తాజావార్తలు
Andhra News: శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా.. ఊహించని

Andhra News: శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా.. ఊహించని

శ్మశానాన్ని అడ్డాగా చేసుకుని గంజాయి తరలిస్తున్న ముగ్గురు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను గోపాలపట్నం పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గోపాలపట్నం పరిసర ప్రాంతాల్లోని స్మశాన వాటిక వద్ద ముగ్గురు వ్యక్తులు ఎవరికీ అనుమానం రాకుండా తిరుగుతున్నారు. అయితే, అదే సమయంలో అక్కడ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసుల నిఘా వీరిపై పడింది. స్థానికులు కాని ఆ ముగ్గురి బాడీ లాంగ్వేజ్, ప్రవర్తన తేడాగా అనిపించడంతో పోలీసులు వారిని…

Read More
ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

మన కంటికి ప్రత్యక్షంగా దర్శనమిచ్చే ఏకైక దైవంగా భావించే సూర్య భగవానుడు నవగ్రహాలకు అధిపతిగా పూజలందుకుంటాడు. అందుకే ఆదివారం రోజును సూర్యుడికి అంకితం చేశారు. ఈ రోజున భక్తిశ్రద్ధలతో సూర్యారాధన చేయడం వల్ల ఆధ్యాత్మికంగా, మానసికంగా మరియు శారీరకంగా అనేక శుభఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు పేర్కొంటాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే ఆత్మవిశ్వాసం తగ్గడం, నాయకత్వ లక్షణాలు మందగించడం, గౌరవ ప్రతిష్ఠలు ఆలస్యంగా రావడం వంటి ప్రభావాలు కనిపిస్తాయని చెబుతారు. అలాంటి వారు ఆదివారం…

Read More
ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా ఇదేనా?

ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా ఇదేనా?

Purvashada Nakshatra Personality Traits: ఒక వ్యక్తి జాతకం వారి భవిష్యత్తును సూచించినట్లే, జన్మ సమయంలో ఉన్న నక్షత్రం వారి వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. 27 నక్షత్రాలలో ఇరవయ్యవదైన ‘పూర్వాషాఢ నక్షత్రం’ ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది. ప్రముఖ వ్యాపారవేత్త ధీరూభాయ్ అంబానీ, క్రికెటర్ సనత్ జయసూర్య, సినీ నటీమణులు కరిష్మా కపూర్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఈ నక్షత్రంలో జన్మించిన వారిగా చెబుతారు. జ్యోతిష్యం ప్రకారం, పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు…

Read More
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబుతోంది?

మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబుతోంది?

మంత్ర జపం, స్తోత్ర పారాయణం చేసేటప్పుడు అక్షర దోషాలు వస్తే అది పాపమా, దాని ఫలితం ఉంటుందా అనే కీలకమైన ఆధ్యాత్మిక ప్రశ్నకు లోతైన వివరణ అందించారు బ్రహ్మర్షి కాకునూరి సూర్యనారాయణ మూర్తి. భగవంతుని నామస్మరణ, మంత్ర జపం మనకు పుణ్యాన్ని ప్రసాదిస్తాయని, జకారో జన్మ విచ్ఛేదః, పకార పాపనాశకః అనే శ్లోకం జపం గొప్పతనాన్ని వివరిస్తుందని ఆయన అన్నారు. జపం అంటే సమస్తమైన పాపములను తొలగించే సాధనం అని స్పష్టం చేశారు. విరుద్ధ ఫలితాలు అయితే,…

Read More
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి తెరుచుకోనుందా? ట్రంప్ ప్రకటన ఇదే

అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి తెరుచుకోనుందా? ట్రంప్ ప్రకటన ఇదే

అమెరికా-ఇరాన్ మధ్య కీలక ఒప్పందం ఆదివారం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) శనివారం వెల్లడించారు. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే, ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన ‘హోర్ముజ్ జలసంధి’ తిరిగి తెరుచుకునే అవకాశం ఉందని, అలాగే వాషింగ్టన్-టెహ్రాన్ సంబంధాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని ఆయన పేర్కొన్నారు. ఇరాన్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధం: ట్రంప్ తన సోషల్ మీడియా వేదికలో చేసిన పోస్టులో ట్రంప్, భవిష్యత్తులో ఇరాన్‌తో పాటు మొత్తం…

Read More
ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సంకేతమా!

ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సంకేతమా!

ఆధ్యాత్మిక మార్గంలో పయనించేవారికి, ముఖ్యంగా ధ్యానంలో లోతైన అనుభూతిని పొందిన వారికి కొన్నిసార్లు ఇంట్లో, బయట గజ్జెల చప్పుడులు వినిపిస్తుంటాయి. ఇది కేవలం భ్రాంతి కాదని, దివ్యశక్తి, ముఖ్యంగా అమ్మవారు, భక్తులపై చూపే అపారమైన అనుగ్రహానికి సూచిక అని ప్రఖ్యాత ఆధ్యాత్మిక వక్తలు వివరించారు. అలాంటి భక్తుల వెంట అమ్మవారు స్వయంగా తిరుగుతూ, తన పాద మంజీర ధ్వనుల ద్వారా వారి ఉనికిని తెలియజేస్తుందని ప్రవచనం స్పష్టం చేస్తుంది. ఇటువంటి మహోన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని పొందిన వారిలో…

Read More
అన్ని దరిద్రాలను తరిమికొట్టే అమావాస్య.. ఇలా చేస్తే మీకు తిరుగులేదు!

