Andhra News: శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా.. ఊహించని
శ్మశానాన్ని అడ్డాగా చేసుకుని గంజాయి తరలిస్తున్న ముగ్గురు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను గోపాలపట్నం పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గోపాలపట్నం పరిసర ప్రాంతాల్లోని స్మశాన వాటిక వద్ద ముగ్గురు వ్యక్తులు ఎవరికీ అనుమానం రాకుండా తిరుగుతున్నారు. అయితే, అదే సమయంలో అక్కడ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసుల నిఘా వీరిపై పడింది. స్థానికులు కాని ఆ ముగ్గురి బాడీ లాంగ్వేజ్, ప్రవర్తన తేడాగా అనిపించడంతో పోలీసులు వారిని…
