తాజావార్తలు
రాష్ట్రపతిని అగౌరవపరుస్తారా.. ఇదేం పద్దతి.. టీఎంసీ సర్కార్ తీరుపై ప్రధాని మోదీ ఫైర్

రాష్ట్రపతిని అగౌరవపరుస్తారా.. ఇదేం పద్దతి.. టీఎంసీ సర్కార్ తీరుపై ప్రధాని మోదీ ఫైర్

బెంగాల్‌లోని టిఎంసి ప్రభుత్వం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అగౌరవపరిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. ఇది సిగ్గుచేటు అని అన్నారు. బెంగాల్‌లోని సిలిగురిలో రాష్ట్రపతి సమావేశానికి వేదిక లేకపోవడం, ప్రోటోకాల్ లేకపోవడంపై రాష్ట్రపతి కలతచెందారు. “బహుశా రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజనుల సంక్షేమం గురించి పట్టింపు లేదు, అందుకే ఇక్కడికి రాకుండా అడ్డుకున్నారు.” అని రాష్ట్రపతి ముర్ము ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రకటనపై ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా…

Read More
రాష్ట్రపతిని అగౌరవపరుస్తారా.. ఇదేం పద్దతి.. టీఎంసీ సర్కార్ తీరుపై ప్రధాని మోదీ ఫైర్

ఓవైపు యుద్ధం.. మరోవైపు గోల్డ్‌, సిల్వర్‌ ETFల జోరు! ఇప్పుడు పెట్టుబడి మంచిదేనా?

మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. యుద్ధం లేదా రాజకీయ అనిశ్చితి పెరిగినప్పుడు పెట్టుబడిదారులు సాధారణంగా సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతారు. అందుకే బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు ఇటీవలి రోజుల్లో గణనీయంగా పెరిగాయి. ఈ పెరుగుదలతో బంగారం, వెండి ఆధారిత ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETFలు) కూడా మంచి లాభాలను చూపుతున్నాయి. కొన్ని ETFల విలువ కొద్ది రోజుల్లోనే 5 నుండి 10 శాతం…

Read More
రాష్ట్రపతిని అగౌరవపరుస్తారా.. ఇదేం పద్దతి.. టీఎంసీ సర్కార్ తీరుపై ప్రధాని మోదీ ఫైర్

Andhra Pradesh: స్కూల్ పిల్లలకు చెప్పుల దండ వేసిన టీచర్

కృష్ణా జిల్లా ఉయ్యూరులోని విజయసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో ఓ వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. ఉపాధ్యాయురాలు కనకలక్ష్మి షూ వేసుకురాలేదన్న కారణంతో పలువురు విద్యార్థుల మెడలో చెప్పుల దండ వేశారు. ఈ అమానుష చర్యపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీచర్ తనను తాను సమర్థించుకుంటూ, విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పాలనే ఉద్దేశంతోనే ఇలా చేశానని, వారిని అవమానించే ఉద్దేశం తనకు లేదని పేర్కొన్నారు. క్లాస్‌రూమ్‌లో పది నిమిషాల పాటు మాత్రమే చెప్పుల దండతో నిలబెట్టానని వివరణ ఇచ్చారు. ఈ…

Read More
రాష్ట్రపతిని అగౌరవపరుస్తారా.. ఇదేం పద్దతి.. టీఎంసీ సర్కార్ తీరుపై ప్రధాని మోదీ ఫైర్

NBK 111: రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలు పెట్టిన NBK 111 టీమ్‌

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న NBK 111 సినిమా రెగ్యులర్ షూటింగ్ తాజాగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి సంబంధించిన నూతన అప్‌డేట్‌లను టీవీ9 అందించింది. ఈ సినిమా ప్రారంభంలో ఫాంటసీ జానర్‌గా ప్లాన్ చేసినప్పటికీ, కథలో మార్పులు చేసి ప్రస్తుతం గ్యాంగ్‌స్టర్ కథాంశంతో తెరకెక్కిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో బాలకృష్ణ సరసన నయనతార కథానాయికగా నటించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్…

Read More
రాష్ట్రపతిని అగౌరవపరుస్తారా.. ఇదేం పద్దతి.. టీఎంసీ సర్కార్ తీరుపై ప్రధాని మోదీ ఫైర్

Janhvi Kapoor: పుట్టిన రోజును తిరుమలలో జరుపుకున్న జాన్వీకపూర్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్

జాన్వీ కపూర్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీదేవి తనయగా సుపరిచితురాలైన జాన్వీ, ఈ పుట్టినరోజును తన కెరీర్‌కు కొత్త మలుపుగా భావిస్తున్నారు. గత ఏడాది ఉత్తరాదిలో విడుదలైన ఆమె మూడు చిత్రాలు, హోమ్ బౌండ్ మినహా, బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. దీంతో జాన్వీ కపూర్ దృష్టి ప్రస్తుతం పూర్తిగా దక్షిణాది సినీ పరిశ్రమపైనే కేంద్రీకృతమైంది. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: Vijay: వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో విజయ్‌…

Read More
రాష్ట్రపతిని అగౌరవపరుస్తారా.. ఇదేం పద్దతి.. టీఎంసీ సర్కార్ తీరుపై ప్రధాని మోదీ ఫైర్

మరో నాలుగు రోజుల్లో ఈ రాశుల జీవితాల్లో కీలక మలుపు.. దశ తిరగడం ఖాయం..!

