అతడిని చూడగానే అంత సీన్ ఉందా అనుకున్నా.. కానీ తను చెప్పింది విని షాకయ్యా.. తనికెళ్ల భరణి..
ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ళ భరణి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) వ్యక్తిత్వం, అతని మతిమరుపు స్వభావంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “ఆర్జీవీ ఈ భూగోళంలో ఒక ప్రత్యేకమైన జాతికి చెందిన జీవి” అని అన్నారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన మధ్యాహ్నం హత్య చిత్రానికి సంబంధించిన వివాదంపై మాట్లాడుతూ, ఆ సినిమాను తానే తీశానని వర్మ మర్చిపోయారన్న అంశం 90 శాతం నిజమని భరణి తెలిపారు. ఆర్జీవీతో తన తొలి…
