తాజావార్తలు
అమ్మవారి ఆశీర్వాదం తర్వాతే ప్రాణాలు విడిచే తాబేళ్లు..! త్రిపుర సుందరి ఆలయం రహస్యం తెలుసా..?

అమ్మవారి ఆశీర్వాదం తర్వాతే ప్రాణాలు విడిచే తాబేళ్లు..! త్రిపుర సుందరి ఆలయం రహస్యం తెలుసా..?

Tripura Sundari Temple Mystery Telugu: భారతదేశం ఎన్నో పురాతన, ఆధ్యాత్మిక, రహస్యమైన దేవాలయాలకు నిలయంగా నిలిచింది. అలాంటి విశిష్ట క్షేత్రాల్లో త్రిపురలోని త్రిపుర సుందరి ఆలయం ఒకటి. పార్వతీదేవి దివ్యరూపమైన మాతా త్రిపుర సుందరికి అంకితమైన ఈ ఆలయం త్రిపుర రాష్ట్రంలోని గోమతి జిల్లా, ఉదయ్‌పూర్ పట్టణంలో ఉంది. దేశంలోని అత్యంత పవిత్రమైన 51 శక్తిపీఠాల్లో ఇది ఒకటిగా ప్రత్యేక గుర్తింపు పొందింది. స్థానికులు ఈ ఆలయాన్ని ప్రేమతో “మాతాబారి” అని పిలుస్తారు. పురాణాల ప్రకారం,…

Read More
మాట నిలబెట్టుకున్న సర్పంచ్‌.. ప్రశంసలు కురిపిస్తున్న స్థానికులు

మాట నిలబెట్టుకున్న సర్పంచ్‌.. ప్రశంసలు కురిపిస్తున్న స్థానికులు

ఎన్నికల్లో తమను గెలిపించాలని కోరుతూ ప్రజలకు అభ్యర్ధులు అనేక హామీలు ఇస్తుంటారు. అలా గ్రామస్తులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకొని స్థానికులచే ప్రసంశలు అందుకుంటున్నారు ఖమ్మం జిల్లా ముదిగొండ గ్రామ కొత్త సర్పంచ్ ఉపేందర్. గత కొంతకాలంగా ముదిగొండ గ్రామంలో ఏ ప్రభుత్వ కార్యాలయం చూసినా, ఏ పొలంలో చూసినా కోతుల దండుతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. పంటలను నాశనం చేయడం, ఆఫీసుల్లో ఫైళ్లు చింపేయడంతో విసిగిపోయిన గ్రామస్తులు పలుమార్లు నిరసనలు తెలిపినా ఫలితం లేకపోయింది….

Read More
ఉద్యోగుల్లో తగ్గుతున్న ‘ఎక్స్‌ట్రా ఎఫర్ట్’.. Gen Z పుణ్యమాని వర్క్‌ కల్చర్‌లోనూ భారీ మార్పులొచ్చాయ్‌..!

ఉద్యోగుల్లో తగ్గుతున్న ‘ఎక్స్‌ట్రా ఎఫర్ట్’.. Gen Z పుణ్యమాని వర్క్‌ కల్చర్‌లోనూ భారీ మార్పులొచ్చాయ్‌..!

హైదరాబాద్‌, జులై 28: ముఖ్యంగా యువ ఉద్యోగులు పనిపై తమ దృక్పథాన్ని మార్చుకుంటుండగా, కృత్రిమ మేధస్సు (AI) ఉద్యోగ ప్రపంచాన్ని వేగంగా ప్రభావితం చేస్తోంది. గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇండియా 2026 తాజా అధ్యయనం ప్రకారం భారతీయ సంస్థల్లో ‘ఎఫర్ట్ రిసెషన్ (Effort Recession)’ అనే కొత్త ధోరణి కనిపిస్తోంది. అంటే ఉద్యోగులు తమ విధుల్లో భాగం కాని అదనపు బాధ్యతలు స్వచ్ఛందంగా తీసుకోవడానికి ఆసక్తి చూపడం తగ్గుతోందని నివేదిక వెల్లడించింది. జాబ్‌ సెక్టార్‌లో పెరుగుతున్న…

Read More
బాల్యానికి పుస్తెల బంధం.. బడి చదువు పూర్తికాకుండానే పెరుగుతున్న బాలికల డ్రాపౌట్స్!

