తాజావార్తలు
ఒక్క బిస్కెట్ యాడ్ జీవితాన్నే మార్చేసింది.. కట్ చేస్తే ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్

ఒక్క బిస్కెట్ యాడ్ జీవితాన్నే మార్చేసింది.. కట్ చేస్తే ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్

ఈ మధ్యకాలంలో వస్తున్న హీరోయిన్ కొన్ని సినిమాలకే పరిమితం అవుతున్నారు. గట్టిగా చేస్తే పది సినిమాలతో ఫెడ్ అవుట్ అవుతున్నారు. మరికొంతమంది మరీ దారుణంగా ఒకటి రెండు సినిమాలు చేసి ఇండస్ట్రీకి బై బై చెప్పేస్తున్నారు. కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రం వరుసగా అవకాశాలు అందుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఒక్క బాషలోనే కాదు.. తెలుగు, తమిళ్, కన్నడ ఇప్పుడు హిందీ ఇలా రకరకాల భాషల్లో సినిమాలు చేస్తున్నారు.

Read More
హైదరాబాద్‌లో చేప ప్రసాదం.. గోదావరిలో చేపలు-రొయ్యల విందు.. జూన్ 8న రెండు ప్రత్యేక కార్యక్రమాలు!

హైదరాబాద్‌లో చేప ప్రసాదం.. గోదావరిలో చేపలు-రొయ్యల విందు.. జూన్ 8న రెండు ప్రత్యేక కార్యక్రమాలు!

ఏలూరు: మృగశిర కార్తె రాకతో తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త సందడి మొదలవుతుంది. ఎండ తీవ్రత తగ్గి వర్షాకాలం ఆరంభమయ్యే రోజున చేపలు తినడం అనేది తరతరాలుగా వస్తున్న ఒక బలమైన సాంప్రదాయం. అయితే, ఈ ఏడాది జూన్ 8న రాబోతున్న మృగశిర కార్తె సందర్భంగా అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో రెండు విభిన్నమైన, అద్భుతమైన కార్యక్రమాలు జరగబోతున్నాయి. హైదరాబాద్‌లో రోగుల కోసం ‘చేప ప్రసాదం’ సిద్ధమవుతుంటే, పశ్చిమ గోదావరి జిల్లాలోని పేదల ఆకలి తీర్చడం కోసం ‘ఆక్వా…

Read More
EPFO: ఏటీఎం ద్వారా పీఎఫ్ డబ్బులు విత్ డ్రా.. కేంద్రం బిగ్ అప్డేట్.. ఎలా తీసుకోవాలంటే..?

EPFO: ఏటీఎం ద్వారా పీఎఫ్ డబ్బులు విత్ డ్రా.. కేంద్రం బిగ్ అప్డేట్.. ఎలా తీసుకోవాలంటే..?

ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం త్వరలో పీఎఫ్ నగదును సులువుగా విత్ డ్రా చేసుకునేందుకు ఏటీఎం సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు ఇప్పటికే కసరత్తులు చేస్తోండగా.. త్వరలో దీనిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. యూపీఐ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్‌ను విత్ డ్రా చేసుకునే సౌకర్యంతో పాటు ఏటీఎం సేవలను కూడా ప్రవేశపెట్టనుంది. ఈపీఎఫ్‌వో 3.0 కార్యక్రమం కింద పీఎఫ్ విత్ డ్రాలు, బదిలీ ప్రక్రియలను కాగిత రహితంగా మార్చనుంది. ఏటీఎం ద్వారా తీసుకోవచ్చు…..

Read More
పెళ్లైన మహిళలు గాజులు ఎందుకు ధరిస్తారు? ఆసక్తికర కారణాలు ఇవే

పెళ్లైన మహిళలు గాజులు ఎందుకు ధరిస్తారు? ఆసక్తికర కారణాలు ఇవే

భారతీయ సంస్కృతిలో గాజులకు ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా వివాహిత మహిళలు గాజులు ధరించడం సంప్రదాయంగా కొనసాగుతోంది. సింధూరం, మంగళసూత్రం లాగే గాజులు కూడా వైవాహిక జీవితానికి చిహ్నంగా భావిస్తారు. మత విశ్వాసాల ప్రకారం గాజుల గలగల శబ్దం ఇంట్లో సానుకూల శక్తిని పెంచి, ప్రతికూల శక్తులను దూరం చేస్తుందని నమ్మకం. అయితే గాజులు కేవలం సంప్రదాయం లేదా అలంకరణ కోసమే కాకుండా ఆరోగ్యపరంగానూ కొన్ని ప్రయోజనాలు కలిగిస్తాయని చెబుతారు. మానసిక సమతుల్యతకు తోడ్పాటు గాజులు ధరించడం…

Read More
అతను ఎన్నో కష్టాలను చూశాడు.. అసిస్టెంట్ డైరెక్టర్‌గా, సహాయక నటుడిగా ప్రయత్నించి ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు

అతను ఎన్నో కష్టాలను చూశాడు.. అసిస్టెంట్ డైరెక్టర్‌గా, సహాయక నటుడిగా ప్రయత్నించి ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు

తెలుగు చిత్ర పరిశ్రమలో విజయాల వెనుక ఎన్నో కష్టాలు, పోరాటాలు దాగి ఉన్నాయని ప్రముఖ రచయిత, దర్శకుడు బీవీఎస్ రవి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సినీ ప్రముఖుల జీవితాల్లో ఎదురైన ప్రతికూల పరిస్థితులను, వాటిని అధిగమించిన తీరును వివరిస్తూ, పడిన వారిపై జాలి కాకుండా, పడి లేవాలనే ధైర్యం ఉన్న వారిపై గౌరవం ఉండాలని ఆయన అన్నారు. గోపి మోహన్, కోన వెంకట్ వంటి రచయితలు దర్శకులుగా ప్రయత్నించి వైఫల్యాలు ఎదురైనప్పటికీ, తిరిగి రచయితలుగా,…

Read More
Team India Coach : గౌతమ్ గంభీర్ తర్వాత టీమిండియా టీ20 కోచ్ ఆయనేనా? మాజీ క్రికెటర్ సంచలన కామెంట్స్!

