ఈ అలవాట్లు మీ జీవితాన్ని ఊహించని విధంగా మారుస్తాయి
ఉదయం త్వరగా నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. అలాగే, రోజును కూడా మంచిగా ప్లాన్ చేసుకోవాలి. ఇంకా మీకు సమయం కూడా దొరుకుతుంది. ఇంకా కష్టపడి పని చేయడం కూడా నేర్చుకోండి.
ఉదయం త్వరగా నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. అలాగే, రోజును కూడా మంచిగా ప్లాన్ చేసుకోవాలి. ఇంకా మీకు సమయం కూడా దొరుకుతుంది. ఇంకా కష్టపడి పని చేయడం కూడా నేర్చుకోండి.
కావాల్సిన పదార్థాలు: మూడు కప్పుల ఉడికించిన అన్నం, 3 కోడిగుడ్లు, ఒక పెద్ద ఉల్లిపాయ, రెండు పచ్చిమిర్చి , కరివేపాకు ఆకులు, మూడు టేబుల్ స్పూన్ల నూనె, రుచికి సరిపడా ఉప్పు, నాలుగు ఎండు మిర్చి, 5 వెల్లుల్లి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ ఆవాలు , అర టీ స్పూన్ మినప్పప్పు, ఒక టేబుల్ స్పూన్ సెనగపప్పును తీసుకోవాలి. కోడిగుడ్డు కారమన్నం తయారీ విధానం: నాలుగు ఎండు మిర్చి, వెల్లుల్లి, అర…
తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ళ. మల్లేశం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె.. వకీల్ సాబ్ మూవీతో గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఒక చర్చనీయాంశంగా మారారు. ఇన్స్టాగ్రామ్లో ఆమె ప్రారంభించిన ‘సబ్స్క్రిప్షన్’ ఫీచర్పై కొందరు నెటిజన్లు తప్పుగా అర్థం చేసుకుని విమర్శలు చేయడంతో, ఆమె ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. సాధారణంగా సెలబ్రిటీలు…
40 ఏళ్ల వయస్సు తర్వాత, శరీరంలో అనేక మార్పులు రావడం మొదలవుతాయి.. ఇవి క్రమంగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. జీవక్రియ మందగించడం వల్ల, బరువు పెరగడం ఒక సాధారణ సమస్యగా మారుతుంది. హార్మోన్ల మార్పులు శక్తి, మానసిక స్థితి రెండింటినీ ప్రభావితం చేస్తాయి. అదే సమయంలో రోగనిరోధక శక్తి కూడా మునుపటితో పోలిస్తే బలహీనపడుతుంది. ఫలితంగా, శరీరం త్వరగా అలసిపోతుంది.. చిన్న సమస్యలు కూడా పదేపదే వచ్చే సమస్యలుగా మారవచ్చు. సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, నిద్రలేమి,…
మెగా బ్రదర్ నటుడిగా, నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అదే సమయంలో జబర్దస్త్ జడ్జిగా కూడా బాగా ఫేమస్ అయ్యారు. నవ్వుల నవాబు నాగబాబు అంటూ జబర్దస్త్ ఆయన వేసే కామెడీ టైమింగ్ పంచులకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మాజీ మంత్రి రోజాతో కలిసి ఆయన చేసిన సందడిని బుల్లితెర అభిమానులెవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. నిజం చెప్పాలంటే జబర్దస్త్ కు బాగా హైప్ రావడానికి కంటెస్టెంట్లతో పాటు నాగబాబు, రోజాలు కూడా ప్రధానకారణమని చెప్పవచ్చు….
పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో బెంగాల్లో రాజకీయ హీటెక్కింది. ఎన్నికల ప్రచారంలో TMC, BJP దూకుడు పెంచాయి. డూ ఆర్ డై అన్నట్లు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇప్పటికే బీజేపీ అధినాయకత్వం బెంగాల్ను చుట్టుముట్టింది. బీజేపీ అగ్రనాయకత్వమే కాకుండా వివిధ రాష్ట్రాలకు చెందిన బీజేపీ పార్టీకి చెందిన సీఎంలు బెంగాల్లో జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇవాళ బెంగాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ మమతా బెనర్జీ టార్గెట్గా నిప్పులు చెరిగారు. బెంగాల్ మహిళలను TMC మళ్లీ మోసం…
Punjab Kings Owner Preity Zinta: ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకుపోతోంది. అయితే జట్టు ఇంతలా రాణిస్తున్నా, ప్రతి మ్యాచ్లో సందడి చేసే యజమాని ప్రీతి జింటా గ్యాలరీలో కనిపించకపోవడం అభిమానులను కలవరపెట్టింది. తాజాగా తన గైర్హాజరీపై ఆమె స్పందిస్తూ, పిల్లల కోసం తీసుకున్న ప్రత్యేక నిర్ణయాన్ని వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. స్టేడియంలో మాయమైన లక్కీ చార్మ్.. ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రీతి జింటా…
పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయిని గుర్తుపట్టారా.. ? తెలుగు ప్రేక్షకులకు తల్లి, అత్త పాత్రలతో సుపరిచితురాలు. ఒకప్పుడు హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దశాబ్దాలుగా సినీరంగంలో వైవిధ్యమైన పాత్రలు పోషించి తనదైన ముద్ర వేసింది. ఇప్పుడు ఆమె క్రీడారంగంలోనూ రాణిస్తుంది. పవర్ లిఫ్టింగ్ లో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ జాతీయ స్థాయిలో పతకాలు అందుకుంది. ఆమె మరెవరో కాదండి నటి ప్రగతి. తెలుగులో అనేక హిట్…
అలసటకు ప్రధాన కారణాలు: నిద్ర నాణ్యత : చాలా మంది నిర్లక్ష్యం చేసే కారణాలలో ఇది ఒకటి. కేవలం ఏడెనిమిది గంటల పాటు మంచం మీద పడుకుంటే సరిపోదు. మీరు నిద్రపోయే ముందు మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తే, అర్ధరాత్రి వరకు స్క్రీన్లను చూస్తూ ఉంటే, మీ మెదడు యొక్క సహజ నిద్ర చక్రం దెబ్బతింటుంది. ఇది గాఢ నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. ఫలితంగా, మీరు ఉదయం నిద్ర లేవగానే అలసటగా అనిపిస్తుంది. శరీరంలో పోషకాల లోపం: రెండవ…
మంచిర్యాల జిల్లా గోదావరి తీర ప్రాంతంలో నాటు బాంబులు కలకలం రేపాయి. గోదావరి సమీపాన చెట్ల పొదల్లో పడి ఉన్న నాటు బాంబులు పేలి ఓ గేదె తీవ్రగాయాల పాలైంది. ఈ ఘటనతో ఉలిక్కి పడ్డ పశువుల కాపారి భయాందోళనతో గ్రామంలోకి పరుగులు తీశాడు. గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలికి చేరుకున్న జనం గోదావరి తీరంలో ముళ్ల పొదల్లో కుప్పలు తెప్పలుగా పడి ఉన్న నాటు బాంబుల ను చూసి షాక్ అరయ్యారు. ఈ ఘటన…