Andhra: ఆరి బడవా.! కాలేజీ కుర్రాడివి అనుకుంటే.. నీ యవ్వారం ఇదా
పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం వద్ద భవఘ్ని ఆరామం ఉంది. ఈ ఆశ్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. మూడు రోజుల క్రితం నర్సరావుపేటకు చెందిన ఒక వృద్దురాలు భవఘ్ని ఆశ్రమానికి వెళ్లటానికి వైకుంఠపురానికి బస్సులో వచ్చింది. అక్కడ బస్సు దిగిన వృద్దురాలు భవఘ్ని ఆశ్రమానికి నడిచి వెళ్లేందుకు సిద్దమై కొద్దిదూరం నడిచి వెళ్లింది. అయితే అప్పటికే ఆమెను గమనించిన యువకుడు.. బైక్పై సర్రున దూసుకొచ్చాడు. హెల్మెట్ ధరించి వేగంగా బైక్ నడుపుకుంటూ వచ్చిన యువకుడు…
