తాజావార్తలు
రాత్రిపూట ఒంటరిగా నడిచా.. ఏమైందంటే..

రాత్రిపూట ఒంటరిగా నడిచా.. ఏమైందంటే..

అయితే, ఇక్కడికి వచ్చాక తన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని లీషా తెలిపింది. హైదరాబాద్ చూడటానికి చాలా అందంగా ఉందనీ సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయనీ ప్రజలు ఎంతో మర్యాదగా ఉంటారనీ పగలు కాస్త వేడిగా ఉన్నా, రాత్రి వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుందని ఆమె ప్రశంసించారు. హైదరాబాద్‌ను తప్పకుండా సందర్శించాలని ఆమె అందరికీ సలహా ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అయిన కొద్ది సమయంలోనే వైరల్ అయింది. నెటిజన్ల నుంచి దీనిపై భిన్నమైన స్పందనలు వచ్చాయి….

Read More
Cinema OTT : శోభనం రోజే బయటపడ్డ అసలు నిజం.. దెబ్బకు కుర్రాడి జీవితం ఆగం ఆగం.. ఓటీటీలోకి వచ్చిన లేటేస్ట్ మూవీ..

Cinema OTT : శోభనం రోజే బయటపడ్డ అసలు నిజం.. దెబ్బకు కుర్రాడి జీవితం ఆగం ఆగం.. ఓటీటీలోకి వచ్చిన లేటేస్ట్ మూవీ..

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీనాథ్ మాగంటి ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ మెన్షన్ హౌస్ మల్లేష్. పక్కా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి డైరెక్టర్ బాల సతీష్ దర్శకత్వం వహించారు. మార్చి 6న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా సైలెంట్ గా ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీలోకి వ్చచింది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్…

Read More
గురేజ్ గడ్డపై దేశభక్తి నినాదం.. అమరవీరులను స్మరిస్తూ.. బందీపురాలో భారీ ‘తిరంగా ర్యాలీ’

గురేజ్ గడ్డపై దేశభక్తి నినాదం.. అమరవీరులను స్మరిస్తూ.. బందీపురాలో భారీ ‘తిరంగా ర్యాలీ’

భారతదేశ సరిహద్దుల్లోని హిమగిరులు దేశభక్తి నినాదాలతో మార్మోగాయి. లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC) సమీపంలోని అత్యంత సుందరమైన గురేజ్ వ్యాలీ సాక్షిగా, పహల్గామ్ ఉగ్రదాడి బాధితులను స్మరించుకుంటూ.. స్థానిక ప్రజలు భారీ ‘తిరంగా ర్యాలీ’ నిర్వహించారు. దవార్ ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమం కేవలం ఒక నివాళి మాత్రమే కాదు, ఉగ్రవాదంపై సామాన్యుడు గెలిచిన సంకల్పానికి ప్రతీకగా నిలిచింది. ఈ ర్యాలీలో దవార్, పరిసర గ్రామాలకు చెందిన వేలాది మంది జనం తిరంగా ర్యాలీలో భాగస్వాములయ్యారు. పాఠశాల…

Read More
ఊరిస్తున్న ఒక్క పాట.. పెద్ది టీమ్ ప్లానేంటి?

ఊరిస్తున్న ఒక్క పాట.. పెద్ది టీమ్ ప్లానేంటి?

ప్రస్తుత కమర్షియల్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ తప్పనిసరి అంశంగా మారాయి. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రాలకు స్టార్ హీరోయిన్ల స్పెషల్ సాంగ్స్ అదనపు హైప్‌ను తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా కోసం ఒక క్రేజీ స్పెషల్ సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఈ పాట విషయంలో నెలల తరబడి చర్చలు జరుగుతున్నా, ఇప్పటివరకు చిత్రీకరణ మొదలుకాలేదు. ఈ ఆలస్యానికి కారణం ఏమిటనేది సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది….

Read More
పల్లే నుంచి పర్యాటకం వైపు.. హైదరాబాద్‌‌ను చుట్టేయనున్న ఆదివాసీలు.. రేవంత్ సర్కార్ స్పెషల్ ప్రోగ్రామ్..

పల్లే నుంచి పర్యాటకం వైపు.. హైదరాబాద్‌‌ను చుట్టేయనున్న ఆదివాసీలు.. రేవంత్ సర్కార్ స్పెషల్ ప్రోగ్రామ్..

గతంలో ఆదివాసీలకు ఇచ్చిన హామీని మంత్రి జూపల్లి నిలబెట్టుకున్నారు. సుమారు 200 మంది ఆదీవాసులను ఆదివాసీ టూరిజం ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్ పేరుతో హైదరాబాద్‌ సందర్శనకు తీసుకెళ్లారు. అయితే గతంలో ఉట్నూరు మండలం కుమ్మరికుంటలో పర్యటించిన సందర్భంలో, అక్కడి ఆదివాసీలతో ముచ్చటించిన మంత్రి.. మిమ్మల్ని హైదరాబాద్‌కు తీసుకెళ్లి, అక్కడి అభివృద్ధిని, చారిత్రక కట్టడాలను చూపిస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా ఆదివాసీ టూరిజం ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్ పేరుతో ఈ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా…

Read More
భారత్ మరువని, మన్నించని గాయం! ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఏం జరిగింది?

భారత్ మరువని, మన్నించని గాయం! ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఏం జరిగింది?

