తాజావార్తలు

వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయ్..

ఫ్రిడ్జిలు అందుబాటులో లేని కాలంలో మన పూర్వీకులు వాతావరణ మార్పులకు అనుగుణంగా కొన్ని సహజసిద్ధమైన సంప్రదాయ పద్ధతులను పాటించేవారు. అందులో మట్టి కుండ, పొడి ఇసుకతో కూరగాయలను నిల్వ చేసే విధానం ఎంతో పాపులర్. వానాకాలంలో వాతావరణంలోని అధిక తేమ నుంచి కూరగాయలను రక్షించి, టమాటాలు ఎక్కువ కాలం కుళ్లకుండా తాజాగా ఉంచేందుకు ఈ పురాతన పద్ధతి ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ పద్ధతిని అనుసరించడానికి ఇంట్లో లభించే శుభ్రమైన, పూర్తిగా పొడిగా ఉన్న మట్టి కుండ,…

Read More

Meghamsh Srihari: శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ శ్రీహరి కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్

నటుడిగా ఎన్నో విభిన్నమైన పాత్రలు, వైవిధ్యమైన సినిమాలు చేసి తనకంటూ ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేకస్థానాన్ని సంపాందించుకున్న లెజెండరీ నటుడు రియల్‌స్టార్‌ డా. శ్రీహరి. ఇప్పుడు ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూ నటుడిగా కెరీర్‌ను ప్రారంభించిన మేఘాంశ్‌ శ్రీహరి హీరోగా భైరవకాళి బ్యానర్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. లెల్లా రోహిత్‌ దర్శకత్వంలో లెల్లా రాహుల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలంగాణ సంస్కృతిలో బాగమైన పోతురాజు ఆహార్యంలో ఉన్న హీరో ఫస్ట్ లుక్ నీ ఆగస్టు 15న (రేపు) శ్రీ హరి…

Read More

Video: సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన విద్యార్థులు.. వీడియో చూడండి..

సాధారణంగా బడి పిల్లలకు ఉపాధ్యాయులంటే కాస్త భయం, క్రమశిక్షణతో కూడిన బెరుకు ఉంటాయి. కానీ కొందరు ఉపాధ్యాయులు మాత్రం బోధనతో పాటు తమ అపారమైన ప్రేమ, ఆప్యాయతలతో విద్యార్థుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటారు. పిల్లలతో మంచిగా ఉంటూ, వారిలోని ప్రతిభను వెలికితీసే గురువులను పిల్లలు దేవుడిలా భావిస్తారు. అలాంటి ఓ ఉపాధ్యాయుడు వేరే పాఠశాలకు బదిలీ అయి వెళ్తుంటే ఆ వియోగాన్ని తట్టుకోలేక విద్యార్థులు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల కళ్లను చెమర్చుతోంది….

Read More

రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..

చాలా మందిక బిర్యానీ పేరు వింటేనే నోరూరిపోతుంది. అసలు అది నచ్చని వారు ఉండడం చాలా చాలా తక్కువ. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఫ్రెండ్స్‌తో కలిసి లేట్ నైట్ బిర్యానీ ఆస్వాదించడం నేటి యువతకు ఒక ట్రెండ్‌గా మారింది. అయితే రాత్రి 10 గంటల తర్వాత బిర్యానీ వంటి భారీ, మసాలా ఆహారాలు తీసుకోవడం శరీర జీర్ణవ్యవస్థపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని ఆరోగ్య నిపుణులు, డైటీషియన్లు హెచ్చరిస్తున్నారు. రుచికి ఇచ్చే ప్రాధాన్యత ఆరోగ్యంపై పడకుండా ఉండాలంటే…

Read More

Life Insurance: పాలసీదారుడు, నామినీ ఇద్దరూ మరణిస్తే బీమా డబ్బు ఎవరికి దక్కుతుంది? ఎవరు అర్హులు?

Life Insurance: టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు ప్రతి వ్యక్తి తన కుటుంబ ఆర్థిక భద్రత కోసం సాధారణంగా తన భార్య లేదా భర్త అయిన ఒక సభ్యుడిని ‘నామినీ’గా నియమిస్తాడు. పాలసీదారు మరణించిన తర్వాత హామీ మొత్తాన్ని స్వీకరించడానికి చట్టపరమైన హక్కు ఉన్న వ్యక్తే నామినీ. ఇలాంటి పరిస్థితిలో ఒక దురదృష్టకరమైన రోడ్డు ప్రమాదంలో పాలసీదారు, నామినీ ఇద్దరూ ఒకేసారి లేదా స్వల్ప వ్యవధిలో మరణిస్తే అప్పుడు బీమా డబ్బు ఎవరికి దక్కుతుందని మీరు ఎప్పుడైనా…

Read More

Sanjeev Movie: ‘సంజీవ్’ నుంచి ఎమోషనల్ మెలోడీ ‘కలలకే’.. మూడో సింగిల్‌ను విడుదల చేసిన శైలేష్ కొలను

