తాజావార్తలు
1947లో పెట్రోల్ ధర ఎంత ఉండేదో తెలుసా..? ఈ లెక్కలు తెలిస్తే నోరెళ్లబెడతారు..

1947లో పెట్రోల్ ధర ఎంత ఉండేదో తెలుసా..? ఈ లెక్కలు తెలిస్తే నోరెళ్లబెడతారు..

స్వాతంత్య్రం దినోత్సవం నాటి పరిస్థితులను నేటితో పోల్చి చూస్తే ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా కనిపిస్తుంది. 1947లో ఒక లీటరు పెట్రోల్ ధర కేవలం 27 పైసలు మాత్రమే ఉండేది. ఆ సమయంలో ఒక సాధారణ కారు ట్యాంకును పూర్తిగా నింపడానికి 10 నుండి 11 రూపాయలు సరిపోయేవి. కానీ నేడు అదే 40 లీటర్ల ట్యాంక్ ఫుల్ చేయాలంటే సామాన్యుడు కనీసం 4,000 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత…

Read More
అమ్మమ్మల కాలం నాటి వేసవిలో ఇంటింటా తయారయ్యే పల్లెటూరి సమ్మర్ డ్రింక్ ఇదే..

అమ్మమ్మల కాలం నాటి వేసవిలో ఇంటింటా తయారయ్యే పల్లెటూరి సమ్మర్ డ్రింక్ ఇదే..

ఎన్నడూ లేని విధంగా ఈ వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. ఇక ఇదే సమయంలో చాలా మంది దాహం తీరడం కోసం డ్రింక్స్ వైపు చూస్తున్నారు. మండే ఎండల్లో అలసట, శరీర వేడి తగ్గాలంటే ఈ అమ్మమ్మల కాలం నాటి పల్లెటూరి సమ్మర్ ఎనర్జీ బెస్ట్ డ్రింక్ తాగాలి. ఇది శరీరానికి చల్లదనం ఇచ్చి జీర్ణక్రియ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు పల్లెటూరి సమ్మర్ డ్రింక్ కు కావలసిన పదార్థాలు: ఒక కప్పు…

Read More
SSY: సుకన్య సమృద్ధి యోజన స్కీమ్‌ నుంచి ముందుగానే డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చా? రూల్స్‌ ఇవే!

SSY: సుకన్య సమృద్ధి యోజన స్కీమ్‌ నుంచి ముందుగానే డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చా? రూల్స్‌ ఇవే!

కూతురి భవిష్యత్తు కోసం పొదుపు చేయాలనుకునే కుటుంబాల్లో సుకన్య సమృద్ధి యోజన (SSY) అత్యంత ప్రజాదరణ పొందిన ప్రభుత్వ పథకాలలో ఒకటిగా కొనసాగుతోంది. అధిక వడ్డీ రేట్లు, పన్ను మినహాయింపులు, దీర్ఘకాలిక భద్రత కారణంగా చాలా మంది తల్లిదండ్రులు ఈ పథకాన్ని ఎంచుకుంటున్నారు. అయితే చాలామందికి ఉండే ప్రధాన సందేహం, మెచ్యూరిటీకి ముందే డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చా? అంటే అవును చేసుకోవచ్చు. కానీ కొన్ని ప్రత్యేక నిబంధనలకు లోబడి మాత్రమే చేసుకోవడానికి అనుమతి ఉంది. సాధారణంగా SSY…

Read More
ఖాళీ కడుపుతో వీటి జోలికి అస్సలు వెళ్లొద్దు.. లైట్ తీసుకుంటే ఈ సమస్యలు పక్కా..

ఖాళీ కడుపుతో వీటి జోలికి అస్సలు వెళ్లొద్దు.. లైట్ తీసుకుంటే ఈ సమస్యలు పక్కా..

సిట్రస్ పండ్లతో ఎసిడిటీ ముప్పు: నారింజ, బత్తాయి, పైనాపిల్, ద్రాక్ష వంటి సిట్రస్ జాతి పండ్లలో సహజ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఖాళీ కడుపుతో అస్సలు తీసుకోకూడదు. పరగడుపున ఇవి తినడం వల్ల కడుపులోని లోపలి పొరలు ప్రభావితమై.. తీవ్రమైన అసిడిటీ, గుండెల్లో మంట, గ్యాస్ సమస్యలకు దారితీస్తుంది. ఇప్పటికే జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఇవి మరింత హాని చేస్తాయి. అందుకే సిట్రస్ పండ్లను ఎల్లప్పుడూ తేలికపాటి అల్పాహారం తిన్న తర్వాతే తీసుకోవడం ఉత్తమం.

Read More
వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? హెల్తీగా ఉండాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే

వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? హెల్తీగా ఉండాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే

సాంకేతిక విప్లవం పుణ్యమా అని ప్రస్తుతం ఇంట్లోనే ఉండి పని చేసే (Work From Home) వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆఫీసు వాతావరణానికి దూరంగా, మనకు నచ్చిన చోట కూర్చుని పని చేసే వెసులుబాటు ఉన్నప్పటికీ, దీని వల్ల శారీరక శ్రమ తగ్గిపోతోంది. గంటల తరబడి ఒకే చోట కూర్చుని ఉండటం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల చాలామంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా బరువు పెరగడం, జీర్ణక్రియ మందగించడం వంటి…

Read More
AI ఇక రోబో కాదా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో రాబోతున్న పెద్ద మార్పు ఇదే

AI ఇక రోబో కాదా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో రాబోతున్న పెద్ద మార్పు ఇదే

ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఒక భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ ‘రోబో’ సినిమాలో మనం ‘చిట్టి’ అనే రోబో వేగాన్ని చూసి ఆశ్చర్యపోయాం. యంత్రం మనిషిలా స్పందించడం సాధ్యమేనా అని అప్పట్లో చర్చించుకున్నాం. ప్రస్తుత ఏఐ విప్లవంలో మనం అడుగుపెట్టినప్పటికీ, ఇప్పటివరకు అందుబాటులో ఉన్న చాట్‌బాట్లు కేవలం ‘టర్న్-బేస్డ్’ నమూనాలోనే పనిచేస్తున్నాయి. అంటే మనం ఒక ప్రశ్న అడిగితే, అది విని, ఆలోచించి ఆపై సమాధానం ఇస్తుంది. ఈ విధానం ఒక వాకీ-టాకీలా ఉందే తప్ప,…

Read More
Hydearabad: నాంపల్లి రైల్వే స్టేషన్‌లో అగ్ని ప్రమాదం.. బయల్దేరేందుకు సిద్ధమైన ట్రైన్‌లో మంటలు!

Hydearabad: నాంపల్లి రైల్వే స్టేషన్‌లో అగ్ని ప్రమాదం.. బయల్దేరేందుకు సిద్ధమైన ట్రైన్‌లో మంటలు!

హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వే స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 7 గంటల 50 నిమిషాలకు బయల్దేరాల్సిన హైదరాబాద్ – జైపూర్ స్పెషల్ ట్రైన్ బోగీల్లో సరిగ్గా ఆరున్నరకు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏసీ కోచ్ B2 బోగిలో చెలరేగిన మంటలు క్షణాల్లో ఇతర బోగీలకు వ్యాపించాయి. అది గమనించిన ప్రయాణికులు భయంతో ట్రైన్‌లోంచి దిగి స్టేషన్‌ బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ట్రైన్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లి ప్రయత్నం చేయగా అప్పటికే…

Read More
సమ్మర్‌లో పాలు త్వరగా పాడవుతున్నాయా?.. జస్ట్ ఈ టిప్స్ పాటిస్తే చాలు.. రోజంతా ఫ్రెష్‌గా ఉంచుకోవచ్చు!

సమ్మర్‌లో పాలు త్వరగా పాడవుతున్నాయా?.. జస్ట్ ఈ టిప్స్ పాటిస్తే చాలు.. రోజంతా ఫ్రెష్‌గా ఉంచుకోవచ్చు!

సరైన టైంలో మరిగించడం: చాలా మంది మార్కెట్ నుంచి పాలు తెచ్చిన తర్వాత కాసేపు అలానే ఉంచి తర్వాత కాగబెడతారు.కానీ వేసవిలో ఇలా చేయడం తప్పు.. మీరు షాప్‌ నుంచి తెచ్చిన వెంటనే పాలను కాగబెట్టండి. ఎందుకంటే మీరే షాప్‌ నుంచి తెచ్చే మార్గంలోనే ఉష్ణోగ్రతల వల్ల దానిలో ఉండే బ్యాక్టీరియా వృద్ధి చెందవచ్చు. కాబట్టి వేసవిలో, పాలను రోజుకు రెండుసార్లు, ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి మరిగించడం ఉత్తమం. శుభ్రమైన పాత్రలలో మరిగించడం: కొన్ని సార్లు…

Read More
ఇక్కడ ప్రజలు వందేళ్లు బతుకుతారు! లైఫ్‌ స్టైల్ తెలిస్తే తప్పకుండా షాకవ్వాల్సిందే

ఇక్కడ ప్రజలు వందేళ్లు బతుకుతారు! లైఫ్‌ స్టైల్ తెలిస్తే తప్పకుండా షాకవ్వాల్సిందే

ఒత్తిడి లేని ప్రశాంతమైన జీవితం గడపాలని, నూరేళ్లు హాయిగా బతకాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే అటువంటి జీవనశైలి కోసం కోట్లు ఖర్చు చేయాల్సిన పనిలేదు, విలాసవంతమైన భవనాలు అవసరం లేదు. కేవలం ప్రకృతితో మమేకమై, కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా గడుపుతూ, నిదానంగా సాగే జీవన విధానాన్ని అలవాటు చేసుకుంటే చాలని గ్రీస్‌లోని ఇకారియా ద్వీప ప్రజలు నిరూపిస్తున్నారు. ప్రపంచంలోని ఐదు ‘బ్లూ జోన్ల’లో ఒకటిగా నిలిచిన ఈ ప్రాంతంలో ప్రతి ముగ్గురిలో ఒకరు 90 ఏళ్లకు…

Read More
కొత్త CNG, పెట్రోల్ ఆటోల రిజిస్ట్రేషన్ బంద్! ఇకపై కేవలం ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లకే పర్మిషన్!

కొత్త CNG, పెట్రోల్ ఆటోల రిజిస్ట్రేషన్ బంద్! ఇకపై కేవలం ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లకే పర్మిషన్!

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం అనేది దశాబ్దాలుగా ఒక తీరని సమస్య. ప్రతి శీతాకాలంలోనూ ఇక్కడి ప్రజలు విషపూరిత పొగమంచుతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. అయితే, ఈ గాలి నాణ్యతను మెరుగుపరచడానికి వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ (CAQM) ఇప్పుడు మూడు అత్యంత కఠినమైన, కీలకమైన నిర్ణయాలను తీసుకుంది. మీరు ఢిల్లీ లేదా దాని పరిసర నగరాల్లో నివసిస్తుంటే, ఈ కొత్త నిబంధనలు మీ రోజువారీ ప్రయాణం నుండి వాణిజ్య మార్కెట్ వరకు ప్రతిదాన్నీ పూర్తిగా మార్చబోతున్నాయి. సాధారణంగా…

Read More