బాల్యానికి పుస్తెల బంధం.. బడి చదువు పూర్తికాకుండానే పెరుగుతున్న బాలికల డ్రాపౌట్స్!

న్యూఢిల్లీ, జులై 28: సెకండరీ స్కూల్ (9వ, 10వ తరగతులు) దశలో చదువును మధ్యలోనే మానేస్తున్న బాలికల సంఖ్యలో దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో కర్ణాటక తొలి స్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన UDISE+ 2025-26 నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. విద్యారంగంలో వెనుకబడిన రాష్ట్రాలుగా భావించే బీహార్, ఉత్తరప్రదేశ్‌లతో పోలిస్తే కూడా కర్ణాటకలో బాలికల డ్రాపౌట్ రేటు అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. తాజా నివేదిక ప్రకారం 2025-26 విద్యా సంవత్సరంలో కర్ణాటకలో సెకండరీ…

Read More
IIT Madras వారం రోజుల AI బూట్‌క్యాంప్.. బెస్ట్ స్టార్టప్ ఐడియాకు రూ.4 లక్షల ఫ్రైజ్‌ మనీ

IIT Madras వారం రోజుల AI బూట్‌క్యాంప్.. బెస్ట్ స్టార్టప్ ఐడియాకు రూ.4 లక్షల ఫ్రైజ్‌ మనీ

చెన్నై, జులై 28: కృత్రిమ మేధస్సు (AI) రంగంలో వినూత్న ఆలోచనలను విజయవంతమైన స్టార్టప్‌లుగా తీర్చిదిద్దాలనుకునే విద్యార్థులు, పరిశోధకులు, యువ పారిశ్రామికవేత్తలకు ఐఐటీ మద్రాస్ (IIT Madras)లోని వాధ్వానీ స్కూల్ ఆఫ్ డేటా సైన్స్ అండ్ AI (WSAI) ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తోంది. ‘బిల్డింగ్ ఎ సక్సెస్‌ఫుల్ AI స్టార్టప్’ పేరుతో వారం రోజుల ప్రత్యక్ష (ఇన్-పర్సన్) శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమం ఆగస్టు 10 నుంచి 14 వరకు ఐఐటీ మద్రాస్ క్యాంపస్‌లో జరుగుతుంది….

Read More
ఐరన్ లెగ్ అన్నారు.. కట్ చేస్తే 260 సినిమాలు.. తిరుగులేని స్టార్ డమ్

ఐరన్ లెగ్ అన్నారు.. కట్ చేస్తే 260 సినిమాలు.. తిరుగులేని స్టార్ డమ్

భారతీయ సినీ పరిశ్రమలో తన అద్భుతమైన నటన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ఆమె. ఆమె సినీ ప్రస్థానం ఎత్తుపల్లాలు, కష్టనష్టాలను ఎదుర్కొని స్టార్ గా మారిపోయింది.  స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ సొంతం చేసుకొని రాణించింది. ఆమె ఎవరో కాదు స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ. బాహుబలి చిత్రంలో శివగామిగా పవర్‌ఫుల్ పాత్రకు ప్రాణం పోసి, ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన రమ్యకృష్ణ, కెరీర్ ప్రారంభంలో ఐరన్ లెగ్ అనే విమర్శలను ఎదుర్కొన్నారు. రమ్యకృష్ణ…

Read More
గుండు చేసుకుంటే రూ. 45వేలు.. ఎగబడ్డ మహిళలు.. కట్‌చేస్తే ఊహించని ట్విస్ట్..!

గుండు చేసుకుంటే రూ. 45వేలు.. ఎగబడ్డ మహిళలు.. కట్‌చేస్తే ఊహించని ట్విస్ట్..!