Team India Coach : గౌతమ్ గంభీర్ తర్వాత టీమిండియా టీ20 కోచ్ ఆయనేనా? మాజీ క్రికెటర్ సంచలన కామెంట్స్!

Team India Coach : ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో అద్భుత విజయాలతో దూసుకుపోతోంది. అయితే భవిష్యత్తులో టీమిండియాకు టి20 ఫార్మాట్ కోసం ప్రత్యేకంగా ఒక కోచ్‌ను నియమించాలనుకుంటే, దానికి గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా మాత్రమే సరైన వ్యక్తి అని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సంచలన ప్రతిపాదన చేశారు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టును ఆయన నడిపిస్తున్న తీరు, ఆటగాళ్లను హ్యాండిల్ చేసే పద్ధతి…

Read More
Sink Blockage: అరెరే ఇన్నాళ్లు తెలీదే.. సింక్‌ బ్లాకేజ్‌ను క్లీన్ చేయడం ఇంత ఈజీనా.. మీరూ ట్రై చేయండి

Sink Blockage: అరెరే ఇన్నాళ్లు తెలీదే.. సింక్‌ బ్లాకేజ్‌ను క్లీన్ చేయడం ఇంత ఈజీనా.. మీరూ ట్రై చేయండి

వంటగది సింక్‌లో నీరు నిలిచిపోవడం అనేది చాలా విసుగు కలిగించే సమస్య. ఇది రోజువారీ పనులను పూర్తిగా ఆపేస్తుంది. గిన్నెలు కడిగిన తర్వాత మిగిలిపోయిన ఆహార పదార్థాలు, నూనె జిడ్డు పైపులో పేరుకుపోయి రంధ్రాన్ని పూర్తిగా మూసివేస్తాయి. దీనివల్ల నీరు నిలిచిపోవడమే కాకుండా, వంటగది అంతటా దుర్వాసన వస్తుంది. దీని వల్ల ఇంట్లోని వారికి ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.

Read More
ఒకరు భారత్ నుంచి, మరొకరు పాక్ నుంచి.. 78 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు

ఒకరు భారత్ నుంచి, మరొకరు పాక్ నుంచి.. 78 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు

భారత్‌, పాకిస్థాన్‌ విభజనతో విడిపోయిన బాల్య స్నేహితులు చాలా కాలం తర్వాత కలిశారు. వృదాప్యంలో ఉన్న ఇద్దరు మిత్రులు ఆప్యాయంగా పలుకరించుకున్నారు. అలాగే వారి ఆనందానికి అంతులేకుండా పోయింది. 1947లో జరిగిన భారత విభజన సమయంలో విడిపోయిన ఇద్దరు బాల్యమిత్రులు దాదాపు 78 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి కలుసుకున్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకున్న ఆ అపురూప దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది హృదయాలను కదిలిస్తున్నాయి. మే 22న…

Read More
Save The Tigers 3: ‘పెళ్లి తెచ్చిన తంటాలు..’కడుపుబ్బా నవ్విస్తున్న సేవ్ ది టైగర్స్ 3 ట్రైలర్‌

Save The Tigers 3: ‘పెళ్లి తెచ్చిన తంటాలు..’కడుపుబ్బా నవ్విస్తున్న సేవ్ ది టైగర్స్ 3 ట్రైలర్‌

సేవ్ ది టైగర్స్‌! తమ భార్యల కారణంగా భర్తలు ఎలా సఫర్ అయ్యారు అనే కథాంశంతో చాలా ఫన్నీగా తెరకెక్కిన సిరీస్. ఇప్పటికే రెండు సీజన్స్‌ వచ్చిన ఈ సిరీస్‌… మాంచి సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అందర్నీ తెగ నవ్వించేసింది. ఇప్పుడు ఈ సిరీస్‌ కి కొనసానింగపుగానే మరో సిరీస్ వస్తోంది. అదే సేవ్ ది టైగర్స్ సీజన్ 3. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ సిరీస్ ట్రైలర్ కూడా ఇప్పుడు అందర్నీ ఆకట్టుకంటూనే…

Read More
ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల కోసం విద్యార్థుల ఎదురుచూపులు.. ఈఏపీసెట్‌ ఫలితాలకు బ్రేక్!

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల కోసం విద్యార్థుల ఎదురుచూపులు.. ఈఏపీసెట్‌ ఫలితాలకు బ్రేక్!

అమరావతి, జూన్‌ 3: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్‌ సప్లిమెంటరీ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ పరీక్షలు జూన్‌ 5వ తేదీతో ముగియనున్నాయి. అనంతరం సమాధాన పత్రాల మూల్యాంకనం 12 వారాల పాటు కొనసాగుతుంది. ఇక ఫలితాలు జూన్‌ 18 తరువాత జూన్ 20లోపు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. జూన్‌ 5తో పరీక్షలు ముగిశాక 13 రోజుల్లోగా మూల్యాంకనం పూర్తి చేసి ఫలితాలు విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు…

Read More