అన్ని దరిద్రాలను తరిమికొట్టే అమావాస్య.. ఇలా చేస్తే మీకు తిరుగులేదు!

హిందూ సంప్రదాయాల్లో అమావాస్యలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా సోమవారం వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్య అంటారు. శివుడికి సోమవారం చాలా ప్రీతికరం, అందువలన ఈ రోజున వచ్చే అమావాస్యకు విశేషమైన ప్రాముఖ్యత, శక్తి ఉంటుందంట. అయితే ఈ సంవత్సరం జూన్ 15 సోమవారం రోజున ఈ అమావాస్య రానుంది. ఇక ఈ రోజున అరుదై గ్రహాల కూటమిల వలన రెండు శుభయోగాలు ఏర్పడనున్నాయి. దీంతో ఈ అమావాస్య మరింత శక్తివంతంగా మారనుంది. అందువలన ఈ అమావాస్య…

Read More
PM Modi-Trump Meet: డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని మోదీ భేటీ ఫిక్స్! వైట్‌హౌజ్ అధికారిక ప్రకటన

PM Modi-Trump Meet: డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని మోదీ భేటీ ఫిక్స్! వైట్‌హౌజ్ అధికారిక ప్రకటన

వచ్చే వారం ఫ్రాన్స్‌లో జరిగే G7 సమ్మిట్ 2026 సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం కానున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, రక్షణ సహకారం, అంతర్జాతీయ భద్రత అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ వారం రోజుల ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు బయలుదేరారు. తన ప్రయాణానికి ముందు విడుదల చేసిన ప్రకటనలో భారత వ్యూహాత్మక దృష్టిలో ఫ్రాన్స్‌కు…

Read More
Hyderabad: అపార్ట్‌మెంట్‌లో అద్భుతం.. ఒకప్పుడు ట్యాంకర్ల కోసం లక్షలు పోశారు.. కట్‌చేస్తే.. ఈసారి నీళ్లే నీళ్లు

Hyderabad: అపార్ట్‌మెంట్‌లో అద్భుతం.. ఒకప్పుడు ట్యాంకర్ల కోసం లక్షలు పోశారు.. కట్‌చేస్తే.. ఈసారి నీళ్లే నీళ్లు

The Only Train That Provides Free Meals. (1) వేసవి వచ్చిందంటే చాలు నగరవాసులకు నీటి ట్యాంకర్ల వేట మొదలవుతుంది. వేలాది రూపాయలు కుమ్మరించినా చుక్క నీరు దొరకని పరిస్థితి. సరిగ్గా గత ఏడాది మణికొండ రోడ్‌ నంబర్‌ 26లోని అల్కాపూర్‌ టౌన్‌షిప్‌లోని ‘అనూహర్‌ పర్పుల్‌ ట్యూన్స్‌‘ అపార్ట్‌మెంట్‌ వాసులు కూడా ఇలాంటి గడ్డు కాల్యాన్నే ఎదుర్కొన్నారు. కేవలం ట్యాంకర్ల కోసమే ఏకంగా రూ.90 వేలు ఖర్చు చేయాల్సి వచ్చింది. అయితే, ఈ సమస్యకు శాశ్వత…

Read More
Fruit Storage Tips: ఈ 9 రకాల పండ్లను అస్సలు ఫ్రిజ్‌లో పెట్టవద్దు.. చాలా మంది చేసే తప్పు ఇదే

Fruit Storage Tips: ఈ 9 రకాల పండ్లను అస్సలు ఫ్రిజ్‌లో పెట్టవద్దు.. చాలా మంది చేసే తప్పు ఇదే

ఆరోగ్య నివేదికల ప్రకారం కొన్ని పండ్లను రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం వల్ల వాటి సహజ సిద్ధమైన రుచి క్రమంగా తగ్గిపోతుంది. అంతేకాకుండా వాటి ఆకృతి మెత్తగా లేదా మరీ గట్టిగా మారిపోవచ్చు. పచ్చిగా ఉన్న పండ్లను ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల అవి పండే ప్రక్రియ పూర్తిగా నెమ్మదిస్తుంది , కొన్ని పండ్ల తొక్కలు త్వరగా నల్లబడి పాడైపోయినట్లు కనిపిస్తాయి. అందుకే పచ్చి పండ్లను ఎల్లప్పుడూ ముందుగా గది ఉష్ణోగ్రతలోనే సహజంగా పండనివ్వాలి, ఆ తర్వాతే వాటిని చల్లబరచడానికి రిఫ్రిజిరేటర్‌లో…

Read More