Andhra: మేరి ఇలా చేస్తదనుకోలేదు.. ప్రియుడి మోజులో పడి భర్తను ఏం చేసిందంటే..
ప్రియుడి మోజులో పడి ఓ ఇల్లాలు కట్టుకున్న భర్తను కడతేడ్చిన ఘటన ఏపీలోని నంద్యాల జిల్లాలో సంచలనంగా మారింది. భార్య ఆమె ప్రియుడు అతని స్నేహితులతో కలిసి అత్యంత దారుణంగా కిరాతకంగా హత్య చేశారు. అనంతరం ఏమీ ఎరగనట్టు అక్కడ నుంచి వెళ్లిపోయారు. సభ్య సమాజం తలదించుకునేలా ఉన్న ఈ ఘటన నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం కైప వద్ద చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం కైప సమీపంలో ఈనెల 16వ తేదీన…
