తాజావార్తలు
Shriya Saran: హీరోయిన్ శ్రియ ఫ్యామిలీ వెకేషన్.. కూతురు ఎంత క్యూట్‌గా ఉందో చూశారా? ఫొటోస్

Shriya Saran: హీరోయిన్ శ్రియ ఫ్యామిలీ వెకేషన్.. కూతురు ఎంత క్యూట్‌గా ఉందో చూశారా? ఫొటోస్

తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేని హీరోయిన్లలో శ్రియ శరణ్ కూడా ఒకరు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకేటష్ వంటి సీనియర్ హీరోలతో కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిందీ అందాల తార.

Read More
యాలకులు + వేడి నీరు.. రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే ఆ సమస్యల మాటే ఉండదు..

యాలకులు + వేడి నీరు.. రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే ఆ సమస్యల మాటే ఉండదు..

మన వంటిల్లే ఒక ప్రకృతి ప్రసాదిత మెడికల్ షాపు వంటిదని చెప్పడంలో అతిశయోక్తి లేదు.. ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకు వెంటనే అలోపతి మందులను ఆశ్రయించి, ఆపై సైడ్ ఎఫెక్ట్స్ తో బాధపడేకంటే, మన వంటింట్లో లభించే సుగంధ ద్రవ్యాలతోనే అనేక సమస్యలకు పరిష్కారం కనుగొనవచ్చు. ఈ సుగంధ ద్రవ్యాలలో యాలకులు ప్రధానమైనవి.. యాలకులు ఆరోగ్యానికి, అందానికి, ఆనందానికి, రుచికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. ముఖ్యంగా, రాత్రి పడుకోబోయే ముందు ఒక యాలక్కాయను తిని, ఒక గ్లాసు…

Read More
నవ జంట ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ అంతలోనే విషాదం!

నవ జంట ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ అంతలోనే విషాదం!

త్వరలో పెళ్లి పీటలెక్కి.. వివాహబంధంతో ఒక్కటై నూరేళ్లు కలిసి బతకాల్సిన ఓ యువజంట జీవితాల్లో ‘ప్రీ వెడ్డింగ్’ సరదా తీరని విషాదాన్ని నింపింది. కాబోయే భార్య పుట్టినరోజున ఫొటోలు తీస్తూ, ప్రమాదవశాత్తు 400 అడుగుల లోతున్న లోయలో పడి ఓ యువ వ్యాపారవేత్త అక్కడికక్కడే మరణించాడు. మహారాష్ట్రలోని పుణె జిల్లా చారిత్రాత్మక లోహగఢ్ కోట వద్ద ఈ దుర్ఘటన జరిగింది. పుణె సమీపంలోని గహుంజే ప్రాంతానికి చెందిన కేతన్ విశాల్ అగర్వాల్ తన కుటుంబ రియల్‌ ఎస్టేట్‌…

Read More
వాస్తు చిట్కాలు..ఎంత దగ్గరివారైనా సరే, ఈ 3 మొక్కలు గిఫ్ట్‌గా ఇవ్వకూడదు

వాస్తు చిట్కాలు..ఎంత దగ్గరివారైనా సరే, ఈ 3 మొక్కలు గిఫ్ట్‌గా ఇవ్వకూడదు

మనీ ప్లాంట్ : ఈ మొక్క సంపద , శ్రేయస్సుకు చిహ్నం. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి ఇంటిలోనే కాకుండా, కార్యాలయాల్లో కూడా ఈ మొక్క ఉంటుంది. ఇది అలంకరణకు, వాస్తుకు చాలా మంచిది. ఇది సంపదను ఆకర్షిస్తుంది. అంటారు. అందువలన ఈ మొక్కను అస్సలే బహుమానంగా ఇవ్వకూడదంట.

Read More
Darshanam Mogilaiah: పద్మశ్రీ ఇచ్చారు.. కానీ పట్టా ఇవ్వరా?.. కిన్నెర మొగిలయ్య ఆవేదన

Darshanam Mogilaiah: పద్మశ్రీ ఇచ్చారు.. కానీ పట్టా ఇవ్వరా?.. కిన్నెర మొగిలయ్య ఆవేదన

హైదరాబాద్: దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అందుకున్న ప్రముఖ జానపద కళాకారుడు దర్శనం మొగిలయ్య (కిన్నెర మొగిలయ్య) తనకు ప్రభుత్వం కేటాయించిన స్థలానికి ఇప్పటికీ పట్టా అందకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కోసం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డిను కలిసి వినతిపత్రం సమర్పించారు. మొగిలయ్యకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అబ్దుల్లాపూర్ మేట్ మండలం కుంట్లూరు గ్రామంలో 600 గజాల…

Read More
WTC Final: ఇంతకంటే అవమానం ఉంటదా.. వరుసగా 4వసారి కూడా ఆ కోరిక నెరవేరకుండానే ఇంటికి..!

