తాజావార్తలు

Most Not Outs: క్రికెట్ హిస్టరీలో ‘నాటౌట్ కింగ్స్’ వీరే.. టాప్‌లో టీమిండియా దిగ్గజం..!

Most Not Outs in International Cricket: వరల్డ్ క్రికెట్‌లో ఫినిషర్‌గా తనదైన ముద్ర వేసిన భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక సార్లు నాటౌట్‌గా నిలిచిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. టెస్టులు, వన్డేలు, టీ20 ఫార్మాట్లు అన్నింటిలో కలిపి ఆయన ఏకంగా 142 సార్లు అజేయంగా నిలిచి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సాధారణంగా లోయర్ ఆర్డర్ బౌలర్లు లేదా టెయిలెండర్లు చివరి వికెట్లు పడిపోవడం వల్ల ఎక్కువగా నాటౌట్‌గా మిగిలిపోతుంటారు. అయితే ధోనీ…

Read More

Hyderabad: వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. ఇకపై అలా చేస్తే కేసులే.. ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్!

హైదరాబాద్‌లో ట్రాఫిక్ క్రమశిక్షణను మరింత కట్టుదిట్టం చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో భారీగా కేసులు నమోదయ్యాయి. ఆగస్టు 12 నుంచి 18 వరకు నిర్వహించిన ఈ స్పెషల్ డ్రైవ్‌లో ఫ్రీ లెఫ్ట్‌ను అడ్డుకున్న 1,005 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశారు. బిజీ జంక్షన్ల వద్ద వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ఏర్పాటు చేసిన ఫ్రీ లెఫ్ట్ మార్గాలను కొందరు వాహనదారులు నిర్లక్ష్యంగా బ్లాక్ చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇలా చేయడం వల్ల…

Read More

ఇరాన్‌కు సాయం చేసే దేశాల అంతు చూస్తానన్న ట్రంప్..భారత ఎగుమతిదారులకు కష్టాలు తప్పవా?

ఇరాన్‌పై సైనిక దాడులు కొనసాగిస్తోన్న అమెరికా తాజాగా ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టడానికి సిద్ధమైంది. ఆ దేశాన్ని ఏకాకిని చేయడమే తమ లక్ష్యం అన్నారు ట్రంప్‌. దీంతొ పాటు ఏ దేశమైనా ఇరాన్‌తో వ్యాపార సంబంధాలను కొనసాగించినట్లయితే ఆ దేశం తీవ్ర ఆర్థిక పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్‌ హెచ్చరించారు. క్రూడ్‌ ఆయిల్ స్మగ్లింగ్, నగదు బదిలీలు వంటివి ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసుననీ ఇరాన్‌ ను ఏకాకిని చేసి, ఓడిపోయేలా చేయడానికి అమెరికా మిత్రదేశాలన్నీ తమతో…

Read More

చేతిలోని ఆయువు రేఖ తెగినట్లు ఉందా? అయితే మీ జీవితంలో జరిగేది ఇదే

కార్డిఫ్ విశ్వవిద్యాలయం 2018 పరిశోధన ప్రకారం, భయానకమైన దృశ్యాలను చూపినప్పుడు కూడా సైకోపాత్‌ల కళ్లు పెద్దవి కావంట. అంతే కాకుండా వారు చాలా లైట్ తీసుకున్నట్లు కనిపిస్తారు. అయితే దీనికి కారణం వారి మెదడులోని అమిగ్దాలా ఇతరుల కంటే 18 శాతం తక్కువగా ఉండటమే కారణం అంట. అలాగే అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ ప్రకారం, సైకోపాథిక్ ప్రవర్తన కలిగిన వారు ఎక్కువసేపు కళ్లలోకి కళ్లు పెట్టి చూసి మాట్లాడలేరంట. వారు ఇతరులతో ఎక్కువసేపు మాట్లాడలేరు. అంతే కాకుండా…

Read More

దేశానికి షుగర్ టెన్షన్.. ఊహించని విధంగా పెరుగుతున్న ధరలు.. కేంద్రం ఆంక్షలు..

చాయ్‌లో చక్కెర వేసుకోవాలన్నా.. పండుగకు స్వీట్లు చేసుకోవాలన్నా.. ఇప్పుడు సామాన్యుడు జేబు తడుముకోవాల్సిన పరిస్థితి. గతంలో ఎన్నడూ లేనంతగా చక్కెర ధర చేదెక్కింది. ఓవైపు పండుగలు వరుసకట్టాయి. మరోవైపు చెరకు ఉత్పత్తిపై ఒత్తిడి పెరిగింది. ఈపరిస్థితి ఎందాకా వెళ్లిందంటే ప్రపంచంలోనే రెండో అతిపెద్ద చక్కెర ఎగుమతిదారైన భారత్ ఇప్పుడు విదేశాల నుంచి చక్కెర తెచ్చుకునే ఆలోచన చేసేదాకా వెళ్లింది. ఈపరిస్థితి కారణమేంటి. దళారుల చేతివాటమా ? చెరకు ఉత్పత్తి తగ్గిపోవడమా ? లేక ఇథనాల్‌కోసం వచ్చిన ఇక్కట్లా…

