IND vs ENG: ఒకరిద్దరు కాదు.. సర్పంచ్ సాబ్కు వెన్నుపోటు పొడిచిన ముగ్గురు.. ఎవరంటే?
India vs England: ఇంగ్లండ్ పర్యటనలో భారత క్రికెట్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉత్కంఠభరితంగా సాగిన రెండో టీ20 మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు చేతిలో భారత్ 4 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోరు సాధించినప్పటికీ, బౌలింగ్ వైఫల్యాలు, పేలవమైన కెప్టెన్సీ నిర్ణయాల వల్ల విజయాన్ని చేజార్చుకుంది. భారీ స్కోరు చేసినా తప్పని పరాజయం.. మాంచెస్టర్ వేదికగా జరిగిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్లో టాస్…