తెలుగు ఇండిపెండెంట్ సినిమా ‘సంజీవ్’ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిన ఈ చిత్రానికి సంబంధించిన మూడో సింగిల్ ‘కలలకే’ లిరికల్ వీడియో తాజాగా విడుదలైంది. ఈ ప్రత్యేకమైన మెలోడీని ప్రముఖ దర్శకుడు శైలేష్ కొలను ఆవిష్కరించారు. ‘కలలకే’ ఒక అందమైన ఎమోషనల్ మెలోడీగా నిలుస్తుంది. వినసొంపైన సంగీతం, హృదయాన్ని తాకే భావోద్వేగం, ఆహ్లాదకరమైన మెలోడీతో ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ‘సంజీవ్’ లోని భావోద్వేగ ప్రపంచాన్ని మరో కోణంలో పరిచయం చేసే పాటగా…

Read More

Sreeleela: టాలీవుడ్‌లో గ్యాప్ వచ్చిందా? బాలీవుడ్‌లో జాన్వీతో కలిసి దూసుకెళ్తున్న శ్రీలీల!

అవకాశాలు రానిచోట అనవసరంగా టైమ్ వేస్ట్ చేయడం కంటే.. ఆఫర్స్ ఉన్నచోటికి వెళ్లడం బెటర్ కాదు.. చూస్తుంటే శ్రీలీల ఇప్పుడిదే చేస్తున్నారేమో అనిపిస్తుంది. మూడేళ్ళ పాటు టాలీవుడ్‌ను డామినేట్ చేసిన ఈ బ్యూటీ చూపులిప్పుడు బాలీవుడ్‌పై పడ్డాయి. మెల్లగా ఒక్కో మెట్టు ఎక్కుతూ అక్కడ వరస ఆఫర్స్ దక్కించుకుంటున్నారు. తాజాగా మరో సినిమా సైన్ చేసారు శ్రీలీల. మరి అదేంటో తెలుసా..? శ్రీలీల చూపులన్నీ బాలీవుడ్‌పైనే ఉన్నాయిప్పుడు. ఆమెకు తోడు జాన్వీకపూర్ కూడా తోడయ్యారు. ఆల్రెడీ హిందీలో…

Read More

పండగలకు పనిచేయలేక అలిసిపోతున్నారా? రాగి, ఇత్తడి పూజా సామాగ్రిని ఇలా క్లీన్‌ చేశారంటే తళతళలే..!

పూజలకు, రోజువారీ అవసరాలకు వాడే రాగి, ఇత్తడి పాత్రలు కొంతకాలానికి గాలిలోని తేమ వల్ల నల్లబడి మెరుపును కోల్పోతాయి. రసాయనాలు వాడకుండా ఇంట్లోని సహజ పదార్థాలతో వీటిని సులభంగా శుభ్రం చేయవచ్చు. నిమ్మకాయ-ఉప్పు మిశ్రమం, చింతపండు గుజ్జు లేదా వెనిగర్-బేకింగ్ సోడాలను ఉపయోగించి తోమడం వల్ల నిమిషాల్లో మురికి వదిలి పాత్రలు కొత్తవాటిలా మెరుస్తాయి. ఎలా ఉపయోగించాలో వివరంగా తెలుసుకుందాం.. నిమ్మకాయ, ఉప్పు: రాగి, ఇత్తడి పాత్రల నలుపును వదిలించడానికి ఇది అత్యంత వేగవంతమైన, ప్రభావవంతమైన పద్ధతి….

Read More

వామ్మో చూస్తేనే జడుసుకుంటారు! ప్రపంచంలోనే అత్యంత విషపూరిత సర్పం.. వరంగల్‌కు ఎలా వచ్చిందబ్బా!

తెలంగాణలోని వరంగల్ జిల్లాలో అరుదైన, అత్యంత విషపూరితమైన బాండెడ్ క్రేట్ పాము కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. ఖానాపురం మండలం అశోక్‌నగర్ గ్రామ శివారులో నలుపు-పసుపు చారలతో ఉన్న ఈ పాము స్థానికుల కంటపడింది. సుమారు ఐదు అడుగుల పొడవున్న పామును చూసిన గ్రామస్థులు ఉలిక్కిపడ్డారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది, స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకుని పామును చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం దానిని సురక్షితంగా సమీప అటవీ ప్రాంతంలో…

Read More

అసలు మైదా వాడకుండా ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ పానీ పూరి ఇలా సింపుల్‌గా చేస్కోండి..

పానీపూరి అనగానే నోట్లో నీళ్లూరుతాయి. ఈ నోరూరించే స్ట్రీట్ ఫుడ్‌ను ఇంట్లోనే, ఆరోగ్యకరమైన పద్ధతిలో, ఏ-టూ-జెడ్ కంప్లీట్ ప్రాసెస్‌తో ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రెసిపీలో మైదా పిండిని ఉపయోగించకుండా క్రిస్పీ పూరీలను తయారుచేస్తారు. 1. పూరీ తయారీ: ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు బొంబాయి రవ్వ (ఉప్మా రవ్వ), మూడు టీస్పూన్ల గోధుమపిండి (మైదాకు బదులుగా), చిటికెడు వంట సోడా, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. పిండిని సాఫ్ట్‌గా కలిపి, తడి క్లాత్‌తో…

Read More