Read More

శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు.. నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు

నటి డిస్కో శాంతి, రియల్ స్టార్ శ్రీహరి సతీమణి, తమ కుటుంబ జీవితం, శ్రీహరి దానగుణం గురించి ఆత్మీయంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. శ్రీహరి ఇంటికి ఎవరైనా వస్తే వారికి సాయం చేయకుండా పంపేవారు కాదని ఆమె గుర్తుచేసుకున్నారు. రాత్రి 2-3 గంటల వరకు షూటింగ్ ఉన్నప్పటికీ, ఇంటికి వచ్చే అతిథులతో గడిపేవారని తెలిపారు డిస్కో శాంతి. శ్రీహరి తన సంపాదన మొత్తాన్ని దానధర్మాలకే ఖర్చు చేసేవారని, ఆ విషయంలో ఆయనకు ఏమాత్రం సంకోచం ఉండేది…

Read More

ఇవి ఇళ్లు కాదు.. అంతకుమించే.. ధోనీ నుంచి కోహ్లీ వరకు ఎవరెంత ఖర్చు చేశారో తెలుసా..?

Multi Crore Worth Homes of Indian Cricketers: భారత క్రికెట్ దిగ్గజాలు మైదానంలో పరుగుల వర్షం కురిపించడమే కాకుండా బిలియనీర్ల తరహాలో అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. సచిన్ టెండూల్కర్, మహేంద్రసింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, వీరేందర్ సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ దేశవ్యాప్తంగా నిర్మించుకున్న వందల కోట్ల విలువైన విలాసవంతమైన భవనాలు, వాటిలోని అద్భుతమైన సౌకర్యాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. రాంచిలో ధోనీ 7 ఎకరాల ఫామ్‌హౌస్.. సెహ్వాగ్ రూ.130 కోట్ల బంగ్లా!…

Read More

నాలుగు గంటలు నాన్ స్టాప్.. ఈడీ విచారణలో మొత్తం బయటపెట్టిన నిధి అగర్వాల్

బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్స్‌తో వార్తల్లో నిలిచిన నిధి అగర్వాల్‌ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆమెను సుదీర్ఘంగా విచారించిన దర్యాప్తు సంస్థ.. ఆర్థిక లావాదేవీలపై ఆరా తీసింది. ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ వివరాలు, ప్రమోషనల్ కాంట్రాక్ట్‌ల గురించి ప్రశ్నించింది. యాప్స్ ప్రమోట్ చేసినందుకు గాను తీసుకున్న రెమ్యునరేషన్‌పై వివరాలు సేకరించారు అధికారులు. బెట్టింగ్ యాప్స్ నిర్వాహకుల నుంచి నిధి అగర్వాల్ ఖాతాకు బదిలీ అయిన డబ్బు గురించి ప్రశ్నలు సంధించారు. మనీ లాండరింగ్‌ వ్యవహారంపైనా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్…

Read More

TGSRTC: ఐటీ ఉద్యోగులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఈ రూట్లో ప్రత్యేక ఎలక్ట్రిక్ సర్వీసులు.. మరింత వేగంగా ప్రయాణం..

తెలంగాణ ఐటీ ఉద్యోగులకు శుభవార్త. టీజీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. మరో కొత్త ఎలక్ట్రిక్ బస్సు సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. టీజీఎస్ఆర్టీసీ వివిధ ప్రాంతాలకు ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతున్న విషయం తెలిసిందే. నగరంలో ఇప్పటికే వివిధ ప్రాంతాలకు ఇవి తిరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఐటీ ఉద్యోగులకు ఉపయోగపడేలా మరో ప్రాంతానికి ఎలక్ట్రిక్ బస్సు అందుబాటులోకి తెచ్చింది. ప్రగతినగర్ కమాన్ నుంచి వేవ్ రాక్ వరకు ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా ఈ బస్సు వెళుతుంది. ఐటీ ఉద్యోగులకు…

Read More

Auto News: కార్ల ప్రియులకు షాక్.. సెప్టెంబర్ నుంచి మారుతి, హ్యుందాయ్ కార్ల ధరల పెంపు!

Auto News: మీరు హ్యుందాయ్ కారు కొనాలని ఆలోచిస్తుంటే ఇప్పుడు మీరు మరింత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. వినియోగదారులకు పెద్ద షాక్ ఇస్తూ, హ్యుందాయ్ మోటార్ ఇండియా తన మొత్తం కార్ల శ్రేణి ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ కంపెనీ 2026లో రెండవసారి ధరలను సవరించబోతోంది. సెప్టెంబర్ 2026 నుండి హ్యుందాయ్ వాహనాల ధరలు 1% మేర పెరగనున్నాయి. అయితే ప్రతి మోడల్, వేరియంట్‌ను బట్టి ఈ ధరల పెంపు వేర్వేరుగా ఉంటుంది. ఈ కంపెనీ…

Read More