ఆటో డెబిట్ చెల్లింపులపై.. ఆర్బీఐ కొత్త రూల్
డిజిటల్ చెల్లింపులు ఇటీవల పెరిగిపోయాయి. ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉండటంతో నెట్, మొబైల్ బ్యాంకింగ్తో పాటు యూపీఐ సౌకర్యాన్ని ఎక్కువమంది ఉపయోగించుకుంటున్నారు. ఈ విధానాల ద్వారా డిజిటల్ విధానంలో చెల్లింపులు చేస్తున్నారు. డిజిటల్ చెల్లింపులను మరింత వేగవంతం చేసేందుకు RBI కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. ఆటోమేటిక్ ఇ-మాండేట్ ట్రాన్సాక్షన్లకు సంబంధించి కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఇక నుంచి కొత్త కార్డు పొందినప్పుడు పాత కార్డుపై ఉన్న ఇ- మాండేట్ చెల్లింపులు కొత్త కార్డుకు ఆటోమేటిక్గా…
