Ration Card: రేషన్కార్డు ఉన్న వారికి కేంద్రం గుడ్న్యూస్.. త్వరలో కొత్త స్కీమ్..!
Ration Card: దేశంలో ఉన్న కోట్లాది మంది రేషన్కార్డు దారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ అందించింది. ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ విషయంలో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు సార్థక్ పీడీఎస్ అనే కొత్త పథకానికి ఆమోదం తెలిపింది. ఈ స్కీమ్ ద్వారా టెక్నాలజీ పరంగా రేషన్ పంపిణీని పర్యవేక్షించనున్నారు. సార్థక్ పీడీఎస్ పథకం ఏంటి? కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి…