తమిళనాడులో ఓ విచిత్రమైన మోసం వెలుగులోకి వచ్చింది. అచ్చం విక్రమార్కుడు చిత్రంలోని రవితేజ సినిమా సీన్ రిఫిట్ అయ్యింది. గుండు గీచుకుంటే ప్రభుత్వం నుంచి భారీగా డబ్బులు వస్తాయని నమ్మించి మహిళలను మోసం చేసిన ఘటన సేలం జిల్లాలో కలకలం రేపుతోంది. అత్తూరు సమీపంలోని పుదుకోతంబాడి గ్రామంలో జరిగిన ఈ ఘటనలో ఓ వ్యక్తి తహసీల్దార్‌గా నటిస్తూ స్థానిక మహిళలను నమ్మించి మోసం చేసినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. సేలం జిల్లా పుదుకోతంబాడి గ్రామానికి చెందిన…

Read More
ఇరాన్‌కు రష్యా సాయం..! పుతిన్‌ను నిలదీస్తానంటూ ట్రంప్ కీలక కామెంట్స్..

ఇరాన్‌కు రష్యా సాయం..! పుతిన్‌ను నిలదీస్తానంటూ ట్రంప్ కీలక కామెంట్స్..

మిడిల్ ఈస్ట్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసేందుకు ఇరాన్‌కు రష్యా శాటిలైట్ ఇంటిలిజెన్స్ సమాచారాన్ని అందిస్తుందంటూ వస్తున్న ఆరోపణలు ప్రపంచ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ చేసిన ఈ తీవ్రమైన ఆరోపణలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ అంశంపై తాను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను నేరుగా అడిగి తెలుసుకుంటానని ట్రంప్ వెల్లడించారు. ‘‘నేను పుతిన్‌ను స్వయంగా దీని గురించి అడుగుతాను. అసలు ఏం జరిగిందో తెలుసుకుంటాం’’…

Read More
Premium Petrol: ప్రీమియం పెట్రోల్‌లో ఇథనాల్ కలుపుతున్నారా? కేంద్రం కీలక ప్రకటన..!

Premium Petrol: ప్రీమియం పెట్రోల్‌లో ఇథనాల్ కలుపుతున్నారా? కేంద్రం కీలక ప్రకటన..!

Premium Petrol: దేశంలోని మూడు ప్రధాన ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తమ తమ ప్రీమియం ఇంధన బ్రాండ్లను విక్రయిస్తున్నాయి. అందులో IOC విక్రయించే XP100, HPCL అందించే Power100 & BPCL మార్కెట్లో విక్రయించే Speed100 పెట్రోలు పూర్తిగా ఇథనాల్ లేకుండానే సరఫరా అవుతున్నాయని కేంద్రం వెల్లడించింది. అధిక ఆక్టేన్ విలువ కలిగిన ఈ ఇంధనాలను ప్రధానంగా హై పెర్ఫార్మెన్స్ కార్లు, సూపర్‌బైక్‌లు, ప్రీమియం వాహనాల కోసం రూపొందించారు. అయితే దేశంలో ఈ ప్రీమియం పెట్రోలు…

Read More
విదేశాల్లో ఆందోళన కలిగిస్తున్న భారతీయుల మరణాలు.. అత్యధికంగా ఈ దేశంలోనే..!

విదేశాల్లో ఆందోళన కలిగిస్తున్న భారతీయుల మరణాలు.. అత్యధికంగా ఈ దేశంలోనే..!

విదేశాల్లో భారతీయుల మరణాలపై ప్రభుత్వం కారణాల వారీగా కూడా వివరాలు వెల్లడించింది. కార్యాలయ ప్రమాదాల కారణంగా సౌదీ అరేబియాలో 182 మంది, యూఏఈలో 128 మంది భారతీయులు మృతి చెందగా, అమెరికా, కెనడా, సింగపూర్, మాల్దీవుల్లో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. మొత్తంగా గత మూడేళ్లలో విదేశాల్లో వివిధ కారణాలతో మరణించిన భారతీయుల సంఖ్య 39 వేలకుపైగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయుల ఆత్మహత్యల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతున్నట్లు కేంద్ర విదేశాంగ…

Read More