 వారాల పాటు కొనసాగుతుంది. ఇక ఫలితాలు జూన్‌ 18 తరువాత జూన్ 20లోపు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. జూన్‌ 5తో పరీక్షలు ముగిశాక 13 రోజుల్లోగా మూల్యాంకనం పూర్తి చేసి ఫలితాలు విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు…

Read More
విప్రోలో వింత.. కంపెనీ ఛైర్మన్ కంటే CEOకు 7 రెట్లు జీతం ఎక్కువ! ఒక్క ఏడాదిలోనే..

విప్రోలో వింత.. కంపెనీ ఛైర్మన్ కంటే CEOకు 7 రెట్లు జీతం ఎక్కువ! ఒక్క ఏడాదిలోనే..

దేశంలోని ప్రముఖ ఐటీ సేవల సంస్థ విప్రో సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ పల్లియా 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.49.6 కోట్ల జీతం అందుకున్నట్లు కంపెనీ తాజా వార్షిక నివేదిక వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఆయనకు రూ.53.6 కోట్ల వేతన ప్యాకేజీ లభించగా, ఈ ఏడాది ఆ మొత్తం కొంత తగ్గింది. పర్‌ఫార్మెన్స్‌-లింక్డ్‌ కాంపెన్సేషన్‌లో కోత విధించడం వల్లే ఈ తగ్గుదల చోటుచేసుకున్నట్లు సంస్థ పేర్కొంది. వేతనం తగ్గినప్పటికీ, విప్రోలో అత్యధిక పారితోషికం అందుకున్న…

Read More
కాలేజీలో ఏడాదిగా మూసి ఉన్న గది తెరిచి చూస్తే షాక్.. నోట్ల కట్టలు, కండోమ్ ప్యాకెట్లు, మందుసీసాలు!

కాలేజీలో ఏడాదిగా మూసి ఉన్న గది తెరిచి చూస్తే షాక్.. నోట్ల కట్టలు, కండోమ్ ప్యాకెట్లు, మందుసీసాలు!

కోల్‌కతాలోని అత్యంత పురాతన, ప్రతిష్టాత్మక కళాశాలల్లో ఒకటైన సురేంద్రనాథ్ కళాశాలలో చోటు చేసుకున్న ఓ ఘటన తీవ్ర వివాదాస్పదమైంది. కాలేజీలో ఏడాది కాలంగా మూసి ఉన్న విద్యార్థి సంఘం గదిని తెరిచి చూడగా విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. గదిలో చెదలు పట్టిన రూ.1 కోటి నగదు ఉన్న రెండు పెద్ద పెట్టెలు లభించాయి. వాటితో పాటు మద్యం సీసాలు, కండోమ్ ప్యాకెట్లు, ఒక రివాల్వర్ కూడా దొరికాయి. 2019 నుండి క్యాంపస్ ఎన్నికలు జరగనందున, కళాశాలల్లోని యూనియన్…

Read More
Gold Loan: మీరు బంగారు ఆభరణాలపై రుణం తీసుకున్నారా?.. ఒకవేళ మీరు మోసపోతే ఇలా చేయండి!

Gold Loan: మీరు బంగారు ఆభరణాలపై రుణం తీసుకున్నారా?.. ఒకవేళ మీరు మోసపోతే ఇలా చేయండి!

Gold Loan: భారతదేశంలో కొన్ని రకాల రుణాలు చాలా ప్రాచుర్యం పొందాయి. చాలా మంది వ్యక్తిగత రుణాలు , గృహ రుణాలు, బంగారు రుణాలను ఎంచుకుంటారు. ముఖ్యంగా చాలా మంది ఆభరణాల రుణాలను ఎంచుకుంటారు. దీనికి కారణం ఇతర రుణాలతో పోలిస్తే ఆభరణాల రుణాలపై వడ్డీ రేటు తక్కువగా ఉండటమే. అలాగే నిమిషాల్లోనే రుణం పొందవచ్చు. పెద్దగా ప్రాసెస్‌ ఉండదు. దీని కారణంగా చాలా మంది తమ జీవితాంతం కూడబెట్టిన బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి ఆభరణాల…

Read More
Oil Imports: రష్యా చమురుపై అమెరికా ఆంక్షలు.. పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగే ఛాన్స్..!

Oil Imports: రష్యా చమురుపై అమెరికా ఆంక్షలు.. పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగే ఛాన్స్..!

Russian Oil Imports: రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు విషయంలో భారత్, అమెరికాల మధ్య విభేదాలు మరోసారి తలెత్తుతున్నట్లు కనిపిస్తున్నాయి. రష్యా చమురు దిగుమతి కోసం భారత్‌కు ఇస్తున్న ప్రత్యేక మినహాయింపులు, ఏర్పాట్లను తక్షణమే రద్దు చేయాలని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వాదించారు. అమెరికా సెనేట్ విదేశీ సంబంధాల కమిటీ విచారణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంక్షల నుంచి ఇస్తున్న అన్ని ప్రత్యేక ఏర్పాట్లు, మినహాయింపులను ట్రంప్ ప్రభుత్వం త్వరగా ముగించాలని చూస్తోందని, ఈ…

Read More
మృగశిర కార్తెలో ఏ పంటలు వేస్తే మంచి దిగుబడి వస్తుందో తెలుసా?

మృగశిర కార్తెలో ఏ పంటలు వేస్తే మంచి దిగుబడి వస్తుందో తెలుసా?

ముఖ్యంగా ఈ సమయంలో వరి, విత్తనాలు చల్లడం, కొన్ని ప్రదేశాల్లో నాట్లు వేయడం కూడా చేస్తుంటారు. అంతే కాకుండా కంది, పెసర, మినుములు వంటి పప్పు ధాన్యాలను విత్తుతారు. ఇవే కాకుండా కూరగాయలు టమాట, వంకాయ, బెండకాయ, బీరకాయ వంటి కూరగాయ విత్తనాలు కూడా నాటుతారు. మృగశిరం సమయంలో ఈ విత్తనాలు నాటడం వలన మంచి దిగుబడి వస్తుందంట.

Read More