తాజావార్తలు
Rohit Sharma: రిటైర్ అవ్వమన్నారు కదరా.. సెంచరీతో బదులిచ్చాడు! రోహిత్ మాస్ బ్యాటింగ్

Rohit Sharma: రిటైర్ అవ్వమన్నారు కదరా.. సెంచరీతో బదులిచ్చాడు! రోహిత్ మాస్ బ్యాటింగ్

ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరిగిన చివరిదైన మూడో వన్డేలో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో కదంతొక్కాడు. 388 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియాకు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి అద్భుతమైన ఆరంభాన్ని అందించిన హిట్‌మ్యాన్ చాలా కాలం తర్వాత తనదైన మార్క్ షాట్లతో అలరించాడు. 85 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సులతో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అయితే రోహిత్ ఫ్యాన్స్ మాత్రం.. డబుల్ సెంచరీ కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్‌లో…

Read More
Rohit Sharma: రిటైర్ అవ్వమన్నారు కదరా.. సెంచరీతో బదులిచ్చాడు! రోహిత్ మాస్ బ్యాటింగ్

Rohit Sharma: రిటైర్ అవ్వమన్నారు కదరా.. సెంచరీతో బదులిచ్చాడు! రోహిత్ మాస్ బ్యాటింగ్

ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరిగిన చివరిదైన మూడో వన్డేలో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో కదంతొక్కాడు. 388 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియాకు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి అద్భుతమైన ఆరంభాన్ని అందించిన హిట్‌మ్యాన్ చాలా కాలం తర్వాత తనదైన మార్క్ షాట్లతో అలరించాడు. 85 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సులతో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అయితే రోహిత్ ఫ్యాన్స్ మాత్రం.. డబుల్ సెంచరీ కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్‌లో…

Read More
418 Movie: ప్రశాంత్ నీల్ హారర్ థ్రిల్లర్ 418.. రిలీజ్ డేట్‌ ఫిక్స్.. అధికారికంగా ప్రకటించిన నిర్మాతలు

418 Movie: ప్రశాంత్ నీల్ హారర్ థ్రిల్లర్ 418.. రిలీజ్ డేట్‌ ఫిక్స్.. అధికారికంగా ప్రకటించిన నిర్మాతలు

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక హారర్ థ్రిల్లర్ ‘418’ విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశలో ఉన్న ఈ చిత్రాన్ని జూలై 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. బ్లాక్‌బస్టర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి కీర్తన్ నడగౌడ కథ, దర్శకత్వం వహించారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూర్య రాజ్, చరణ్…

Read More
అరుదైన గౌరవం.. అయోధ్య రామాలయానికి కానుకగా బొబ్బిలి వీణ!

అరుదైన గౌరవం.. అయోధ్య రామాలయానికి కానుకగా బొబ్బిలి వీణ!

ఉత్తరాంధ్ర సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచిన బొబ్బిలి వీణకు మరో విశిష్ట గౌరవం దక్కనుంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ సంప్రదాయ సంగీత వాయిద్యం త్వరలో అయోధ్యలోని శ్రీరామ మందిరాన్ని అలంకరించనుంది. బొబ్బిలి ప్రాంతానికి చెందిన కళాకారుల నైపుణ్యానికి దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా రూపొందించిన వీణను రామాలయానికి అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వీణను బొబ్బిలికి చెందిన ప్రముఖ శిల్పి సర్వసిద్ధి గంగాధరాచారి సంప్రదాయ పద్ధతిలో రూపొందించారు. ఒకే చెక్క ముక్కతో అత్యంత నైపుణ్యంతో…

Read More
ఆయుష్మాన్ కార్డు ఉంటే సరిపోదు.. ఉచిత వైద్యం కావాలంటే ఈ రూల్స్ తెలుసుకోవాల్సిందే..

ఆయుష్మాన్ కార్డు ఉంటే సరిపోదు.. ఉచిత వైద్యం కావాలంటే ఈ రూల్స్ తెలుసుకోవాల్సిందే..

దేశంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను ఉచితంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మక కార్యక్రమాన్ని నడుపుతోంది. అదే ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకాలలో ఒకటైన దీని ద్వారా, అర్హులైన కుటుంబాలు సంవత్సరానికి రూ.5 లక్షల వరకు నగదు రహిత వైద్య ప్రయోజనాలను పొందుతాయి. అంతేకాకుండా 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లందరికీ మరో రూ.5 లక్షల ప్రత్యేక అదనపు…

Read More
Andhra Weather: ఏపీలో సోమవారం వర్షం పడుతుందా..? ఇదిగో వెదర్ రిపోర్ట్..

Andhra Weather: ఏపీలో సోమవారం వర్షం పడుతుందా..? ఇదిగో వెదర్ రిపోర్ట్..

ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం (జూలై 20) పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణం కొనసాగనున్న నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విపత్తుల నిర్వహణ విభాగం విడుదల చేసిన తాజా వాతావరణ అంచనాల ప్రకారం.. శ్రీకాకుళం, మన్యం, పోలవరం ప్రాంతం, కృష్ణా,…

Read More
కాలిన గాయాలకు ఈ పలావ్ కడుపు నిండా తింటే మాయం.. మళ్ళీ చర్మానికి నిగారింపు తెచ్చేది ఇదే

కాలిన గాయాలకు ఈ పలావ్ కడుపు నిండా తింటే మాయం.. మళ్ళీ చర్మానికి నిగారింపు తెచ్చేది ఇదే

కాలిన గాయాలకు ఏవేవో తినే బదులు ఈ పలావ్ తింటే త్వరగా మానిపోతాయి అంతేకాదు మళ్ళీ చర్మానికి నిగారింపు కూడా తెస్తుంది. ఇది వరకు రోజుల్లో ఇదే తినేవాళ్లు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చదివి తెలుసుకుందాం.. మిల్లెట్స్ ను చాలా మంది తక్కువ చేసి చూస్తారు కానీ , ఇవే ఆరోగ్యానికి ఎంతో బలం. వీటిని మీరు బ్రేక్ ఫాస్ట్ లోకి అయినా…

Read More
లార్డ్స్ మైదానంలో విషాదం.. నల్ల బ్యాడ్జీలతో భారత్, ఇంగ్లాండ్ ఆటగాళ్లు.. కారణం ఏంటంటే?

లార్డ్స్ మైదానంలో విషాదం.. నల్ల బ్యాడ్జీలతో భారత్, ఇంగ్లాండ్ ఆటగాళ్లు.. కారణం ఏంటంటే?

సిరీస్ విజేత ఎవరో తేల్చే ఈ ఉత్కంఠభరిత పోరులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ఇంగ్లాండ్ సారథి హ్యారీ బ్రూక్ నేతృత్వంలో ఇరు జట్ల ఆటగాళ్లు, సిబ్బంది మైదానంలో ఒక నిమిషం పాటు నిశ్శబ్దంగా నిలబడి మౌనం పాటించారు. క్రికెట్ చరిత్రలోనే అత్యంత గొప్ప ఆల్‌రౌండర్‌గా పేరుగాంచిన వెస్టిండీస్ లెజెండ్ సర్ గార్ఫీల్డ్ సోబర్స్ (గ్యారీ సోబర్స్) మృతికి సంతాపంగా…

Read More
హిమాచల్‌లో వింత ఆచారం.. సంవత్సరానికి ఒకసారి బట్టలు లేకుండా ‘నిర్వాస్త్ర వ్రతం’..!

హిమాచల్‌లో వింత ఆచారం.. సంవత్సరానికి ఒకసారి బట్టలు లేకుండా ‘నిర్వాస్త్ర వ్రతం’..!

Himachal Pradesh Pini village women ritual: భిన్న సంస్కృతులు, అరుదైన సంప్రదాయాలు, విశిష్ట ఆచారాలకు నిలయమైన భారతదేశంలో ప్రతి ప్రాంతానికి తనదైన ప్రత్యేకత ఉంటుంది. కొన్ని సంప్రదాయాలు భక్తిని చాటుతే, మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి అరుదైన ఆచారాల్లో ఒకటి హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లాలో, మణికర్ణ లోయ సమీపంలోని పిని గ్రామంలో కనిపిస్తుంది. ఇక్కడ శతాబ్దాలుగా కొనసాగుతున్న ఓ ప్రత్యేక సంప్రదాయం ఇప్పటికీ స్థానికుల విశ్వాసాలకు ప్రతీకగా నిలిచింది. శ్రావణంలో ఐదు రోజుల ప్రత్యేక…

Read More
CM Revanth Reddy: అప్పటి వరకు ఎవరూ గాంధీభవన్‌కు రావొద్దు.. కాంగ్రెస్‌ నేతలకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్!

CM Revanth Reddy: అప్పటి వరకు ఎవరూ గాంధీభవన్‌కు రావొద్దు.. కాంగ్రెస్‌ నేతలకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్!

రాష్ట్రంలో ఎస్‌ఐఆర్‌ రిపోర్టులపై సమీక్ష జరిపిన సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎస్‌ఐఆర్‌పై ప్రతి ఒక్కరూ సీరియస్‌గా పని చేయాలని ఆదేశించారు. ప్రక్రియ ఎస్‌ఐఆర్ గడువును ఆగస్టు 3వ తేదీ వరకు పొడిగించినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ గడువు పెంపును ఒక అవకాశంగా భావించి నాయకులంతా కదలాలని ఆదేశించారు. రాబోయే పది రోజుల పాటు నేతలంతా క్షేత్రస్థాయిలోనే ఉండి పని చేయాలి. ఆగస్టు 3 వరకు ఎవరూ గాంధీభవన్‌కు…

Read More