WTC Final: ఇంతకంటే అవమానం ఉంటదా.. వరుసగా 4వసారి కూడా ఆ కోరిక నెరవేరకుండానే ఇంటికి..!

England vs New Zealand: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న ఇంగ్లండ్ జట్టుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కోలుకోలేని భారీ షాక్ ఇచ్చింది. ఒకవైపు మ్యాచ్ ఓడిపోయిన బాధలో ఉన్న ఆ జట్టుపై స్లో ఓవర్ రేట్ కింద పెద్ద ఎత్తున జరిమానా విధించడమే కాకుండా, ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్లలోనూ భారీ కోత విధించింది. దీంతో ఇంగ్లండ్ కష్టాలు మరింత రెట్టింపయ్యాయి. ఓవల్ టెస్టులో పూర్తిగా తేలిపోయిన…

Read More
ఏసీ vs కూలర్.. మీ జేబుకు చిల్లు పడకుండా ఇల్లు చల్లబడాలంటే ఏది బెస్ట్..?

ఏసీ vs కూలర్.. మీ జేబుకు చిల్లు పడకుండా ఇల్లు చల్లబడాలంటే ఏది బెస్ట్..?

రెండోది అత్యంత ముఖ్యమైనది విద్యుత్ వినియోగం. ఏసీలు కంప్రెసర్ సహాయంతో పనిచేస్తాయి కాబట్టి పవర్ ఎక్కువగా లాగుతాయి. కానీ కూలర్లు కేవలం వాటర్ ఎవాపరేషన్, ఫ్యాన్ సహాయంతో నడుస్తాయి. ఒక సాధారణ కూలర్ గంటకు కేవలం 150 నుండి 300 వాట్ల కరెంట్ మాత్రమే వాడుకుంటుంది. దీనివల్ల నెలంతా వాడినా బిల్లు రూ.500 లోపే వస్తుంది. అదే ఏసీ విషయానికి వస్తే, గంటకు 1200 నుండి 2,000 వాట్ల వరకు విద్యుత్‌ను వినియోగిస్తుంది. రోజుకు 8 గంటల…

Read More
దారుణ హత్య..! మీ వాడ్ని చంపేశాం, వచ్చి బాడీ తీసుకెళ్లండి.. చావు కబురు ఫోన్లో చెప్పిన ఫ్రెండ్స్

దారుణ హత్య..! మీ వాడ్ని చంపేశాం, వచ్చి బాడీ తీసుకెళ్లండి.. చావు కబురు ఫోన్లో చెప్పిన ఫ్రెండ్స్

అంతా స్నేహితులే.. ఎప్పుడూ కలిసి తిరుగుతూ మద్యం పార్టీలు చేసుకుంటుంటారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఆ గ్యాంగ్‌లో ఒకడైన అశోక్‌ అనే వ్యక్తిని నలుగురు స్నేహితులు బయటకు తీసుకెళ్ళి దారుణంగా కత్తులతో పొడిచి చంపేశారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం మంగమూరులో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్నేహితుల మధ్య జరిగిన గొడవలే హత్యకు దారితీశాయని, ముఖ్యంగా ఓ యువతి విషయంలో చెలరేగిన వివాదమే ఈ దారుణానికి కారణమై ఉంటుందన్న అనుమానాలు…

Read More
ఒకప్పుడు సైడ్ డాన్సర్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.?

ఒకప్పుడు సైడ్ డాన్సర్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.?

స్టార్ హీరోయిన్ త్రిష, కాజల్ అగర్వాల్ లాంటి హీరోయిన్స్ కూడా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి ఆతర్వాత హీరోయిన్స్ గా మారి ఇప్పుడు స్టార్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. ఇక పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ను గుర్తుపట్టారా.? ఆమె ఇప్పుడు చాలా ఫేమస్ హీరోయిన్. స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించిది ఆ ముద్దుగుమ్మ.

Read More
గుండెలు పిండేసే దారుణం.. తొమ్మిది నెలల పసిపాపపై 14 ఏళ్ల మేనమామ ఘాతుకం!

గుండెలు పిండేసే దారుణం.. తొమ్మిది నెలల పసిపాపపై 14 ఏళ్ల మేనమామ ఘాతుకం!

ఉత్తరప్రదేశ్‌లో మానవత్వాన్ని మంటగలిపే, అత్యంత దిగ్భ్రాంతికరమైన, అమానుషమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. గోరఖ్‌పూర్ జిల్లాలో కేవలం తొమ్మిది నెలల వయసున్న కన్నపేగు ముక్కపై, 14 ఏళ్ల మైనర్ బాలుడు మృగంలా ప్రవర్తించాడు. తన స్వంత మేనకోడలిని అపహరించి, అత్యాచారానికి ఒడిగట్టాడు బాలుడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం (జూన్ 20) తెల్లవారుజామున ఆ అమాయక పసికందు తన తల్లి పక్కన నిద్రిస్తున్న సమయంలో ఈ ఘోరం…

Read More