EPFO: పీఎఫ్ ఉన్నవారికి కేంద్రం మరో బెనిఫిట్.. నెలనెలా అకౌంట్లో నగదు జమ.. ఈ పథకంతో ప్రయోజనం..
దేశంలో కోట్లాదిమంది ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు పీఎఫ్ అకౌంట్ను కలిగి ఉన్నారు. వీరి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక బెనిఫిట్స్ అందిస్తోంది. పీఎఫ్ బ్యాలెన్స్పై ప్రతీ ఏడాది వార్షిక వడ్డీతో పాటు రూ.7 లక్షల వరకు ఇన్యూరెన్స్ సౌకర్యం కూడా కల్పిస్తోంది. ఇక పీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం పెన్షన్ సదుపాయం కూడా కల్పిస్తోంది. ఎంప్లాయిూస్ పెన్షన్ స్కీమ్(EPS) ద్వారా ఉద్యోగులకు పెన్షన్ అందిస్తోంది. ఈ పెన్షన్ పథకం వల్ల ప్రయోజనాలేంటి..? ఎవరెవరికి వర్తిస్తుంది.. ?అర్హతలు…
