అమ్మవారి ఆశీర్వాదం తర్వాతే ప్రాణాలు విడిచే తాబేళ్లు..! త్రిపుర సుందరి ఆలయం రహస్యం తెలుసా..?
Tripura Sundari Temple Mystery Telugu: భారతదేశం ఎన్నో పురాతన, ఆధ్యాత్మిక, రహస్యమైన దేవాలయాలకు నిలయంగా నిలిచింది. అలాంటి విశిష్ట క్షేత్రాల్లో త్రిపురలోని త్రిపుర సుందరి ఆలయం ఒకటి. పార్వతీదేవి దివ్యరూపమైన మాతా త్రిపుర సుందరికి అంకితమైన ఈ ఆలయం త్రిపుర రాష్ట్రంలోని గోమతి జిల్లా, ఉదయ్పూర్ పట్టణంలో ఉంది. దేశంలోని అత్యంత పవిత్రమైన 51 శక్తిపీఠాల్లో ఇది ఒకటిగా ప్రత్యేక గుర్తింపు పొందింది. స్థానికులు ఈ ఆలయాన్ని ప్రేమతో “మాతాబారి” అని పిలుస్తారు. పురాణాల ప్రకారం,…
