తాజావార్తలు
150 కోట్ల డాలర్లతో ఏఐ చరిత్రలోనే సంచలన ఒప్పందం!

150 కోట్ల డాలర్లతో ఏఐ చరిత్రలోనే సంచలన ఒప్పందం!

కృత్రిమ మేధ రంగంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 150 కోట్ల డాలర్ల భారీ నష్టపరిహార ఒప్పందం కుదిరింది. కాపీరైట్ వివాదంలో ప్రముఖ ఏఐ సంస్థ ఆంత్రోపిక్ రచయితల సమాఖ్యతో ఈ చారిత్రాత్మక ఒప్పందాన్ని చేసుకుంది. పుస్తకాల డేటాను అనుమతి లేకుండా ఉపయోగించారనే ఆరోపణలతో దాఖలైన కేసులో అమెరికా ఫెడరల్ కోర్టు ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా సుమారు ఐదు లక్షల పుస్తకాలకు గాను ఒక్కో పుస్తకానికి మూడు వేల డాలర్ల చొప్పున…

Read More
Raja Ravindra: ఆ హీరో పెళ్ళికి నేను కాళ్లు కడిగాను.. ఆ ఇద్దరూ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్..!!

Raja Ravindra: ఆ హీరో పెళ్ళికి నేను కాళ్లు కడిగాను.. ఆ ఇద్దరూ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్..!!

ప్రముఖ నటుడు రాజా రవీంద్ర  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పలు సినిమాల్లో ఆయన తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. వైవిధ్యమైన పాత్రలు పోశారు రాజా రవీంద్ర. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలు అలాగే దిగ్గజ నటులతో తన అనుబంధం గురించి అనేక విషయాలను వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ఒకానొక దశలో సినిమాల్లో అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నప్పుడు, చిరంజీవి గారు ఇచ్చిన సలహా…

Read More
పదేళ్ల జైలు, రూ.10 కోట్ల వరకు జరిమానా..పేపర్ లీకేజీలపై ఉక్కుపాదం..

పదేళ్ల జైలు, రూ.10 కోట్ల వరకు జరిమానా..పేపర్ లీకేజీలపై ఉక్కుపాదం..

దేశంలో ఇటీవల కాలంలో చోటుచేసుకున్న పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలు, పరీక్షల అక్రమాలు మిలియన్ల మంది అభ్యర్థుల భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి, పరీక్షల నిర్వహణ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం చట్టాలను మరింత సవరించి అత్యంత కఠినమైన చర్యలను తీసుకొస్తోంది. ఇందులో భాగంగా పార్లమెంట్‌లో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లును ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లు ఎలా ఉండబోతుంది..? ముఖ్య ఉద్దేశం ఏంటో తెలియాలంటే పూర్తి డిటెల్స్ లోకి…

Read More
వానాకాలంలో పెరుగు తింటే శరీరంలో ఏమవుతుంది? అసలు నిజాలు తెలుసుకోండి..

వానాకాలంలో పెరుగు తింటే శరీరంలో ఏమవుతుంది? అసలు నిజాలు తెలుసుకోండి..

ఆయుర్వేద కోణంలో చూస్తే.. వర్షాకాలంలో పెరుగును నివారించాలని సూచిస్తుంటారు. ఈ కాలంలో శరీరంలో వాతం పెరగడం, పిత్తం పేరుకుపోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మందగించి పలు ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని ఆయుర్వేద సూత్రాలు చెబుతున్నాయి. ముంబైలోని జస్లోక్ హాస్పిటల్ చీఫ్ డైటీషియన్ డెల్నాజ్ టి. చందూవాడియా తెలిపిన వివరాల ప్రకారం.. ఆయుర్వేదంలో చెప్పిన ఈ నియమాలు మనిషి శరీర తత్వాలు అయిన వాత, పిత్త, కఫ ప్రపత్తులను బట్టి రూపొందించారు. అయితే ఆధునిక మెడికల్…

Read More
అరెరె ఇంత ఈజీనా.. కల్తీ పాలని ఇంట్లోనే చిటికెలో గుర్తించండి..

అరెరె ఇంత ఈజీనా.. కల్తీ పాలని ఇంట్లోనే చిటికెలో గుర్తించండి..

మన ఆహారంలో పాలు ప్రధాన భాగం. పిల్లల శారీరక ఎదుగుదల నుంచి పెద్దల ఆరోగ్యం వరకు ప్రతి ఒక్కరూ రోజూ పాలను ఉపయోగిస్తుంటారు. అయితే మార్కెట్లో లభించే పాలు నిజంగా స్వచ్ఛమైనవేనా? పాల వ్యాపారంలో పెరుగుతున్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు రసాయనాలు కలిపి కల్తీ పాలను మార్కెట్లోకి వదులుతున్నారు. కల్తీ పాలను తాగడం వల్ల స్వల్పకాలికంగా కడుపునొప్పి, జీర్ణ సమస్యలు రావడమే కాకుండా.. సుదీర్ఘకాలంలో కిడ్నీలు, పేగులపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు….

