ఫ్రీగా ఇంటికి డెలివరీ అయిన ఫోన్.. సిమ్ వేసి కొంతసేపు వాడాక ట్విస్ట్..
ఇప్పటివరకు ఓటీపీ అడిగి, వాట్సాప్ లింకులు పంపించి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసిన సైబర్ నేరగాళ్లు ఇప్పుడు మరో కొత్త మోసానికి తెరలేపారు. ప్రజలు అప్రమత్తం కావడంతో తమ పాత ట్రిక్స్ పని చేయడం తగ్గిపోయిందని గ్రహించిన డిజిటల్ మోసగాళ్లు ఇప్పుడు మరింత తెలివిగా వ్యవహరిస్తున్నారు. ఏకంగా మీ ఇంటికే కొత్త మొబైల్ ఫోన్ పార్శిల్ పంపించి ఖాతాల్లోని డబ్బును మాయం చేస్తున్నారు. సరికొత్త హైటెక్ స్కామ్గా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సైబరాబాద్ పోలీసులను సైతం…
