CM Revanth Reddy : దేశం నుంచి ఒకే ఒక్కరు.. సీఎం రేవంత్ రెడ్డికి మరో అరుదైన గౌరవం!
ఈ ఏడాది మార్చి 27న హార్వర్డ్ విశ్వవిద్యాలయం క్యాంపస్లో ఈ సింపోజియం జరుగనుంది. ప్రభుత్వం, పరిశ్రమలు, అకాడమియా రంగాల ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్ దిశపై చర్చించడమే ఈ సదస్సు ప్రధాన లక్ష్యం.“AI as Infrastructure and Compute Power: Impact on Livability and Workforce” అనే అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్యానెల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఈ సెషన్లో డేటా సెంటర్లు, ఎనర్జీ సిస్టమ్స్, కంప్యూట్ కారిడార్స్, హైపర్స్కేల్…