Read More
చిటికెలో రక్తాన్ని పెంచే కొండ ప్రాంతపు నువ్వుల పచ్చడి.. తిన్నవాళ్లు మళ్లీ అడగడం ఖాయం!

చిటికెలో రక్తాన్ని పెంచే కొండ ప్రాంతపు నువ్వుల పచ్చడి.. తిన్నవాళ్లు మళ్లీ అడగడం ఖాయం!

కావలసిన పదార్దాలు : ఒక కప్పు నువ్వుల గింజలు, రుచికి తగినంత ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ పసుపు పొడి , అర టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, మూడు టేబుల్ స్పూన్స్ కారం పొడి, అర టేబుల్ స్పూన్ మెంతులు, ఇంకా సరిపడా వంట నూనెను తీసుకోవాలి. దీనిని సరైన కొలతలతో చేస్తే టేస్ట్ అద్భుతం

Read More
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?

అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశంలో ప్రజలు ఇష్టంగా తినే పండ్లలో అరటి పండుకు ప్రత్యేక స్థానం ఉంది. దీనిలో అనేక రకాలు ఉన్నప్పటికీ, పసుపు రంగు అరటిపండ్లు విరివిగా లభిస్తాయి. అరటి పండ్లలో పోషకాలు అపారంగా ఉంటాయి. శరీరానికి తక్షణ శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లు, గుండెను పదిలంగా ఉంచే పొటాషియం ఇందులో అధికంగా లభిస్తాయి. అరటి పండులో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. ఉదాహరణకు, సుమారు 80 గ్రాముల బరువున్న ఒక అరటి పండులో 65 కిలో కేలరీల ఎనర్జీ, 1…

Read More
EPFO: నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి పీఎఫ్ ఎంత వస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

EPFO: నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి పీఎఫ్ ఎంత వస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

EPFO: నెలవారీ ఆదాయం సంపాదించే వ్యక్తుల కోసం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ పథకం అత్యంత విశ్వసనీయమైన పదవీ విరమణ పొదుపు పథకాలలో ఒకటి. ఈ పరిస్థితిలో ఒక ఉద్యోగి నెలసరి ప్రాథమిక జీతం రూ. 25,000 అయి ఉండి, అతను 30 సంవత్సరాల పాటు నిరంతరంగా EPF పథకానికి సహకారం అందిస్తే, పదవీ విరమణ సమయానికి అతని పీఎఫ్‌ నిధి రూ. 1 కోటి కంటే ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుత 8.25 శాతం వార్షిక వడ్డీ రేటు…

Read More
Ragi Vegetable Soup: బరువు తగ్గడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే… టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!

Ragi Vegetable Soup: బరువు తగ్గడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే… టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!

రాగితో రోజూ తాగే జావ మాత్రమే కాకుండా, రుచికరమైన వెజిటెబుల్ సూప్ తయారుచేసుకుంటే సాయంత్రం వేళల్లో కడుపు నిండటమే కాకుండా బరువు కూడా సులభంగా తగ్గొచ్చు. ఈ హెల్దీ రాగి సూప్ తయారీ విధానం చాలా సులభం. ముందుగా అర కప్పు రాగి పిండిలో ఒక కప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బాణలిలో రెండు చెంచాల నూనె వేసి వేడి చేయాలి. అందులో దాల్చినచెక్క ముక్క,…

Read More
Flipkart: స్విగ్గీ, జొమాటోలకు పోటీగా..  ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ సర్వీస్‌..!

Flipkart: స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ సర్వీస్‌..!

Flipkart Food Delivery Service: ఫ్లిప్‌కార్ట్ ప్రపంచంలోని అతిపెద్ద ఇ-కామర్స్ కంపెనీలలో ఒకటి. ఈ కంపెనీ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఉత్పత్తులను వినియోగదారుల ఇళ్లకు డెలివరీ చేసే సేవను అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ గృహోపకరణాలు, దుస్తులు, సౌందర్య ఉత్పత్తులు, కాస్మెటిక్స్, ఎలక్ట్రికల్ ఉపకరణాల వరకు అన్నింటినీ హోమ్ డెలివరీ చేస్తుంది. ఈ పరిస్థితుల్లో ఫ్లిప్‌కార్ట్ మరో సేవను ప్రవేశపెట్టబోతోందనే సమాచారం వెలువడింది. అంటే రాబోయే వారాల్లో ఫ్లిప్‌కార్ట్ ఫుడ్ డెలివరీ సేవను ప్రవేశపెట్టబోతోందని అంటున్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో ఎలక్ట్రానిక్స్ నుండి సౌందర్య…

Read More