జ్యోతిషశాస్త్రం ప్రకారం బృహస్పతి గ్రహ సంచారం చాలా ముఖ్యమైనది. ఇది కొందరికి అనుకూల ఫలితాలు ఇస్తే, మరికొందరికి కొంత ప్రతికూల ప్రభావం కూడా ఉండవచ్చు. అయితే కొన్ని రాశుల వారికి మాత్రం బృహస్పతి అనుగ్రహం వల్ల మంచి అవకాశాలు, ముఖ్యంగా ఆర్థిక లాభాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. బృహస్పతి గ్రహం జ్ఞానం, సంపద, అదృష్టానికి ప్రతీకగా భావిస్తారు. మార్చి 11న బృహస్పతి తన వక్రగతిని ముగించి మీన రాశిలో ప్రత్యక్ష గమనంలోకి ప్రవేశించనుంది. ఈ మార్పు…

Read More
రాష్ట్రపతిని అగౌరవపరుస్తారా.. ఇదేం పద్దతి.. టీఎంసీ సర్కార్ తీరుపై ప్రధాని మోదీ ఫైర్

Telangana: ఇదికదా ప్రజాసేవంటే.. ఆ సర్పంచ్ పనితీరుకు సలాం కొడుతున్న గ్రామస్థులు

అప్పటి వరకు సాధారణంగా ఉన్న వ్యక్తి సైతం ఒక్కసారి సర్పంచ్‌గా గెలిస్తే తమ రూపురేఖలనే మార్చుకుంటారు. కానీ ఇక్కడో సర్పంచ్‌ మాత్రం అందుకున్న బిన్నంగా గ్రామపంచాయతీ కార్మికునిగా మారి క్షేత్రస్థాయిలో పనిచేస్తూ గ్రామ ప్రజలతో మమేకమై తానే గ్రామపంచాయతీ పారిశుద్ధ ట్రాక్టర్ డ్రైవర్‌గా, పారిశుద్ధ్య కార్మికునిగా మారాడు. ఇల్లు ఇల్లు తిరుగుతూ చెత్తను సేకరిస్తూ తడి, పొడి చెత్త పై గ్రామ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రేగొండ గ్రామసర్పంచ్ వినీష్‌. వివరాల్లోకి…

Read More
రాష్ట్రపతిని అగౌరవపరుస్తారా.. ఇదేం పద్దతి.. టీఎంసీ సర్కార్ తీరుపై ప్రధాని మోదీ ఫైర్

ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్.. ఆ స్టేషన్‌లో ఎయిర్‌ పోర్ట్‌ తరహా నిబంధనలు.. అవి ఉంటే ఎంట్రీ!

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అమృత్‌భారత్ ప్రాజెక్ట్‌లో భాగంగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ రూపురేఖలు మార్చుకుంటోంది. అప్‌డేట్‌ అయి అందుబాటులోకి వచ్చే ఈ స్టేషన్‌లో రూల్స్ కూడా మారబోతున్నాయి. మెట్రో, ఎయిర్‌పోర్ట్ తరహా సెక్యూరిటీ చెకింగ్ విధాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే రాత్రి అయితే చాలూ స్టేషన్ పరిసరాల్లో తిరిగే చాలా మంది నిరాశ్రయులు నేరుగా స్టేషన్‌లోకి వచ్చి అక్కడే బెంచీలపై నిద్రపోతున్నారు. దీని వల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి అడ్డుకట్టు వేసేందుకే…

Read More
రాష్ట్రపతిని అగౌరవపరుస్తారా.. ఇదేం పద్దతి.. టీఎంసీ సర్కార్ తీరుపై ప్రధాని మోదీ ఫైర్

Almonds: పది దాటితే ప్రమాదమే.. బాదం పప్పుల గురించి ఈ నిజాలు తెలిస్తే మైండ్ బ్లాంకే..

జీర్ణ సమస్యలు: బాదంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు మేలు చేసినప్పటికీ అధికంగా తీసుకోవడం వల్ల రివర్స్ అవుతుంది. రోజుకు పరిమితికి మించి బాదం తింటే గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం లేదా విరేచనాలు వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే వీటిని మితంగా తీసుకోవడం శ్రేయస్కరం. కిడ్నీలో రాళ్ల ప్రమాదం: బాదంపప్పులో ఆక్సలేట్ అనే సమ్మేళనం అధికంగా ఉంటుంది. శరీరంలో ఆక్సలేట్ పరిమాణం పెరిగితే, అది మూత్రపిండాల్లో పేరుకుపోయి రాళ్లుగా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికే…

Read More
రాష్ట్రపతిని అగౌరవపరుస్తారా.. ఇదేం పద్దతి.. టీఎంసీ సర్కార్ తీరుపై ప్రధాని మోదీ ఫైర్

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఎలా చంపారో తెలుసా?.. ఇజ్రాయెల్ వాడిన ‘బ్లూ స్పారో’ మిసైల్ రహస్యాలివే!

ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి జరిగిన రోజున ఉదయం ఇజ్రాయెల్ వైమానిక దళానికి చెందిన ఎఫ్-15 ఈగిల్ ఫైటర్ జెట్లు టేకాఫ్ తీసుకున్నట్లు సమాచారం. అనంతరం టెహ్రాన్ కేంద్ర ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణులు ప్రయోగించారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. సుమారు ఉదయం 9.40 గంటల సమయంలో మొదటి క్షిపణి ప్రయోగం జరిగిందని కథనాలు చెబుతున్నాయి. ఆ తర్వాత ఖమేనీ ఉన్న ప్రాంగణాన్ని లక్ష్యంగా చేసుకుని పలు కచ్చితమైన దాడులు జరిపినట్లు సమాచారం. దాడి జరిగిన కొద్దిసేపటికే టెహ్రాన్‌లోని ఖమేనీ…

Read More