Telangana: కోతుల కోసం పెట్టిన విషం లడ్డూ.. తెలియక తినేసిన నాలుగేళ్ల పసివాడు..! ఆ తర్వాత ఏం జరిగిందంటే..
ములుగు, ఏప్రిల్ 13: కోతుల బెడదనుండి విముక్తి కోసం చేసిన ప్రయత్నం ఓ కుటుంబానికి ఊహించని విషాదాన్ని మిగిల్చింది. కోతులను హతమార్చడం విషగుళికలు కలిపి బాలామృతంను లడ్డూగా చేసి పెట్టారు. ఆ విష గుళికలు కలిపిన పదార్థం తిన్న నాలుగేళ్ల బాలుడు నిండుప్రాణాలు కోల్పోగా మరో బాలిక చికిత్స పొందుతుంది. ఒక్కగానొక్క కొడుకు ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం బోరున వినిపిస్తుంది. ఈ విషాద సంఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలోని NTR కాలనీలో జరిగింది….