ఏప్రిల్ 22.. సాధారణంగా ఇది ఒక వేసవి సెలవుల్లో వచ్చే రోజు కావాలి. కానీ, నేడు ప్రతి భారతీయుడి హృదయంలో ఒక మాయని గాయంగా, అదే సమయంలో దేశం చాటిన సత్తాకు ప్రతీకగా నిలిచిపోయింది. సరిగ్గా ఏడాది క్రితం, జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ పచ్చిక బయళ్ళు రక్తసిక్తమయ్యాయి. 26 మంది అమాయక పౌరుల ప్రాణాలను బలిగొన్న ఆ నరమేధం జరిగి నేటికి ఏడాది పూర్తయింది. పహల్గామ్‌లో ఏం జరిగింది? 2025, ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్‌లోని బైసారన్…

Read More
సన్నజాజి పూలు సంవత్సరం అంతా బుట్టల నిండా పూయాలంటే ఇవి ఇవ్వండి.. ఇక ఇల్లంతా సువాసనే..

సన్నజాజి పూలు సంవత్సరం అంతా బుట్టల నిండా పూయాలంటే ఇవి ఇవ్వండి.. ఇక ఇల్లంతా సువాసనే..

అందరూ.. ఇళ్లల్లో ఆహ్లాదాన్ని పంచే పూల మొక్కలు పెంచుకోవాలని ఆశపడుతుంటారు.. కానీ, ఏం పెంచుకోవాలో తెలియక ఆలోచనలో పడుతారు.. అయితే.. తక్కువ నిర్వహణతో ఎక్కువ పూలు కావాలి అనుకుంటున్న వారు.. అద్భుతమైన సువాసన కోసం సన్నజాజి పూల మొక్కను పెంచుకోవచ్చు.. సన్నజాజి మల్లె పందిరి మొక్క.. ఇల్లంతా అల్లుకుపోతుంది.. సన్నజాజి పూలను జాస్మిన్ లేదా నైట్ జాస్మిన్ అని కూడా పిలుస్తారు. సాయంత్రం వేళల్లో వికసించి, మంచి సువాసనను వెదజల్లే ఈ మొక్క సంవత్సరం మొత్తం పూలు…

Read More
వెస్ట్రన్ స్టైల్‌లో ప్రపోజ్ చేస్తానన్న ప్రియురాలు.. ఆశతో వెళ్లిన ప్రియుడు.. అసలు ట్విస్ట్ ఇదే!

వెస్ట్రన్ స్టైల్‌లో ప్రపోజ్ చేస్తానన్న ప్రియురాలు.. ఆశతో వెళ్లిన ప్రియుడు.. అసలు ట్విస్ట్ ఇదే!

కర్ణాటక రాజధాని బెంగళూరు మహానగరంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన సమాజంలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. సినిమా తరహాలో సాగిన ఈ ‘డెడ్లీ లవ్ స్టోరీ’ అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. నమ్మిన ప్రేమే కాలయముడై కబళించిన హృదయ విదారక ఘటన ఇది. బెంగళూరులోని అంజనానగర్‌లో మంగళవారం (ఏప్రిల్ 21) 27 ఏళ్ల కిరణ్ అనే యువకుడు తన ప్రియురాలి చేతిలోనే దారుణ హత్యకు గురయ్యాడు. వెస్ట్రన్ స్టైల్‌లో సర్ ప్రైజ్ ఇస్తానని నమ్మించి, అతడిని సజీవ దహనం…

Read More
PPF: నెలకు కేవలం రూ.5 వేల పెట్టుబడితో చేతికి లక్షల డబ్బు! పైగా నో ట్యాక్స్‌

PPF: నెలకు కేవలం రూ.5 వేల పెట్టుబడితో చేతికి లక్షల డబ్బు! పైగా నో ట్యాక్స్‌

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)లో పెట్టుబడి పెట్టడం అంటే కేవలం డబ్బు జమ చేయడం మాత్రమే కాదు, సరైన సమయంలో జమ చేయడం కూడా ఎంతో కీలకమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రతి నెల 5వ తేదీకి ముందు డబ్బు జమ చేస్తే గరిష్ట వడ్డీ ప్రయోజనం పొందవచ్చని చెబుతున్నారు. పీపీఎఫ్ ఖాతాల్లో వడ్డీ లెక్కింపు విధానం ప్రకారం, నెలలో 5వ తేదీ నుంచి ఆ నెల చివరి వరకు ఉన్న కనీస నిల్వపై వడ్డీ…

Read More
8th Pay Commission: బేసిక్‌ పే రూ.18000 నుంచి రూ.69000లకు పెరుగుతుందా? కీలక అప్డేట్‌

8th Pay Commission: బేసిక్‌ పే రూ.18000 నుంచి రూ.69000లకు పెరుగుతుందా? కీలక అప్డేట్‌

పెరుగుతున్న ద్రవ్యోల్బణం, గృహ ఖర్చుల భారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట కలిగించేలా 8వ వేతన సంఘంపై అంచనాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కనీస మూల వేతనాన్ని ప్రస్తుత రూ.18,000 నుంచి రూ.69,000కు పెంచాలనే ప్రతిపాదన హాట్‌టాపిక్‌గా మారింది. ఇది అమల్లోకి వస్తే ఒకేసారి రూ.51,000 పెరుగుదలతో భారీ మార్పు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఈ డిమాండ్ వెనుక ప్రధానంగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనే గణన ఉంటుంది. ఉద్యోగుల ప్రయోజనాలను ప్రతినిధ్యం వహిస్తున్న నేషనల్‌ కమిషన్‌…

Read More