Delhi New EV Policy 2026: ఢిల్లీలో కొత్త ఈవీ పాలసీ
ఢిల్లీలో కాలుష్య సమస్యను పరిష్కరించేందుకు, వాహనాల ఉద్గారాలను తగ్గించేందుకు ప్రభుత్వం కొత్త ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) పాలసీని ప్రకటించింది. “ఎలక్ట్రికల్ వెహికల్ ముసాయిదా పాలసీ 2026-30” పేరుతో విడుదలైన ఈ విధానం ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పాలసీ ప్రకారం, 2027 జనవరి 1 నుండి ఎలక్ట్రిక్ త్రీ వీలర్ల రిజిస్ట్రేషన్లకు మాత్రమే అనుమతి ఉంటుంది. తదనంతరం, ఎలక్ట్రిక్ టూ వీలర్లను కూడా ఈ జాబితాలోకి చేరుస్తారు. 2028 ఏప్రిల్ 1…
